Wednesday, September 25, 2024
Homeతెలంగాణ

మోడీ అబద్ధాల యూనివర్సిటీ వీసీ: జీవన్ రెడ్డి

Counter: బిజెపి ఆర్టీఐ అస్త్రానికి టిఆర్ఎస్ కూడా కౌంటర్ అటాక్ కు దిగింది. మోడీ ఎనిమిదేళ్ళ పాలనపై తాము కూడా వంద అంశాలపై సమాచార హక్కు చట్టానికి దరఖాస్తు చేస్తున్నట్లు టిఆర్ఎస్ ఎమ్మెల్యే...

వైభవంగా కాకతీయ సప్తాహం ఆరంభం

Kakatiya Heritage: కాకతీయ వైభవ సప్తాహం వరంగల్లులో ఘనంగా ప్రారంభమైంది.  ఈ ఉత్సవాలకు ప్రత్యేక అతిథిగా పాల్గొంటున్న  కాకతీయ వంశం 22 వ వారసుడు కమల్ చంద్ర బాంజ్ దేవ్ కు భద్రకాళి...

మేం రాగానే ధరణి రద్దు చేస్తాం: రేవంత్

రెవెన్యూ సదస్సులు అంటూ సిఎం కేసిఆర్ సరికొత్త డ్రామాకు తెరతీశారని పిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి విమర్శించారు. ధరణి పోర్టల్ వంకతో భూమిపైకి ఎవరన్నా వస్తే తిరగబడాలని ప్రజలకు పిలుపు ఇచ్చారు. కేసీఆర్...

హైదరాబాద్ లో శాఫ్రాన్ కేంద్రం: కేటీఆర్

Another Feather: హైదరాబాద్ లో మరో విదేశీ సంస్థ భారీ పెట్టుబడులు పెట్టేందుకు రెడీ అయింది. విమానయాన రంగ ఉత్పత్తులను తయారుచేసే ఫ్రాన్స్ కు చెందిన దిగ్గజ సంస్థ శాఫ్రాన్ తన మెయింటెనెన్స్,...

ఉడుత ఊపులకు భయపడం: బండిపై లింగయ్య ఫైర్

Don't Care:  బండి సంజయ్ పిచ్చి చేష్టలు చేస్తున్నారని టిఆర్ఎస్ నేత, రాజ్యసభ సభ్యుడు బడుగుల లింగయ్య యాదవ్ మండిపడ్డారు. మొన్నటి మీటింగ్ తో వాపును చూసి బలుపు అనుకుంటున్నారని విమర్శించారు. కేసిఆర్...

టిఆర్ఎస్ ప్రభుత్వంపై బండి సమాచార అస్త్రం

RTI War: జాతీయ కార్యవర్గ సమావేశాలు విజయవంతమైన ఊపుతో బిజెపి తెలంగాణ శాఖ తమ కార్యాచరణను మరింత వేగంగా ముందు తీసుకు వెళ్లేందుకు సన్నాహాలు చేసుకుంటోంది.  దీనిలో భాగంగానే బిజెపి అధిష్టానం నిన్న...

ఢిల్లీ బోనాలకు కేంద్రం నిధులు: కిషన్ రెడ్డి

Bonalu: ఢిల్లీలో జరిగే బోనాల ఉత్సవాలకు వచ్చే ఏడాది నుంచి కేంద్ర ప్రభుత్వం నుంచి నిధులు మంజూరు చేస్తామని కేంద్ర పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి జి. కిషన్ రెడ్డి ప్రకటించారు.  న్యూఢిల్లీలోని...

15 నుంచి రెవెన్యూ సదస్సులు

To resolve disputes: రాష్ట్రంలో జూలై 15 నుంచి రెవెన్యూ సదస్సులు నిర్వహించనున్నారు. దీనికి సంబంధించిన సన్నాహక సదస్సు 11న ప్రగతి భవన్ లో జరగనుంది.  ఈ విషయాన్ని సిఎంవో అధికారులు ఓ...

‘కాకతీయ వైభవ సప్తాహం’ బ్రోచర్ ఆవిష్కరణ

Kakatiya Dynasty: ఈనెల 7వ తేదీ నుంచి 13వతేదీ వరకు తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహించనున్న 'కాకతీయ వైభవ సప్తాహం' బ్రోచర్ ను మంత్రులు కేటీఆర్ శ్రీనివాస్ గౌడ్, సత్యవతి రాథోడ్, ప్రభుత్వ...

ముఖ్రా గ్రామం అందరికీ ఆదర్శం: మంత్రి కేటిఆర్

Inspiration: ఆదిలాబాద్ జిల్లా ఇచ్చోడ మండ‌లంలోని ముఖ్రా కె గ్రామాన్ని ఆదర్శవంతంగా తీర్చిదిద్దిన గ్రామ సర్పంచ్‌ గాడ్గె మీనాక్షిని  రాష్ట్ర పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి కేటీఆర్ అభినందించారు.  ప్రభుత్వం ప్రవేశపెట్టిన పల్లె...

Most Read