Friday, September 20, 2024
Homeతెలంగాణ

మద్యం కేసులో బిగుస్తున్న ఉచ్చు.. సిబిఐ అదుపులోకి ఎమ్మెల్సీ కవిత

ఢిల్లీ మద్యం కుంభకోణం కేసులో ఎమ్మెల్సీ కవితను సిబిఐ అరెస్టు చేసింది. తీహార్ జైలులో జ్యుడీషియల్ రిమాండ్ లో ఉన్న బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితను సీబీఐ అధికారులు ఈ రోజు (గురువారం) అదుపులోకి...

కాంగ్రెస్ ఖిల్లా… నల్లగొండ మీద కన్నేసిన బిజెపి

నల్గొండ లోక్ సభ స్థానంలో ప్రధాన పార్టీలు అభ్యర్థులను ప్రకటించి ప్రచారం మొదలుపెట్టాయి. కాంగ్రెస్ నుంచి మాజీ మంత్రి జానా రెడ్డి కుమారుడు కుందూరు రఘువీర్ రెడ్డి, బీఆర్ఎస్ నుంచి కంచర్ల కృష్ణారెడ్డి,...

ఎమ్మెల్సీ క‌విత రిమాండ్ పొడగింపు

మ‌నీలాండ‌రింగ్ కేసులో అరెస్టు అయిన బీఆర్ఎస్ ఎమ్మెల్సీ క‌విత జ్యుడిషియ‌ల్ క‌స్ట‌డీని ఈ నెల 23వ తేదీ వ‌ర‌కు కోర్టు పొడిగించింది. 14 రోజుల క‌స్ట‌డీ ముగియ‌డంతో అధికారులు ఆమెను న్యాయ‌స్థానంలో హాజ‌రుప‌రిచారు....

జీవితాంతం దేశ ప్రజలకు సేవ చేస్తా – రాహుల్ గాంధి

నాటి తుక్కుగూడ సభతో తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. అదే స్ఫూర్తితో పార్లమెంట్ ఎన్నికల శంఖారావం తుక్కుగూడ నుంచే పూరించింది. అశేష జనవాహిని తరలివచ్చిన జనజాతర బహిరంగ సభలో కాంగ్రెస్ లోక్...

పథకాలు కొనసాగాలంటే మళ్ళీ మనమే రావాలి: జగన్

రాబోయే ఎన్నికలు విశ్వసనీయతకు, వంచనకు మధ్య జరుగుతున్న ఈ యుద్ధమని దీనిలో వంచకుల్ని, వెన్నుపోటు దారులను ఓడించేందుకు మీరంతా సిద్ధమేనా అని రాష్ట్ర ముఖ్యమంత్రి, వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి...

తెలంగాణ సరిహద్దుల్లో ఎన్ కౌంటర్.. ముగ్గురు మావోల మృతి

లోక్ సభ ఎన్నికలు దగ్గరపడుతున్న కొద్దీ ఛత్తీస్ ఘడ్ సరిహద్దుల్లోని అటవీ ప్రాంతంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. బస్తర్ ప్రాంతంలో మొదటి దశ ఎన్నికలు ఈ నెల 19వ తేదిన జరగనున్నాయి. ఈ...

ఆదిలాబాద్ లో పాగా వేసేందుకు కాంగ్రెస్ ఎత్తుగడ

దక్షిణాదికి..తెలంగాణ రాష్ట్రానికి ముఖద్వారంగా ఉండే ఆదిలాబాద్ లో ఎంపిగా పోటీ చేసిన మహామహులు అనుకున్న నేతలను మట్టి కరిపించిన చరిత్ర ఇక్కడి ఓటర్లది. ఒక్కోసారి ఒక్కో రకమైన తీర్పు ఇస్తూ ఉంటారు. అనామకులుగా...

తుక్కుగూడ నుంచే కాంగ్రెస్ జంగ్ సైరన్

లోక్‌స‌భ ఎన్నిక‌ల‌కు తెలంగాణ గ‌డ్డ మీద నుంచే జంగ్ సైర‌న్ ఊదాల‌ని కాంగ్రెస్ నిర్ణ‌యించింది. ప‌దేళ్ల పాటు ప్ర‌తిప‌క్షంలో ఉన్న కాంగ్రెస్... న‌రేంద్ర మోడి నేతృత్వంలోని ప‌దేళ్ల ఎన్డీఏ పాల‌న‌కు చ‌ర‌మ‌గీతం పాడాల‌నే...

GHMC విస్తరణకు ప్రభుత్వం ప్రణాళికలు

మాజీ సిఎం వైఎస్ రాజశేఖర్ రెడ్డి దగ్గరి నుంచి కెసిఆర్ వరకు ప్రతి ముఖ్యమంత్రి హైదరాబాద్ అభివృద్దిలో తమ కంటూ ఒక ప్రత్యేక స్థానం సంపాదించుకున్నారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ నుంచి తెలంగాణ వరకు...

కాంగ్రెస్ ఖమ్మం ఎంపి టికెట్ బిసిలకే..!

ఖమ్మం ఎంపీ అభ్యర్థిత్వంపై కాంగ్రెస్ అధిష్టానం నేడో, రేపో తుది నిర్ణయం తీసుకోనుంది. చైత‌న్యవంత‌మైన‌ ఓటర్లు ఉన్న‌ ఖ‌మ్మం జిల్లాలో ఎంపీ సీటు కోసం మ‌హామ‌హులు పోటీపడుతున్నారు. త‌మ వారికి టికెట్ ఎలాగైనా...

Most Read