Sunday, September 22, 2024
Homeతెలంగాణ

లా కళాశాల ప్రిన్సిపల్ గా ఆదివాసీ మహిళ

హైదరాబాద్  ఉస్మానియా యూనివర్సిటీ, బషీర్ బాగ్ పి.జి లా కళాశాల ప్రిన్సిపల్ గా మొట్ట మొదటి ఆదివాసీ మహిళ డా. Gummadi Anuradha నియామకం. సిపిఐ ఎం  నాయకుడు, మాజీ ఎమ్మెల్యే గుమ్మడి నర్సయ్య ...

పోలీసులు స్పందించాల్సింది – పవన్ కళ్యాణ్

సైదాబాద్ లో హత్యాచారానికి గురైన చిన్నారి కుటుంబ సభ్యుల్ని జనసేన అధ్యక్షులు  పవన్ కళ్యాణ్ పరామర్శించారు. హత్యాచారానికి గురైన చిన్నారి కుటుంబానికి న్యాయం జరిగే వరకు, దోషికి సరైన శిక్ష పడే వరకు...

చైత్ర నిందితుడిని కఠినంగా శిక్షిస్తాం

సైదాబాద్ కాలనీలో చిన్నారి చైత్రపై లైంగికదాడి చేసి, హత్య చేయడం దారుణమని, అత్యంత దురదృష్టమనీ గిరిజన, స్త్రీ – శిశు సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్ అన్నారు. ఈ ఘటన జరిగిన...

కెసిఆర్ కు బండి బహిరంగ లేఖ

ఉద్యోగ ఖాళీల భర్తీ, నిరుద్యోగ భ్రుతిపై ముఖ్యమంత్రికి బహిరంగ లేఖ రాసిన బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు, ఎంపీ బండి సంజయ్ కుమార్. రాష్ట్రంలో ఉద్యోగ ఖాళీలపై శ్వేత పత్రం ప్రకటించాలని బండి సంజయ్...

మెట్రోకు అండగా ఉంటాం – కెసిఆర్

కరోనా నేపథ్యంలో ప్రయాణాలు తగ్గడం వల్ల హైదరాబాద్ మెట్రో ఆర్థికంగా నష్టాల్లో కూరుకుపోయిన నేపథ్యంలో మెట్రోను ఆదుకునేందుకు ఉన్న అవకాశాలను అన్వేషిస్తామని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు తెలిపారు. ఆర్థికంగా నష్టపోతున్న తమను రాష్ట్ర...

గ్రీన్ ఇండియా చాలెంజ్ లో మహిళా ఎంపీలు

గ్రీన్ ఇండియా చాలెంజ్ లో పాల్గొని మొక్కలు నాటిన పార్లమెంటరీ మహిళ సాధికారత స్టాండింగ్ కమిటీ సభ్యులు. డా.హీనా గవిట్ నేతృత్వంలోని పార్లమెంటరీ మహిళ సాధికారత స్టాండింగ్ కమిటీ లోక్ సభ,రాజ్యసభ కమిటీ...

బండికి కేటీఆర్ సవాల్

గద్వాల నుంచి బండి సంజయ్ కు సవాల్ విసురుతున్నాని…చేతనైతే సవాల్ ను స్వీకరించు అని మంత్రి కేటిఆర్ అన్నారు. నేను చెప్పేది తప్పైతే... రాష్ట్ర మంత్రి పదవికి రాజీనామా చేస్తా... నీది తప్పైతే...

ప్రజా సమస్యలపై యుద్ధమే – బండి సంజయ్

వరి వేసుకుంటే ఉరి వేసుకున్నట్లేనంటూ ముఖ్యమంత్రి కేసీఆర్ వ్యాఖ్యాలతో భయపడిని రైతాంగం ఆత్మహత్యలు చేసుకుంటున్నారని బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు, ఎంపీ బండి సంజయ్ కుమార్ మండిపడ్డారు. కేసీఆర్ వ్యాఖ్యలవల్ల 5 గురు రైతులు...

గణేష్ నిమజ్జనంపై సుప్రీమ్ కోర్టుకు

హుస్సేన్ సాగర్ లో గణేష్ విగ్రహాలను నిమజ్జనం చేసే విషయంలో హై కోర్టు తీర్పును సవాల్ చేస్తూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సుప్రీం కోర్టును ఆశ్రయిస్తుందని పశుసంవర్ధక, మత్స్య, పాడి పరిశ్రమల అభివృద్ధి,...

బెదిరిస్తే ఓట్లు రాలవు- హరీష్ రావు

హైదరాబాద్ లో కల్లు డిపోలు తెరవడం వల్ల లక్ష మందికి ఉపాధి దొరుకుతోందని మంత్రి హరీష్ రావు వెల్లడించారు. కల్లుడిపోల మీద ఒక్క కేసు కూడా పెట్టడంలేదు. ఎక్సైజ్ మామూళ్లు లేకుండా, అధికారుల వేధింపులు...

Most Read