Tuesday, September 24, 2024
Homeతెలంగాణ

సోసైటీలలో సభ్యత్వం మత్స్యకారుల హక్కు

సోసైటీలలో సభ్యత్వం మత్స్యకారుల హక్కు అని, అర్హులైన ప్రతి ఒక్కరికి సభ్యత్వం కల్పిస్తామని రాష్ట్ర పశుసంవర్ధక, మత్స్య, పాడి పరిశ్రమల అభివృద్ధి, సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ తెలిపారు. సోమవారం...

అన్నా.. ఛాలెంజ్ స్వీక‌రిస్తున్నా: కేటీఆర్‌

మంత్రి కేటీఆర్‌, క‌ర్నాట‌క కాంగ్రెస్ చీఫ్ డీకే శివ‌కుమార్ మ‌ధ్య ట్విట్ట‌ర్ వేదిక‌గా ఆస‌క్తికర చ‌ర్చ జరిగింది. బెంగుళూరులో మౌళిక స‌దుపాయాలు స‌రిగా లేవ‌ని కొన్ని రోజుల క్రితం ఖాతాబుక్(facebook) సీఈవో త‌న ట్విట్ట‌ర్...

పీయూష్ గోయల్ పై సభాహక్కుల ఉల్లంఘన నోటీసు

కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ పై పార్లమెంట్ ఉభయ సభల్లో టిఆర్ఎస్ ఎంపీల సభాహక్కుల ఉల్లంఘన తీర్మానం ప్రవేశపెట్టారు. రాజ్యసభలో ప్రశ్నోత్తరాల సమయంలో పీయూష్ గోయల్ సమాధానం పార్లమెంట్ ను తప్పుదోవ పట్టించేలా ఉందని...

సామూహిక స్వప్నం.. బంగారు తెలంగాణ: సీఎం కేసీఆర్

దేశానికి ఆదర్శ రాష్ట్రంగా తెలంగాణ మారుతున్నదని సీఎం కేసీఆర్‌ అన్నారు. మన వనరులు, ఉద్యోగాలు మనకే దక్కాలని చెప్పారు. ప్రగతి భవన్‌లో జరిగిన ఉగాది వేడుకలు, పంచాంగ శ్రవణంలో సీఎం కేసీఆర్‌ పాల్గొన్నారు....

ప్రగతిభవన్ లో ఘనంగా ఉగాది వేడుకలు

శుభకృత నామ సంవత్సర ఉగాది వేడుకలు ప్రగతి భవన్ లో ఘనంగా జరిగాయి. తెలంగాణకు ఈ ఏడాది 75 శాతం మంచి జరుగుతుందని  పంచాంగ పఠనంలో చెప్పారు. బాచంపల్లి సంతోష్ కుమార్ పంచాంగ...

తెలుగు ప్రజలకు సిఎం ఉగాది శుభాకాంక్షలు

తెలంగాణ ప్రజలకు ముఖ్యమంత్రి కె చంద్రశేఖర్ రావు ఉగాది పండుగ శుభాకాంక్షలు తెలియ జేశారు. పేరుతోనే శుభాలను మోసుకొస్తున్న ‘శుభకృత్’నామ సంవత్సరం, ప్రజలకు అన్ని రంగాల్లో శుభాలను చేకూర్చనున్నదని సిఎం కెసిఆర్ ఆశాభావం...

చెరువుల లీజు కొనసాగింపుపై గంగపుత్రుల హర్షం

చెరువుల లీజుకు పాత ధరలనే కొనసాగిస్తామని రాష్ట్ర మత్స్యశాఖ మంత్రి సమన్వయ కమిటీ సమావేశంలో ఇచ్చిన హామీ ప్రకారం ఉత్తర్వులు జారీ చేయడం పట్ల తెలంగాణ రాష్ట్ర గంగపుత్ర ఐక్య కార్యాచరణ సమితి...

ట్రిపుల్‌ ఆర్‌ ప్రాథమిక గెజిట్‌

రీజినల్‌ రింగ్‌రోడ్డు ఉత్తరభాగం నిర్మాణం కోసం ప్రాథమిక గెజిట్‌(a)ను కేంద్ర ప్రభుత్వం గురువారం విడుదలచేసింది. మరో వారంలో రెండవ గెజిట్‌(A) విడుదలయ్యే అవకాశం ఉన్నది. మొదటి గెజిట్‌లో భూసేకరణ అధికారులు, రింగ్‌రోడ్డు వెళ్లే...

రాబోయే రోజుల్లో ఇతర వర్గాలకు దళితబంధు

దళిత బంధును రాబోయే రోజుల్లో ఇతర వర్గాలకు విస్తరిస్తామని ఆర్థిక మంత్రి హరీష్ రావు అన్నారు. శుక్రవారం పటాన్‌చెరులో దళితబంధు పథకం లబ్ధిదారులకు మంత్రి యూనిట్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా హరీష్...

విద్యుత్ ప్రాజెక్టులపై కేంద్రం కుట్ర – మంత్రి జగదీష్ రెడ్డి

తెలంగాణ విద్యుత్ ప్రాజెక్టులకు కేంద్ర సంస్థలు ఋణాల నిలిపివేతపై రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి జగదీష్ రెడ్డి ఫైర్ అయ్యారు. రోజురోజుకీ పెరుగుతున్న విద్యుత్ డిమాండ్ కి తుగ్గట్టుగా సరఫరాకి అన్ని ఏర్పాట్లు...

Most Read