Saturday, September 21, 2024
Homeతెలంగాణ

Rain Alert: బంగాళాఖాతంలో మరో అల్పపీడనం

ఒడిశా తీర ప్రాంతాన్ని ఆనుకొని వాయవ్య బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం పశ్చిమ వాయవ్య దిశగా పయనించే అవకాశం ఉన్నట్టు భారత వాతావరణ విభాగం వెల్లడించింది. దీని ప్రభావంతో వచ్చే 24 గంటల్లో తెలంగాణ,...

Paddy: ధాన్యం దిగుబడికి అనుగుణంగా రైస్ మిల్లులు – కెసిఆర్

రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న వ్యవసాయాభివృద్ధి కార్యాచరణ ద్వారా ఇప్పటికే 3 కోట్ల టన్నుల ధాన్యాన్ని దిగుబడి సాధిస్తూ తెలంగాణ రాష్ట్రం దేశంలోనే నెంబర్ వన్ స్థాయికి చేరుకున్నదని, అందుబాటులోకి వచ్చిన గౌరవెల్లి,...

2nd PRC: ప్రభుత్వ ఉద్యోగులకు శుభవార్త!

తెలంగాణలో ప్రభుత్వ ఉద్యోగుల జీతభత్యాల అధ్యయనం కోసం త్వరలో 2 వ పీఆర్సీ ఇచ్చే దిశగా ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. ఈ రోజు ఉదయమే సచివాలయానికి వెళ్ళిన ముఖ్యమంత్రి కెసిఆర్ ఉన్నతాధికారులతో వివిధ...

BRS: ధరణి మా విధానం… దళారి కాంగ్రెస్ విధానం – ఎమ్మెల్సీ కవిత

తనపై ఆరోపణలు చేస్తున్న బిజెపి ఎంపీ అరవింద్ కు 24 గంటల పాటు సమయం ఇస్తున్నానని, ఆలోగా రుజువు చెయ్యకపోతే పులాంగు చౌరస్తాలో ముక్కు నేలకు రాసి క్షమాపణలు చెప్పాలని అరవిందుకు కల్వకుంట్ల...

BJP: బీజేపీ అధ్యక్షుడిగా నాలుగోసారి గంగాపురం కిషన్​రెడ్డి

తెలంగాణ బీజేపీ శాఖ నూతన అధ్యక్షుడిగా కేంద్ర మంత్రి గంగాపురం కిషన్​రెడ్డి నాలుగోసారి బాధ్యతలు స్వీకరించారు. ఇవాళ మధ్యాహ్నం 12:40 గంటలకు నాంపల్లిలోని పార్టీ రాష్ట్ర కార్యాలయంలో ఆయన బాధ్యతలు చేపట్టారు. ఉమ్మడి...

Rain Alert: గోదావరి పరివాహక ప్రాంతాల్లో అప్రమత్తం- సి.ఎస్ శాంతి కుమారి

రాష్ట్రంలో కురుస్తున్న భారీ వర్షాల నేపథ్యంలో గోదావరి నదీ పరీ వాహక ప్రాంతాల జిల్లాల్లో పరిస్థితులపై సంబంధిత జిల్లాల కలెక్టర్లు, రాష్ట్రంలోని ఉన్నతాధికారులతో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి రాత్రి టెలీ...

common mobility card: త్వరలో కామన్ మొబిలిటీ కార్డు

హైదరాబాద్ ప్రజా రవాణా వ్యవస్థ మొత్తానికి కలిపి ఉపయుక్తంగా ఉండేలా ఒక కామన్ మెబిలిటీ కార్డుని తీసుకువచ్చే ప్రయత్నాన్ని ప్రభుత్వం ప్రారంభించింది. ఇందులో భాగంగా మెట్రో రైల్, ఆర్టీసీ సంస్ధలు కార్యచరణ ప్రారంభించాయి....

BRS vs BJP; బీజేపీ రాజకీయ డ్రామాలు – మంత్రి తలసాని విమర్శ

డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల విషయంలో BJP నాయకులు రాజకీయ డ్రామాలు చేస్తున్నారని రాష్ట్ర పశుసంవర్ధక, మత్స్య, పాడి పరిశ్రమల అభివృద్ధి, సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ మండిపడ్డారు. గురువారం...

BJP: పేదల ఇండ్లకు డబ్బులు ఉండవా : కేంద్రమంత్రి కిషన్ రెడ్డి

బీఆర్​ఎస్​పై యుద్ధం మొదలైందని కేంద్ర మంత్రి, బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు జి. కిషన్​ రెడ్డి అన్నారు. బీఆర్ఎస్ మొదలు పెట్టిన యుద్ధానికి తాము సిద్ధమన్నా రు. రెండు పడక గదుల ఇళ్ల పరిశీలనకు...

Telangana: నెంబర్ వన్ స్థానంలో తెలంగాణ – ఎమ్మెల్సీ కవిత

తెలంగాణ ప్రభుత్వం అవలంబిస్తున్న పారదర్శక విధానాల వల్ల గత తొమ్మిదేళ్ల కాలంలో రాష్ట్రానికి 47 బిలియన్ కోట్ల పెట్టుబడులు వచ్చాయని, దానితో 30 లక్షల మంది యువతకు ఉద్యోగాలు లభించాయని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ...

Most Read