Saturday, September 21, 2024
Homeతెలంగాణ

Minority: అన్ని వర్గాలకు అండగా ప్రభుత్వం-మంత్రి కొప్పుల ఈశ్వర్

తెలంగాణ ప్రభుత్వం పేదరికం నిర్మూలనకు కట్టుబడి ఉందని రాష్ర్ట ఎస్సీ అభివృద్ధి, మైనార్టీ సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ అన్నారు. అన్ని కులాలు, మతాలను గౌరవిస్తూ.. వారికి సమానంగా సంక్షేమాన్ని అందించడం...

Fish Seed: ఈ నెల 26 నుంచి ఉచిత చేప పిల్లల పంపిణీ

రాష్ట్రంలోని మత్స్యకారుల సంక్షేమం కోసం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన ఉచిత చేప పిల్లల పంపిణీ కార్యక్రమాన్ని ఈ నెల 26 వ తేదీన రాష్ట్ర వ్యాప్తంగా ప్రారంభించనున్నట్లు రాష్ట్ర పశుసంవర్ధక, మత్స్య,...

Steel Bridge: ఇది ట్రైలర్ మాత్రమె…త్వరలోనే సినిమా – మంత్రి కేటిఆర్

ఇప్పటిదాకా చూసింది కేవలం టైలర్ మాత్రమే…త్వరలో ప్రతిపక్షాలకు బిఆర్ఎస్ పార్టీ సినిమా చూపించబోతున్నదని పురపాలక శాఖ మంత్రి కే. తారక రామారావు అన్నారు. హైదరాబాద్ ఇందిరా పార్క్ కు నుంచి వి ఎస్...

Suryapeta: నేడు సూర్యాపేటకు ముఖ్యమంత్రి కెసిఆర్

సూర్యాపేట లో అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించడానికి వస్తున్న ముఖ్యమంత్రి కేసీఆర్ రాక కోసం సూర్యాపేట నియోజకవర్గంతో పాటు యావత్ జిల్లా ప్రజలు వెయ్యి కళ్ళతో ఎదురు చూస్తున్నారని సూర్యాపేట శాసన సభ్యులు, రాష్ట్ర...

TPCC: ఎమ్మెల్యే టికెట్ ఆశావాహులకు కాంగ్రెస్ విధి విధానాలు

ఎన్నికల్లో పోటీ చేయాలనుకునే కాంగ్రెస్ అభ్యర్థుల కోసం హైదరాబాద్ గాంధీ భవన్ లో దరఖాస్తు ఫారాలను టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి, సీఎల్పీ నేత భట్టి, మధుయాష్కీ, అంజన్ కుమార్ యాదవ్ లు...

Heavy Rains: గోదావరి తీర ప్రాంతాలకు భారీ వర్ష సూచన

గోదావరి పరివాహక ప్రాంతాల్లో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ప్రభుత్వం సూచించింది. అత్యవసరమైతే గాని ఇళ్ళ నుంచి బయటకు రాకూడదని అధికారులు సూచిస్తున్నారు. రాగల రెండు రోజులు పలు జిల్లాల్లో భారీ వర్షాలు పడే అవకాశం...

TPCC: కాంగ్రెస్ కార్యకర్తలే నా సైన్యం… నా సెక్యూరిటీ – రేవంత్ రెడ్డి

న్యాయస్థానం చెప్పినా ప్రభుత్వం సెక్యూరిటీ ఇవ్వడం లేదని పిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి మండిపడ్డారు. ఎంపీగా ఉన్నాను, జాతీయపార్టీ రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్న నాకు సెక్యూరిటీ తొలగిస్తారా అని ప్రశ్నించారు. సర్దార్ సర్వాయి పాపన్న...

Panchayathraj: కొత్త చట్టంతో పల్లెల వికాసం – మంత్రి వేముల

నూతన పంచాయతీరాజ్ చట్టం అమలుతో తెలంగాణ పల్లెలన్నీ వికాసాన్ని సంతరించుకుంటున్నాయని రాష్ట్ర రోడ్లు-భవనాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి అన్నారు. నిజామాబాద్ జిల్లా బాల్కొండ నియోజకవర్గంలోని 60 మంది జూనియర్ పంచాయతీ...

BRS: గులాబి దళంలో ఎన్నికల కోలాహలం

తెలంగాణలో ఎన్నికలు సమీపిస్తున్న వేళ బీఆర్ఎస్ పార్టీలో కోలాహలం మొదలైంది. కేసీఆర్ చాపకింద నీరులా ప్రచార పర్వాన్ని ముమ్మరం చేశారు. బీఆర్‌ఎస్ కీలక నేతలు కేటీఆర్, హరీశ్ రావు, కవితలు నియోజకవర్గాలను చుట్టేస్తున్నారు....

YSRTP: వినూత్న రీతిలో YS షర్మిల నిరసన

వైఎస్సార్టీపీ అధ్యక్షురాలు YS షర్మిల పోలీసులకు ఈ రోజు వినూత్న రీతిలో నిరసన తెలిపారు.  ఆమె నివాసం లోటస్ పాండ్ దగ్గర ఈ ఘటన చోటు చేసుకుంది. వైఎస్ షర్మిల ఇవాళ సీఎం...

Most Read