Saturday, September 21, 2024
Homeతెలంగాణ

farmer loan waiver: రైతు రుణమాఫీకి సిఎం కేసీఆర్ ఆదేశం

రైతు రుణమాఫీ కార్యక్రమాన్ని ఈ రోజు (ఆగస్టు 3) నుంచి పున: ప్రారంభించాలని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు నిర్ణయించారు. తెలంగాణ రైతాంగ సంక్షేమం వ్యవసాయాభివృద్ధే రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని పునరుద్ఘాటించారు. ఎన్నికష్టాలొచ్చినా...

TSPSC: గ్రూప్‌-1 ఫైనల్‌ కీ విడుదల

గ్రూప్‌-1 తుది కీని టీఎస్‌పీఎస్సీ మంగళవారం విడుదల చేసింది. వెబ్‌సైట్‌లో పొందుపరిచింది. నాంపల్లిలోని టీఎస్‌పీఎస్సీ కార్యాలయంలో సమవేశమైన కమిషన్‌.. గ్రూప్‌-1కీ పై చర్చించి ఫైనల్‌ కీని ఖరారుచేసి విడుదల చేసింది. గ్రూప్‌-1 ప్రిలిమినరీ...

Shahu Ji Maharaj : ఛత్రపతి సాహు మహారాజ్ కు కేసిఆర్ నివాళి

మహారాష్ట్ర పర్యటనలో భాగంగా బహుజన సామాజిక తాత్వికుడు, భారత పీడిత ప్రజల పక్షపాతి, ఛత్రపతి సాహు మహరాజ్ సమాధిని బీఆర్ఎస్ అధినేత,  తెలంగాణ ముఖ్యమంత్రి  కె.చంద్రశేఖర్ రావు సందర్శించారు. వారి సమాధి వద్ద...

KCR: అన్నాభావ్ సాఠేకు భారత రత్న ప్రకటించాలి: కేసీఆర్ డిమాండ్

అన్నాభావ్ సాఠేకు భారత రత్న ప్రకటించాలని బీఆర్ఎస్ జాతీయ అధ్యక్షులు, ముఖ్యమంత్రి కే. చంద్రశేఖర్ రావు డిమాండ్ చేశారు. సాఠే 103 వ జయంతి సందర్భంగా మంగళవారం మహారాష్ట్రలోని వాటేగావ్ లో ఏర్పాటు...

PM Modi: 6న అమృత్ భారత్ స్టేషన్లకు శంఖుస్థాపన

దేశంలో రైల్వేస్టేషన్ల సామర్థ్యాన్ని పెంచడం, ప్రయాణీకుల అవసరాలకు తగ్గట్లుగా అధునాతన సౌకర్యాలతో ఆధునీకరించడం కోసం కేంద్ర ప్రభుత్వం ‘అమృత్ భారత్ స్టేషన్ల’ పథకాన్ని ప్రారంభించిన సంగతి తెలిసిందే. దేశవ్యాప్తంగా జరుగుతున్న ఈ కార్యక్రమంలో...

BRS Maharastra: దళిత కవి జయంతి వేడుకలకు కెసిఆర్

బీఆర్‌ఎస్‌ అధినేత, ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఈరోజు మహారాష్ట్రలో పర్యటించనున్నారు. ఉదయం 10.30 గంటలకు బేగంపేట విమానాశ్రయం నుంచి ప్రత్యేక విమానంలో మరఠ్వాడకు బయలుదేరుతారు. 11.15 గంటలకు కొల్హాపూర్‌ విమానాశ్రయానికి చేరుకుంటారు. అనంతరం కొల్హాపూర్‌లోని...

RTC Merger: ప్రభుత్వంలో ఆర్టీసీ విలీనం: కేబినెట్ నిర్ణయం

ఎన్నికల ముంగిట ప్రభుత్వం మరో కీలక తాయిలం ప్రకటించింది. ఆర్టీసీ కార్మికులు ఎంతో కాలంగా డిమాండ్ చేస్తున్న విలీన ప్రతిపాదనకు గ్రీన్ సిగ్నల్ ఇచింది. ఆరీసీని ప్రభుత్వంలో విలీనం చేయాలని నిర్ణయం తీసుకుంది....

Professional Farmers: మీరే తెలంగాణ భవిష్యత్: యువ రైతులకు మంత్రి కితాబు

ఎంటెక్ చేసి బొప్పాయి సాగు, లండన్ ఉద్యోగం వదిలి అవకాడో పండిస్తూ అందరికీ ఆదర్శంగా నిలిచిన  రంగారెడ్డి జిల్లా కందుకూరు మండల యువ రైతులను రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి...

Etela: కెసిఆర్ నీరో చక్రవర్తి : ఈటెల విమర్శ

ఉత్తర తెలంగాణాకు ప్రాణ ప్రదాయిని అయిన గోదావరి సీఎం కెసిఆర్ నిర్లక్షం వల్ల దుఃఖదాయినిగా మిగిలిందని బిజెపి నేత  ఈటెల రాజేందర్ విమర్శించారు.  కెసిఆర్ ఫాంహౌజ్ లో కూర్చుని నీరోచక్రవర్తిలాగా వ్యవహరించవద్దని,  సమీక్ష...

TS Cabinet: కాసేపట్లో కేబినెట్ భేటీ

బి.ఆర్.అంబేద్కర్ తెలంగాణ రాష్ట్ర సచివాలయంలో ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు  అధ్యక్షతన క్యాబినెట్ భేటీ కాసేపట్లో ప్రారంభం కానుంది. దాదాపు 40 నుంచి 50 అంశాల మీద రాష్ట్ర కేబినేట్ చర్చించనున్నది.ఇందులో భాగంగా..భారీ నుంచి అతి...

Most Read