Wednesday, September 25, 2024
Homeతెలంగాణ

ఓట్లు, సీట్లు, అధికారం యావనే కెసిఆర్ కు – ఈటెల విమర్శ

ఊరు పేరు ఏమో కస్తూరివారు ఇంట్లోనేమో గబ్బిలాల వాసన అన్నట్టు కేసీఆర్ పనితీరు ఉందని బిజెపి ఎమ్మెల్యే ఈటెల రాజేందర్ ఎద్దేవా చేశారు. ముఖ్యమంత్రి స్థాయి మరిచి చిల్లర,గల్లి, గుండా రాజకీయాలు చేస్తున్న...

అవినీతి కెసిఆర్ కు మోడీని కలవాలంటే భయం – షర్మిల

కాళేశ్వరం దేశంలోనే అతి పెద్ద కుంభకోణమని YSR తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల విమర్శించారు. 97500 కోట్లు సెంట్రల్ ఫైనాన్స్ సంస్థల నుంచి కాళేశ్వరం కి అప్పు తెచ్చారని ఆరోపించారు. ప్రజాప్రస్థానం...

మునుగోడు ఓటమితో బిజెపి కుట్రలు – శ్రీనివాస్ గౌడ్

మునుగోడు ఉప ఎన్నికల్లో ఎదురైన ఘోర పరాభవాన్ని తట్టుకోలేక కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం బీసీ నేతలపై అక్రమ కేసులు, ఈడి ఐటి పేరిట దాడులకు తెగబడుతోందని రాష్ట్ర ఎక్సైజ్, పర్యాటక, క్రీడలు, సాంస్కృతిక,...

బిసి జనగణన చేపట్టాలి – విహెచ్ డిమాండ్

దేశంలో బిసీ జనగణన జరపాలని గతంలో మూడు సార్లు ప్రధానమంత్రి నరేంద్ర మోదీని కలిసి కోరామని కాంగ్రెస్ సీనియర్ నేత వి హనుమంత రావు తెలిపారు. అయినా ఇప్పటి వరకు దానిపై మోదీ నిర్ణయం...

శాసనసభ్యునిగా కూసుకుంట్ల ప్రమాణ స్వీకారం

శాసనసభ ఉప ఎన్నికల్లో మునుగోడు శాసనసభ నియోజకవర్గం నుండి నూతనంగా ఎన్నికైన సభ్యుడు కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి చేత శాసనసభలో సభ్యునిగా ప్రమాణ స్వీకారం చేయించిన తెలంగాణ రాష్ట్ర శాసన సభాపతి పోచారం...

బీజేపీ..TRSలది..జనతా బార్ పంచాయతీ – రేవంత్ రెడ్డి విమర్శ

జనతా బార్ లో ఒకటి వేసిన తర్వాత ఎవరు ఏం మాట్లాడతారో తెలియదని...రాష్ట్రంలో పంచాయతీ కూడా అట్లనే ఉందని పిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి విమర్శించారు. గవర్నర్ ఏదైనా అనుమానం ఆడిగితే నివృత్రి...

అన్ని రాష్ట్రాల అభివృద్దే మోదీ లక్ష్యం – బండి సంజయ్

ఏ రాష్ట్రంలో ఏ పార్టీ అధికారంలో ఉన్నా రాజకీయాలతో సంబంధం లేకుండా అన్ని రాష్ట్రాలు అభివృద్ది చేసి శక్తివంతమైన భారత్ ను రూపొందించాలన్నదే ప్రధానమంత్రి మోదీ లక్ష్యమని బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు, ఎంపీ...

ఎమ్మెల్యే రాజసింగ్ కు బెయిల్ మంజూరు

హైదరాబాద్ గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ కు బెయిల్ మంజూరు చేసింది హైకోర్టు. షరతులతో కూడిన బెయిల్ ని ఆయనకు మంజూరు చేసింది కోర్టు. ఎలాంటి రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేయొద్దు అంటూ హైకోర్ట్ బెయిల్...

కరీంనగర్‌లో ఐటీ, ఈడీ సోదాలు…టార్గెట్ మంత్రి గంగుల

హైదరాబాద్, కరీంనగర్‌లో ఐటీ, ఈడీ సోదాలు కలకలం సృష్టిస్తోన్నాయి. మైనింగ్ అక్రమాలపై జాయింట్ ఆపరేషన్ చేపట్టిన ఈడీ, ఐటీ అధికారులు.. 30 బృందాలుగా విడిపోయి 40 ప్రాంతాల్లో తనిఖీలు నిర్వహిస్తున్నారు. గ్రానైట్ కంపెనీలతో...

చదువుల తల్లికి ఎమ్మెల్సీ కవిత భరోసా

చదువుల తల్లి హారికకు టీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత భరోసా ఇచ్చారు. యూట్యూబ్ ద్వారా క్లాసులు విని ఎంబీబీఎస్ సీటు సాధించిన నిజామాబాద్ జిల్లా లోని నాందేవ్ గూడ కు చెందిన హారిక...

Most Read