Saturday, September 21, 2024
Homeతెలంగాణ

GK: ఎవరో చేరకపోతే ఏదో అయిపోదు: కిషన్ రెడ్డి

పార్టీలో ఏ ఒక్కరో చేరనంతమాత్రాన వచ్చే నష్టం ఏమీ లేదని కేంద్ర పర్యాటకశాఖ మంత్రి జి. కిషన్ రెడ్డి వ్యాఖ్యానించారు. బిఆర్ఎస్ మాజీ నేతలు పొంగులేటి శ్రీనివాస రెడ్డి, జూపల్లి పార్టీలో చేరడం...

Brahman Sadan: బ్రాహ్మణులపై సిఎం కేసిఆర్ వరాల జల్లు

ధూప దీప నైవేద్యం కింద దేవాలయాల నిర్వహణకు అర్చకులకు ప్రతినెలా ప్రభుత్వం ఇస్తున్న 6వేల రూపాయలను 10 వేలకు పెంచుతున్నట్లు రాష్ట్ర ముఖ్యమంత్రి కేసిఆర్ ప్రకటించారు. ప్రస్తుతం  రాష్ట్రంలో 3645 దేవాలయాలకు ఈ...

‘పోచంపల్లి – విలేజ్ టూరిజం’కు అంతర్జాతీయ అవార్డు

విలేజ్ టూరిజం పై తెలంగాణ పల్లెకు మరోసారి అంతర్జాతీయ ఘనత దక్కింది, ఇంటర్నేషనల్ టూరిజం ఫిల్మ్ ఫెస్టివల్- ఆఫ్రికా తరపున సిల్వర్ అవార్డు ను దూలం సత్యనారాయణ దక్కించుకున్నారు. దక్షిణాఫ్రికాలోని కేప్‌టౌన్‌లో జరిగిన ఇంటర్నేషనల్...

Delimitation: దక్షిణాది రాష్ట్రాలకు అన్యాయం -మంత్రి కేటీఆర్

2026వ సంవత్సరం తర్వాత జనాభా ప్రతిపాదికన జరగనున్న లోక్ సభ స్థానాల డిలిమిటేషన్ వలన దక్షిణాది రాష్ట్రాలకు తీవ్రమైన అన్యాయం జరుగుతుందని మంత్రి కే తారక రామారావు తెలిపారు. అధిక జనాభాతో సతమతమవుతున్న...

Secretariat:హెచ్.వో.డీలకు ట్విన్ టవర్లు – సిఎం కేసీఆర్

హైదరాబాద్ లో  సచివాలయం పూర్తిస్థాయిలో పని విధానంలోకి వచ్చిన నేపథ్యంలో, ఆయా ప్రభుత్వ విభాగాధిపతుల (హెచ్ వో డీ) కార్యాలయాలను వొకే చోటకు చేర్చడం గురించి సిఎం చర్చించారు. హెచ్ వో డీఅధికారులకు సెక్రటేరియట్...

Haj: హజ్ యాత్రికులకు ప్రత్యేక సౌకర్యాలు

హజ్ యాత్రికులకు తెలంగాణ ప్రభుత్వం ప్రత్యేక ఏర్పాట్లు చేపడుతున్నట్లు ఎస్సీ అభివృద్ధి మైనార్టీ సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ చెప్పారు. సోమవారం హైదరాబాద్ లోని హజ్ కమిటీ భవనంలో వివిధ శాఖల...

Etela Rajendar: నాకే కౌన్సిలింగ్ ఇస్తున్నారు: ఈటెల

టిఆర్ఎస్ మాజీ నేతలు  పొంగులేటి శ్రీనివాసరెడ్డి, జూపల్లి కృష్ణారావులు భారతీయ జనతా పార్టీలో చేరడంలేదని తేలిపోయింది. బిజెపి చేరికల కమిటీ ఛైర్మన్, ఎమ్మెల్యే ఈటెల రాజేందర్ ఈ విషయాన్ని పరోక్షంగా తేల్చి చెప్పారు....

YS Sharmila-DK: డికేతో షర్మిల భేటీ

వైఎస్సార్ తెలంగాణా పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల నేడు బెంగుళూరులో కర్నాటక ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్ తో సమావేశమయ్యారు.   కర్నాటక ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ  గెలిచిన సమయంలో కూడా షర్మిల ట్వీట్ ...

Fish Festival: జూన్ 8,9,10,న ఫిష్ ఫెస్టివల్

హైదరాబాద్ జిల్లాలో మృగశిర కార్తి సందర్భంగా 3 రోజుల పాటు ( జూన్ 8,9,10 ) తేదిల్లో ఫిష్ ఫుడ్ ఫెస్టివల్ -2023 చేపల ఆహార మేళా నిర్వహిస్తున్నట్లు ఓ ప్రకటనలో తెలిపారు...

BRS Sammelanam: అర్హులైన వారికి త్వ‌ర‌లోనే పెన్ష‌న్లు – మంత్రి ఎర్రబెల్లి

అమ‌రుల ఆశ‌యాలు, ప్ర‌జ‌ల ఆకాంక్ష‌ల‌కు అనుగుణంగా సిఎం కెసిఆర్ పాల‌న సాగిస్తున్నార‌ని పంచాయ‌తీరాజ్‌, గ్రామీణాభివృద్ధి, గ్రామీణ మంచినీటి స‌ర‌ఫ‌రా శాఖ‌ల మంత్రి ఎర్ర‌బెల్లి ద‌యాక‌ర్ రావు అన్నారు. దేశంలో ఎక్క‌డా లేని విధంగా...

Most Read