Saturday, September 21, 2024
Homeతెలంగాణ

ఎకో అర్బన్ పార్కులో సీడ్ బాల్స్

మ‌హ‌బూబ్‌న‌గ‌ర్ జిల్లాలోని కేసీఆర్ ఎకో అర్బన్ పార్కులో 2 కోట్ల 8 లక్షల సీడ్ బాల్స్ చ‌ల్లే కార్య‌క్ర‌మాన్ని ఎంపీ జోగిన‌ప‌ల్లి సంతోష్ కుమార్, మంత్రి శ్రీనివాస్ గౌడ్ ప్రారంభించారు. ఈ సంద‌ర్భంగా...

కరోనా రెండోదశ నుంచి బయటపడ్డాం

రాష్ట్రంలో వైద్య సౌకర్యాల కొరత లేదని, కరోనా రెండో దశ వ్యాప్తి నుంచి రాష్ట్రం బయటపడిందని తెలంగాణ ఆరోగ్యశాఖ సంచాలకులు శ్రీనివాసరావు వెల్లడించారు. కరీంనగర్‌లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ.....

గులాబి నేత ఎల్ రమణ

టిడిపి తెలంగాణ శాఖ అధ్యక్షుడు రమణ టిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కె.టి.రామారావు చేతుల మీదుగా పార్టీ సభ్యత్వం తీసుకున్న తర్వాత మినిస్టర్స్ క్వార్టర్స్ లో మంత్రులు కొప్పుల ఈశ్వర్, ఎర్రబెల్లి దయాకరరావులతో సమావేశమయ్యారు....

వి. హెచ్ కు ఉపరాష్ట్రపతి పరామర్శ

అపోలో ఆసుపత్రిలో కిడ్నీ సమస్య తో చికిత్స పొందుతున్న కాంగ్రెస్ సీనియర్ నాయకుడు వి. హనుమంతరావుకు ఫోన్ చేసి ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు పరామర్శించారు. ఆయన ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు.  డాక్టర్ల...

యాదాద్రికి  పచ్చలహారం

రాయగిరి సమీపంలోని ఆంజనేయ అరణ్యంలో అటవీ పునర్జీవ చర్యల్లో భాగంగా గుట్టల ప్రాంతంలో (నాటిన సెర్మోనియల్ / రాకీ) ప్లాంటేషన్ ను మంత్రులు ఇంద్రకరణ్ రెడ్డి,  జగదీష్ రెడ్డి పరిశీలించారు. అనంతరం మొక్కలు...

మోడీ కార్పొరేట్ కంపెనీల బందీ

ప్రజా, వ్యతిరేక విధానాలను అవలంబిస్తున్న కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను గద్దే దింపడమే లక్ష్యంగా ప్రతీ కాంగ్రెస్ కార్యకర్త సైనికుడిగా పనిచేయాలని టిపిసిసి ప్రచార కమిటీ కో-కన్వీనర్ అజ్మత్ ఖాన్ పిలుపునిచ్చారు. పెంచిన పెట్రోల్, డీజిల్...

తెలంగాణ కోసం తెగించి కొట్లాడుతాం : కేటీఆర్

కృష్ణా జ‌లాల విష‌యంలో కానీ, ఇంకో విష‌యంలో కానీ రాజీ లేకుండా పోరాటం చేసేది ఒక్క టీఆర్ఎస్ పార్టీ మాత్ర‌మే అని ఆ పార్టీ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తేల్చిచెప్పారు. ఈ వివాదంపై...

ఆయకట్టు చివరి వరకు సాగునీరు

ఏడు జిల్లాలకు కరీంనగర్ లోయర్ మానేర్ డామ్ ని వరప్రధాయినిగా సీఎం కేసీఆర్ మార్చారని బిసి సంక్షేమ, పౌరసరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్ వెల్లడించారు. అపర భగీరథ ప్రయత్నంతో కాళేశ్వరం గోదావరితో...

భువనగిరిలో హరితహారం

యాదాద్రి- భువనగిరి జిల్లా కేంద్రంలో 21.13 లక్షల వ్యయంతో నిర్మించిన ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ రెసిడెన్సీ భవనాన్ని అటవీ, పర్యావరణ శాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి, విద్యుత్ శాఖ మంత్రి జగదీశ్ రెడ్డి...

కౌశిక్ రెడ్డికి  షోకాజ్ నోటీస్

హుజురాబాద్ కాంగ్రెస్ నాయకులు పాడి కౌశిక్ రెడ్డి షో కాజ్ నోటీస్ జారీ చేసిన టీపీసీసీ క్రమశిక్షణ సంఘం. పాడి కౌశిక్ రెడ్డి గత కొంత కాలంగా కాంగ్రెస్ పార్టీ వ్యతిరేక కార్యక్రమాలకు...

Most Read