Sunday, September 22, 2024
Homeతెలంగాణ

Kaleshwaram: కాళేశ్వరంకి జాతీయ హోదా కల్పించాలి – ఎమ్మెల్సీ కవిత

కేసీఆర్ అంటేనే కాలువలు, చెక్ డ్యాములు, రిజర్వాయర్లని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత స్పష్టం చేశారు. తెలంగాణ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా నిజామాబాద్ లో జరిగిన సాగునీటి దినోత్సవంలో పాల్గొని ఆమె మాట్లాడారు. కేసీఆర్...

Fish Prasadam: చేప ప్రసాదానికి సర్వం సిద్దం

తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాతనే చేప ప్రసాదం పంపిణీ కి ప్రభుత్వం పూర్తిస్థాయిలో అన్ని ఏర్పాట్లు చేస్తుందని రాష్ట్ర పశుసంవర్ధక, మత్స్య, పాడి పరిశ్రమల అభివృద్ధి, సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి తలసాని శ్రీనివాస్...

HMDA: మూడు జిల్లాల్లో అమ్మకానికి 34 ల్యాండ్ పార్సెల్స్

హైదరాబాద్ నగరానికి ఆనుకొని రంగారెడ్డి, సంగారెడ్డి, మేడ్చల్ మల్కాజిగిరి జిల్లాల పరిధిలోని 34 ల్యాండ్ పార్సెల్ (స్ట్రే బిట్స్) కు మంచి డిమాండ్ నెలకొంది. రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాలకు లోబడి రంగారెడ్డి జిల్లాలోని...

BC Welfare: కులవృత్తులు, చేతివృత్తుల వారికి లక్ష సాయం

బీసీ కులవృత్తులు నిర్వహించుకునే చేతివృత్తిదారులకు ప్రభుత్వం శుభవార్త చెప్పింది, లక్షరూపాయల ఆర్థిక సహాయానికి సంబందించిన విధివిధానాలతో పాటు ఆన్లైన్లో అప్లికేషన్ చేసుకోవడానికి నేటినుండి అవకాశం ఇస్తున్నామని, తెలంగాణ దశాబ్ది ఉత్సవాల్లో బాగంగా సీఎం...

Telangana: పెట్టుబడులకు స్వర్గధామం తెలంగాణ – మంత్రి వేముల

పరిశ్రమలు నెలకొల్పే వారికి అనుకూలంగా ఉండేలా కేసిఆర్ ప్రభుత్వం టీఎస్-ఐపాస్ ద్వారా సరళీకృత విధానాలను అమలు చేస్తుండడంతో రాష్ట్రంలో పారిశ్రామిక ప్రగతి గణనీయంగా వృద్ధి చెందుతోందని, పరిశ్రమల స్థాపనకు తెలంగాణ స్వర్గధామంగా మారిందని...

Ration Dealers: డీలర్ల డిమాండ్లను పరిష్కరించాల్సిందే – బండి సంజయ్

రేషన్ డీలర్ల డిమాండ్లను పరిష్కరించడంలో రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు, ఎంపీ బండి సంజయ్ కుమార్ ధ్వజమెత్తారు.  ఏళ్ల తరబడి వాళ్ల సమస్యలను పరిష్కరించకపోవడం సిగ్గు చేటని, రేషన్...

Haritha Haram: ద‌శాబ్ది ఉత్స‌వాల్లో హ‌రితోత్స‌వం

తెలంగాణ అవ‌త‌ర‌ణ ద‌శాబ్ది ఉత్స‌వాల్లో భాగంగా ఈనెల 19 న ప్ర‌త్యేక హ‌రితోత్స‌వం నిర్వ‌హిస్తున్న‌ట్లు అట‌వీ, ప‌ర్యావ‌ర‌ణ శాఖ మంత్రి అల్లోల ఇంద్ర‌క‌ర‌ణ్ రెడ్డి వెల్ల‌డించారు. స‌చివాల‌యంలో హ‌రితోత్స‌వం పోస్ట‌ర్ ను అట‌వీ...

Medico:మరో మెడికల్‌ విద్యార్థిని ఆత్మహత్య

సంచలనం సృష్టించిన మెడికో ప్రీతి ఆత్మహత్య ఘటన మరువకముందే.. ఖమ్మంలో మరో మెడికల్‌ విద్యార్థిని ఆత్మహత్య చేసుకుంది. వరంగల్‌ పోచమ్మ మైదానం ప్రాంతానికి చెందిన సముద్రాల మానస (22) ఖమ్మం మమత మెడికల్‌...

Bharat Bhavan: భారత్ భవన్ కు శంఖుస్థాపన

ప్రజలచేత ఎన్నుకోబడిన ప్రజాస్వామిక ప్రభుత్వాలకు రాజకీయ పార్టీలే పునాదులని భారత రాష్ట్ర సమితి (బిఆర్ఎస్) అధినేత ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు తెలిపారు. భావి భారత నిర్మాతలుగా రేపటి యువతను తయారు చేసే దిశగా,...

Telangana: పర్యావరణం.. అగ్రస్థానంలో తెలంగాణ- మంత్రి కేటీఆర్

తెలంగాణ రాష్ట్రం మరోసారి దేశానికి ఆదర్శంగా నిలిచింది. దశాబ్ది ఉత్సవాలను ఘనంగా జరుపుకుంటున్న వేళ మరో అరుదైన ఘనతను దక్కించుకుంది. ప్రపంచ పర్యావరణ దినోత్సవాన్ని పురస్కరించుకొని ప్రముఖ సంస్థ సెంట‌ర్ ఫ‌ర్ సైన్స్...

Most Read