Wednesday, September 25, 2024
Homeతెలంగాణ

హైదరాబాద్ కు వస్తున్న మల్లికార్జున్ ఖర్గే

ఏఐసీసీ అధ్యక్షులు మల్లికార్జున్ ఖర్గే హైదరాబాద్ రేపు రానున్న్నారు. ఏఐసీసీ అధ్యక్షుడిగా ఎన్నికయ్యాక మల్లికార్జున్ ఖర్గే మొదటిసారి హైదరాబాద్ వస్తున్నారు. రేపు ఉదయమే హైదరాబాద్ చేరుకోనున్న మల్లికార్జున్ ఖర్గే తెలంగాణ కాంగ్రెస్ నేతలతో...

చేనేతపై జీఎస్టీ ఉపసంహరించుకోవాలి: మంత్రి తలసాని

చేనేతపై కేంద్ర ప్రభుత్వం విధించిన 5 శాతం జీఎస్టీని వెంటనే ఉపసంహరించుకోవాలని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ డిమాండ్ చేశారు. దేశానికి స్వాతంత్ర్యం వచ్చిన నాటినుంచి ఈ రంగంపై గతంలో ఎప్పుడు ఎలాంటి...

కిషన్‌రెడ్డి, బండివి నకిలీ మాటలు.. వెకిలి చెష్టలు: మంత్రి హరీశ్‌ రావు

కిషన్‌ రెడ్డి, బండి సంజయ్‌ స్థాయి ఏంటో ఢిల్లీ దూతలే చెప్పారని మంత్రి హరీశ్‌ రావు అన్నారు. ఇద్దరు నేతలవి నకిలీ మాటలు, వెకిలి చేష్టలని విమర్శించారు. వాళ్లు మాట్లాడే మాటలు.. గల్లీ...

సిద్ధాంతాల ప్రకారమే వామపక్షాల పోరాటాలు – కూనంనేని

చట్టాల మీద వ్యవస్థ మీద నమ్మకం లేని వ్యక్తి బండి సంజయ్ అని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు ఈ రోజు హైదరాబాద్ లో విమర్శించారు. అసహనంతో బండి సంజయ్ మాట్లాడుతున్నారన్నారు....

తెలంగాణ సమాజానికి రేవంత్ రెడ్డి బహిరంగ లేఖ

కాంగ్రెస్ అగ్ర నేత రాహుల్ గాంధీ చేపట్టిన భారత్ జోడో యాత్ర రేపు (నవంబర్ 1)న హైదరాబాద్ లో సాగనుంది. ఈ నేపథ్యంలో పిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి తెలంగాణ సమాజానికి ఈ...

తెలంగాణలో ఘనంగా చట్ పూజ

హైదరాబాద్ నగరంలో జరుగుతున్న చట్ పూజా ఉత్సవాలకు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ హాజరై పూజలు నిర్వహించారు. కార్తీక మాసం సందర్బంగా ఉత్తరాది వారు నగరంలో అత్యంత ఘనంగా చట్...

ఒళ్ళు మరిచి ఓటు వేస్తే.. ఇల్లు కాలిపోతది – కెసిఆర్

మునుగోడు ఉప ఎన్నికల నేపథ్యంలో ఆదివారం చండూరు లో టీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో నిర్వహించిన భారీ బహిరంగ సభ విజయవంతమైంది. సీఎం కేసిఆర్ ముఖ్య అతిథిగా హాజరై చేసిన ప్రసంగం సభికులను ఆలోచింప...

సీబీఐపై తెలంగాణ ఆంక్షలు…ఆలస్యంగా వెలుగులోకి

టీఆర్ఎస్ ఎమ్మెల్యేల కొనుగోళ్ల కేసు తెలంగాణ రాజకీయాల్లో ప్రకంపనలు సృష్టిస్తోన్న వేళ కేసీఆర్ సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో సీబీఐకి నో ఎంట్రీ బోర్డు పెట్టింది. గతంలో ఏ కేసులోనైనా రాష్ట్రంలో...

ఓట్ల కొనుగోలుకు సుషీ ఇన్ ఫ్రా అక్రమాలు – టీఆర్ఎస్

మునుగోడు ఉప ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థి రాజ్ గోపాల్ రెడ్డి ఓటర్లను కొనుగోలు చేయడానికి ఐదున్నర కోట్ల రూపాయల్ని తన కంపెనీ నుంచి ఎవరెవరి ఎకౌంట్లకు ఎంతెంత ట్రాన్స్ ఫర్ చేశారో ఆధారాలతో...

మంత్రి జగదీశ్వర్ రెడ్డిపై కేంద్ర ఎన్నికల సంఘం ఆంక్షలు

ఎన్నికల సంఘం సంచలన నిర్ణయం తీసుకుంది. విద్యుత్ శాఖ మంత్రి ‌జగదీష్ రెడ్డి మునుగోడు ఉప ఎన్నికల్లో ప్రచారం చేయకుండా 48 గంటల నిషేదం విధిస్తూ ఈ రోజు ఆదేశాలు జారీ చేసింది....

Most Read