Monday, September 23, 2024
Homeతెలంగాణ

కేసీఆర్ వైఖరి తెలంగాణ ప్రజలకు శాపం – కోదండరాం

మిలియన్ మార్చ్ స్ఫూర్తిని కొనసాగించేందుకు తెలంగాణ బచావో సదస్సు నిర్వహిస్తున్నామని తెలంగాణ జన సమితి అధ్యక్షుడు కోదండరాం వెల్లడించారు. కేసీఅర్ చావు నోట్లో తలపెట్టి, అటుకులు బుక్కి తెలంగాణ తెచ్చినట్లు చెప్పుకుంటున్నారని, కేసీఆర్ ఒక్కరి...

స్వ‌చ్ఛ స‌ర్వేక్ష‌న్‌లో మెరిసిన తెలంగాణ జిల్లాలు

గ్రామీణ స్వ‌చ్ఛ స‌ర్వేక్ష‌న్‌లో దేశంలోనే తెలంగాణ జిల్లాలో మెరిశాయి. ఫోర్త్ స్టార్ కేట‌గిరిలో తొలి స్థానంలో రాజ‌న్న సిరిసిల్ల జిల్లా నిలిచి రికార్డు సృష్టించింది. రెండో స్థానాన్ని మ‌ధ్య‌ప్ర‌దేశ్‌లోని భోపాల్ జిల్లా సొంతం...

గూగి రియల్ ఎస్టేట్ కంపెనీపై ఐటీ దాడులు

హైదరాబాదులో మరోసారి ఐటీ దాడులు కలకలం రేపుతున్నాయి. ఇప్పటికే పలువురు రాజకీయ , బిజినెస్ నేతలకు సంబదించిన కార్యాలయాల్లో దాడులు జరిపిన ఐటీ అధికారులు..తాజాగా గూగి రియల్ ఎస్టేట్ కంపెనీపై ఐటీ శాఖ...

కింగ్ ఫిషర్ బీరు కోసం ప్రజావాణిలో పిర్యాదు

జగిత్యాల పట్టణంలో కింగ్ ఫిషర్ బీర్లు అమ్మడం లేదని ఈ రోజు ప్రజావాణిలో ఓవ్యక్తి పిర్యాదు చేశారు. జగిత్యాల పట్టణంలో కింగ్ ఫిషర్ బీర్లు అమ్మడం లేదని కింగ్ ఫిషర్ బీర్లు అందుబాటులోకి...

చంద్రబాబు చరిత్ర తెలుసుకో – మంత్రి నిరంజన్ రెడ్డి

చంద్రబాబు చరిత్ర తెలుసుకుని మాట్లాడాలని... తెలుగుదేశం పార్టీతోనే తెలంగాణ ప్రజలకు అన్నం తెలిసిందన్న చంద్రబాబు వ్యాఖ్యలపై వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డీ నిరంజన్ రెడ్డి తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలుగుదేశం...

తుది దశలో అంబేడ్కర్‌ విగ్రహ నిర్మాణ పనులు

హైదరాబాద్ నగర నడిబొడ్డున నిర్మిస్తున్న దేశంలోనే అతి పెద్దదైన 125 అడుగుల బీఆర్‌ అంబేడ్కర్‌ విగ్రహా నిర్మాణం పనులు తుది దశకు చేరుకున్నాయి. ట్యాంక్ బండ్ సమీపంలో 11.5 ఎకరాల్లో నిర్మితమవుతున్న ఈ...

ప్రీతి దోషులను కఠినంగా శిక్షిస్తాం – మంత్రి ఎర్రబెల్లి

సీఎం కెసిఆర్ ఆదేశాల మేరకు ప్రభుత్వ పరంగా బాధిత ప్రీతి కుటుంబానికి రూ.10 లక్షల ఎక్స్ గ్రేషియా ఇస్తామని మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు ప్రకటించారు. ప్రభుత్వ పరంగా ఆ కుటుంబాన్ని అన్ని...

మనీష్ సిసోడియా అరెస్టు అప్రజాస్వామికం – బిఆర్ఎస్

మనీష్ సిసోడియా అరెస్టును ఖండించిన బిఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కే. తారక రామారావు. మనీష్ సిసోడియా అరెస్టు ప్రజాస్వామికం... బిజెపి పార్టీ ప్రతిపక్షాల పైన వ్యవహరిస్తున్న తీరు దుర్మార్గపూరితం. కేంద్ర ప్రభుత్వం పరిధిలోని ఏజెన్సీలను...

ప్రపంచ దేశాలకు భారత్ ఆశాదీపం – కేంద్రమంత్రి కిషన్ రెడ్డి

G20 సమావేశాలకు భారత్ అధ్యక్షత వహించడం ప్రపంచంలో దేశ గౌరవాన్ని మరింత పెంచిందని అన్నారు అది ప్రస్తుతం అవసరమని, ప్రపంచ దేశాలు భారత వైపు చూస్తున్నాయని కేంద్ర సాంస్కృతిక పర్యాటక శాఖ మంత్రి...

మెడికో ప్రీతి కన్నుమూత

వరంగల్ కాకతీయ మెడికల్ కాలేజీ విద్యార్థిని డాక్టర్ ప్రీతి కన్నుమూసింది. సీనియర్స్ ర్యాంగింగ్‌కు తట్టుకోలేక ఆత్మహత్యాయత్నం చేసిన ప్రీతి.. హైదరాబాద్ నిమ్స్ ఆసుపత్రిలో గత కొద్దిరోజులుగా చికిత్స పొందుతున్న విషయం తెలిసిందే. ఈ...

Most Read