Saturday, September 21, 2024
Homeతెలంగాణ

Vajrotsavam: వజ్రోత్సవాల ముగింపు వేడుకలకు ఘనంగా ఏర్పాట్లు

స్వతంత్ర భారత వజ్రోత్సవాల ముగింపు వేడుకలను ఘనంగా నిర్వహించనున్నట్టు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి తెలిపారు. ముఖ్యమంత్రి  ఆదేశాల మేరకు స్వతంత్ర భారత వజ్రోత్సవాలు, వేడుకల ముగింపు ఉత్సవాల నిర్వహణపై...

Bhadrachalam: భద్రాచలం విభజనపై మరోసారి బిల్లు

పరిపాలన సౌలభ్యం కొరకు భద్రాచలం ను 3 గ్రామ పంచాయతీలు గా ఏర్పాటు చేస్తూ, రాష్ట్ర శాసన సభ మరోసారి ఏకగ్రీవ తీర్మానం చేసింది. ఈ మేరకు గవర్నర్ తిప్పి పంపిన బిల్లును...

Assembly: పాతబస్తీలో 1,404 కోట్లతో విద్యుత్ నిర్మాణాలు – మంత్రి జగదీష్ రెడ్డి

హైదరాబాద్ పాత బస్తీలో 1,404.58 కోట్ల వ్యయంతో టి యస్ ట్రాన్స్కో,టి యస్ యస్ పి డి సి ఎల్ ఆధ్వర్యంలో విద్యుత్ నిర్మాణాలు చేపట్టినట్లు రాష్ట్ర విద్యుత్ శాఖామంత్రి గుంటకండ్ల జగదీష్...

TSMBBS: ఎంబీబీఎస్‌, బీడీఎస్‌ సీట్లకు నేటి నుంచి వెబ్‌ఆప్షన్లు

తెలంగాణ రాష్ట్రంలో ప్రభుత్వ, ప్రైవేటు వైద్య కళాశాలల్లో ఎంబీబీఎస్‌, బీడీఎస్‌ కోర్సుల్లో ప్రవేశాలకు మొదటి విడత కౌన్సెలింగ్‌కు కాళోజీ ఆరోగ్య విశ్వవిద్యాలయం గురువారం నోటిఫికేషన్‌ విడుదల చేసింది. కన్వీనర్‌ కోటా సీట్ల కోసం...

TRSRTC: ఆర్టీసి విలీనం బిల్లు…నీలినీడలు

ప్రజారవాణ వ్యవస్థ బాధ్యతగా భావించి, ఆర్టీసీ కార్మికుల సంక్షేమం లక్ష్యంగా ఆర్టీసి కార్మికులను ప్రభుత్వం ఉద్యోగులుగా గుర్తిస్తూ, రాష్ట్ర ప్రభుత్వం ఆర్టీసీ ఉద్యోగులను ప్రభుత్వంలో విలీనం చేసింది. ప్రస్తుతం నడుస్తున్న అసెంబ్లీలో బిల్లు పాస్...

Floods: సి.ఎస్ శాంతి కుమారితో కేంద్ర బృందం భేటీ

రాష్ట్రంలో ఇటీవల కురిసిన భారీ వర్షాలకు తీవ్రంగా దెబ్బతిన్న ప్రాంతాల్లో పర్యటించిన కేంద్ర బృందం గురువారం సాయంత్రం రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి తో సమావేశమయింది. ఈ నెల ఒకటవ...

HMDA Plots: తెలంగాణ పరపతికి దర్పణం-సీఎం కేసీఆర్

ప్రభుత్వ వేలంలో హైదరాబాద్ భూములు ఎకరాకు రూ. 100 కోట్లకు పైగా ధర పలకడం తెలంగాణ పరపతికి, సాధిస్తున్న ప్రగతికి దర్పణం పడుతున్నదని ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు తెలిపారు. ప్రపంచస్థాయి దిగ్గజ కంపెనీలు...

HMDA: కోకాపేట‌లో ఎక‌రం భూమి 100 కోట్లు

హైదరాబాద్ లోని పశ్చిమ ప్రాంతంలో భూముల ధరలు ఆకాశాన్ని తాకుతున్నాయి. ఐటి పరిశ్రమ విస్తరణ భారీగా జరుగుతుండటంతో భూములకు డిమాండ్ పెరిగింది. హెచ్ఎండీఏ చేపట్టిన కోకాపేట నియో పోలిస్ ఫేజ్-2 వేలంలో భూముల‌కు...

TS Assembly: వర్షాకాల సమావేశాలు మూడు రోజులు

వర్షాకాలం అసెంబ్లీ సమావేశాలు ఈ రోజు నుంచి ప్రారంభం అయ్యాయి. సమావేశాలకు హాజరైన ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావుకి శాసన సభా వ్యవహారాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి, హోం శాఖ మంత్రి...

BRS to Congress: కాంగ్రెస్ లో చేరిన మాజీమంత్రి జూపల్లి కృష్ణారావు

ఢిల్లీలో ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కేసీర్ వేణుగోపాల్, టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్ లో చేరిన మాజీమంత్రి జూపల్లి కృష్ణారావు, నాగర్ కర్నూల్ నియోజకవర్గం...

Most Read