Sunday, September 22, 2024
Homeతెలంగాణ

గడీల పాలనను బద్దలు కొడతాం

ఊపర్ షేర్వానీ...అందర్ పరేషానీ... ఇది కేసీఆర్ తీరు. గజగజ వణికిపోతుండు. అందుకు ఢిల్లీకి పోయి కూర్చుండని బిజెపి రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్ ఎద్దేవా చేశారు. కెసిఆర్ ఢిల్లీ పోయి పార్టీ ఆఫీస్...

విజయ మెగా డెయిరీకి శంకుస్థాపన

రంగారెడ్డి జిల్లా మహేశ్వరం నియోజకవర్గ పరిధిలోని రావిర్యాల గ్రామ పరిధిలో విజయ తెలంగాణ డెయిరీ ఆధ్వర్యంలో 250 కోట్ల రూపాయల ఖర్చుతో నిర్మించనున్న మెగా డెయిరీ ప్లాంట్ నిర్మాణానికి శంకుస్థాపన చేసిన మంత్రులు...

ఢిల్లీలో తెరాస భవనం అస్తిత్వ చిహ్నం

ఢిల్లీలో నూతన తెరాస భవనం తెలంగాణ ఆత్మ గౌరవ, అస్తిత్వ చిహ్నమని టిఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కే. తారక రామారావు అన్నారు. రెండు దశాబ్దాల క్రితం జలదృశ్యం వద్ద ఉద్యమ నాయకుడు...

గులాబి అడ్డాకు హస్తినలో శంకుస్థాపన

ఢిల్లీలోని వసంత్ విహార్ లో తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీ కార్యాలయ నిర్మాణానికి టీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు, ముఖ్యమంత్రి కేసీఆర్ వేద మంత్రోచ్ఛ‌ర‌ణ మ‌ధ్య భూమి పూజ నిర్వ‌హించారు. ఈ కార్యక్రమంలో మంత్రులు,...

బహిరంగ చర్చకు ఈటెల సవాల్

హరీష్ రావ్ హుజూరాబాద్ లో అడ్డా పెట్టి అబద్దాల కారు కూతలు కూస్తున్నారని, డ్రామా కంపెనీలా మాట్లాడి సోషల్ మీడియాలో పెట్టి యాక్షన్ చేస్తున్నాడని మాజీ మంత్రి ఈటల రాజేందర్ దుయ్యబట్టారు. ప్రతి...

రాజకీయాల్లో పరుషపదజాలం తగదు

రాజకీయాలు కలుషితం అవుతున్నాయని, రాజకీయాలలో పరుష పదజాలం బాధాకరమని కాంగ్రెస్ సీనియర్ నేత మల్లుభట్టి విక్రమార్క ఆవేదన వ్యక్తం చేశారు. రాజశేఖరరెడ్డి మహా నేత, రాజకీయాలలో వ్యక్తిగత విమర్శలు ఆయన ఏనాడూ చేయలేదన్నారు....

అనితరసాధ్యుడు గులాబీ దండు అధినేత

దక్షిణాదిన ఎంతో మంది ఉద్దండ రాజకీయ నాయకులకు సాధ్యం కానిది...ఒక్క కేసీఆర్ కు మాత్రమే సాధ్యం కాబోతున్నది. అసాధ్యాన్ని సుసాధ్యం చేయగలిగిన నేత కెసిఆర్. అవును తమిళనాడు ఆత్మగౌరవం కోసం తమ జీవితాలను త్యాగం...

ఢిల్లీ చేరుకున్న కెసిఆర్

డిల్లీలో తెలంగాణ రాష్ట్ర సమితి కార్యాలయ నిర్మాణ కోసం శంఖుస్తాపన చేసేందుకు హైదరాబాద్ నుంచి సతీ సమేతంగా బయలుదేరిన సిఎం కేసిఆర్ ..ప్రత్యేక విమానంలో సాయంత్రానికి డిల్లీకి చేరుకున్నారు. వీరి వెంట ప్రణాళిక...

ఝూటా మాటల కెసిఆర్ – బిజెపి ధ్వజం

‘‘ఏ ఊరు వెళ్లినా సమస్యలే స్వాగతం పలుకుతున్నాయి... ఎవరిని కదిలించినా కష్టాలు మొరపెట్టుకున్నారు. పంటకు గిట్టుబాటు ధర లేదని రైతుల వెతలు ఒకవైపు, వయసు దాటిపోతున్నా ఉద్యోగ నోటిఫికేషన్లు రావడం లేదని నిరుద్యోగుల...

రైతుబంధుకు, రైతు ద్రోహికి మధ్య పోటీ

హుజురాబాద్ లో టీఆర్ఎస్, బీజేపీ మధ్యే పోటీ.. అసలు ఇక్కడ కాంగ్రెస్ ఉందా అని మంత్రి హరీశ్ రావు ప్రశ్నించారు. ఇక్కడ రైతుబంధుకు, రైతు ద్రోహికి మధ్య పోటీ అన్నారు. కార్మిక బంధువులు...

Most Read