Wednesday, September 25, 2024
Homeతెలంగాణ

బిజెపి,తెరాస,కాంగ్రెస్ లు స్వార్థ పార్టీలు – షర్మిల

తెలంగాణ లో రైతులకు గౌరవం లేదని, పండించిన పంట కి గిట్టు బాటు లేదని YSR తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు, వైఎస్ షర్మిల ఆందోళన వ్యక్తం చేశారు. తాలు తరుగు అని రైతును...

తెలంగాణ ప్రగతి చిహ్నం…అంబేద్కర్ సచివాలయం – కెసిఆర్

నూతనంగా నిర్మితమౌతున్న డా.బిఆర్. అంబేద్కర్ తెలంగాణ సచివాలయం, తెలంగాణ రాష్ట్ర సాధన కోసం అసువులు బాసిన అమరుల త్యాగ ఫలితమేనని సిఎం కెసిఆర్ స్పష్టం చేశారు. దేశానికే ఆదర్శంగా ప్రగతి పథంలో దూసుకుపోతున్న...

జ‌న‌వ‌రి 18 నుంచి కంటి వెలుగు

రాష్ట్ర వ్యాప్తంగా వ‌చ్చే ఏడాది జ‌న‌వ‌రి 18 నుంచి కంటి వెలుగు కార్య‌క్ర‌మాన్ని నిర్వ‌హించ‌నున్నారు. ఈ కార్య‌క్ర‌మాన్ని మ‌ళ్లీ నిర్వ‌హించాల‌ని ముఖ్య‌మంత్రి కేసీఆర్ నిర్ణ‌యించారు. కంటి వెలుగు కార్య‌క్ర‌మం అమ‌లు తీరుపై సీఎం...

కుమరం భీమ్ జిల్లాలో 9.6 డిగ్రీలు

రాష్ట్రంలో చలి తీవ్రత రోజురోజుకు పెరుగుతున్నది. దీంతో రాత్రి, పగటి ఉష్ణోగ్రతలు పడిపోతున్నాయి. రాష్ట్రంలోనే అత్యంత కనిష్ఠ ఉష్ణోగ్రతలు ఉమ్మడి ఆదిలాబాద్‌ జిల్లాలో నమోదయిందని వాతావరణ శాఖ తెలిసింది. దీంతో ఏజెన్సీ వాసులు...

హైదరాబాద్‌కు… హరితహారంలో 4.50 కోట్ల మొక్కలు

హైదరాబాద్‌కు ఔటర్‌ రింగ్‌ రోడ్డు పచ్చలహారంగా మారింది. సెంట్రల్‌ మీడియన్‌తో పాటు ఇరువైపులా పెద్దఎత్తున నాటిన మొక్కలతో ఎటు చూసినా అంతా హరితమయంగా కనిపిస్తోంది. హరితహారంలో భాగంగా ఏటా కోట్లాది మొక్కల పెంపకం...

తెలంగాణలో విద్యార్థినుల‌కు హెల్త్ కిట్లు

రాష్ట్రంలో వైద్యారోగ్య రంగాన్ని ప‌టిష్టం చేస్తున్న తెలంగాణ ప్ర‌భుత్వం, విద్యార్థినుల ఆరోగ్య సంర‌క్ష‌ణ కోసం ముఖ్య‌మైన చ‌ర్య‌లు తీసుకుంటున్న‌ది. ఈ సంవ‌త్స‌రం బ‌డ్జెట్‌లో ముఖ్య‌మంత్రి కేసీఆర్ పేర్కొన్న విధంగా ప్ర‌భుత్వ పాఠ‌శాలు, క‌ళాశాలల్లో...

రాష్ట్రంలో కొత్తగా 15 ఫైర్ స్టేషన్లు ఏర్పాటు

రాష్ట్రంలో కొత్తగా 15 ఫైర్ స్టేషన్లను మంజూరు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం నేడు ఉత్తర్వులు జారీచేసింది. ఈ కొత్త పదిహేను ఫైర్ స్టేషన్లతో పాటు 382 పోస్టులను కూడా మంజూరు చేస్తూ నేడు...

అవినీతికి కేరాఫ్ దివ్యాంగుల సంక్షేమ శాఖ

దివ్యాంగుల సంక్షేమం కోసం రాష్ట్ర ప్రభుత్వం అనేక సంక్షేమ పథకాలు చేపడుతూ వారి అభివృద్ధి కోసం పాటుపడుతున్న తీరును అమలు చేయడంలో అధికారులు పూర్తిగా విఫలమవుతున్నారు. పర్యవసానంగా ఆ శాఖ అధికారులు చేస్తున్న...

నిఖత్ జరీన్ కు సిఎం కెసిఆర్ అభినందనలు

ప్రపంచ మహిళా బాక్సింగ్ ఛాంపియన్ నిఖత్ జరీన్ కు, క్రీడల్లో ప్రతిభావంతులకు భారత ప్రభుత్వం అందించే, ప్రతిష్టాత్మక ‘అర్జున అవార్డు’ రావడం పట్ల ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు హర్షం వ్యక్తం చేశారు....

తెలంగాణ రాష్ట్రానికి పేజ్ ఇండస్ట్రీస్

అంతర్జాతీయంగా ప్రసిద్ధి చెందిన జాకీ ఇంటర్నేషనల్ కంపెనీ దుస్తులను తయారుచేసే పేజ్ ఇండస్ట్రీస్ తెలంగాణలో భారీ పెట్టుబడి పెట్టేందుకు ముందుకు వచ్చింది. సుమారు 290 కోట్ల రూపాయలతో తెలంగాణలో తయారీ యూనిట్లు పెడుతున్నట్టు...

Most Read