Sunday, September 22, 2024
Homeతెలంగాణ

Jain Bhavan;దర్యాప్తు సంస్థలతో వేదింపులు-మంత్రి తలసాని

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అన్ని వర్గాల ప్రజల అభివృద్ధి, సంక్షేమం కోసం పని చేస్తుందని రాష్ట్ర పశుసంవర్ధక, మత్స్య, పాడి పరిశ్రమల అభివృద్ధి, సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ చెప్పారు....

odisha: ఒడిశా రైలు ఘటనపై సిఎం కెసిఆర్ దిగ్భ్రాంతి

ఒడిషా రాష్ట్రం లోని బాలేశ్వర్ జిల్లా బహనాగ రైల్వే స్టేషన్ సమీపంలో, కోరమాండల్ ఎక్స్ ప్రెస్ రైలు ప్రమాదం పట్ల ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు తీవ్ర దిగ్భాంతి వ్యక్తం చేశారు. ఇది అత్యంత దురదృష్టకర...

Grain: తెలంగాణలో చురుగ్గా ధాన్యం సేకరణ

రాష్ట్రంలో చురుగ్గా కొనసాగుతున్న ధాన్యం కొనుగోళ్లకు నిధుల ఇబ్బంది లేదని పౌరసరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్ స్పష్టం చేశారు. రాష్ట్ర అవతరణ దినోత్సవ శుభ సందర్భంలో ఏక మొత్తంలో 1180 కోట్లను...

BJP: సర్కార్ ఉత్సవాలకు ధీటుగా బీజేపీ నిరసనలు

దశాబ్ది ఉత్సవాల పేరుతో రాష్ట్ర ప్రభుత్వం వివిధ రంగాల్లో సాధించిన విజయాలపై పెద్ద ఎత్తున కార్యక్రమాలను చేపడుతున్న నేపథ్యంలో అందుకు ధీటుగా బీజేపీ యాక్షన్ ప్లాన్ ను అమలు చేసేందుకు సిద్ధమైంది. కొట్లాడి...

Telangana:సకల జనులతోనే తెలంగాణ – కిషన్ రెడ్డి

తెలంగాణ ఒక కుటుంబం చేతిలో బానిసగా మారిందన్నారు కేంద్రమంత్రి కిషన్ రెడ్డి. గోల్కొండ కోటలో జాతీయ జెండా ఆవిష్కరించి తెలంగాణ ఆవిర్భావ ఉత్సవాలను కిషన్​ రెడ్డి ప్రారంభించారు. అనంతరం అమరవీరుల కుటుంబాలను సత్కరించి,...

Telangana: త్యాగమూర్తులకు నివాళులు – కేసీఆర్‌

ఆంధ్రప్రదేశ్‌ ఆవిర్భావం నుంచే తెలంగాణ దోపిడీకి గురైందని ముఖ్యమంత్రి కేసీఆర్‌ అన్నారు. 1969లోనే ఉద్యమం ఉవ్వెత్తున ఎగసిపడిందని, మలిదశ ఉద్యమంలో పాల్గొనే అవకాశం తనకు దక్కిందని చెప్పారు. ఉద్యమంలో అన్ని వర్గాల ప్రజలు...

Street Vendors: వీధి వ్యాపారుల‌కు రుణాల్లో తెలంగాణ టాప్‌

తెలంగాణ రాష్ట్రం మ‌రో అంశంలో దేశంలోనే ముందు నిలిచింది. వీధీ వ్యాపారుల‌కు రుణాలు అందించ‌డంలో పెద్ద రాష్ట్రాల కేట‌గిరిలో అగ్ర‌భాగాన నిలిచింది. ఈ మేర‌కు కేంద్ర ప‌ట్ట‌ణాభిశవృద్ధి శాఖ మంత్రి హర్దిప్ సింగ్...

YSRTP: కేసీఅర్ తో పొత్తు ఎప్పటికీ ఉండదు – వైఎస్ షర్మిల

తొమ్మిది ఏళ్లుగా తెలంగాణ ప్రజలను కేసీఅర్ మోసం చేస్తున్నారని, 9 ఎండ్లలో 4.5లక్షల కోట్ల అప్పుల కుప్ప చేశాడని YSR తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల విమర్శించారు. ప్రతి ఒక్కరి నెత్తి...

Elections: కాంగ్రెస్ బిజెపిల దొంగజపం – మంత్రి జగదీశ్ రెడ్డి

రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ కొంగ జపం చేస్తుండగా,బిజెపి దొంగ జపం చేస్తుందని రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గుంట కండ్ల జగదీశ్ రెడ్డి ఆ రెండు పార్టీల ధోరణి పై మండిపడ్డారు.అటు కాంగ్రెస్,ఇటు...

BJP: బీసీల పక్షపాతి బీజేపీ – బండి సంజయ్

ఎన్నికలొస్తుంటే డిక్లరేషన్ పేరుతో ఓట్లు దండుకుని మోసం చేసే పార్టీ బీజేపీ కాదు. ఆచరణ సాధ్యమయ్యే హామీలను మాత్రమే మేనిఫెస్టోలో పొందుపరుస్తాం. అందుకు అవసరమైన సలహాలు, సూచనలు ఇవ్వండి. అట్టడుగునున్న చివరి వ్యక్తికి...

Most Read