Sunday, September 22, 2024
Homeతెలంగాణ

పేపర్ లీకేజీ బాధ్యుడు కేటీఆరే – బండి సంజయ్ ఫైర్

పేపర్ లీకేజీ బాధ్యుడు నీ కొడుకే... టీఎస్పీఎస్సీ కంప్యూటర్ల నిర్వహణ బాధ్యతంతా ఐటీ శాఖదే... మరి ఆయనను బర్త్ రఫ్ చేస్తారా? లోపలేసి తొక్కే దమ్మ కేసీఆర్ కు ఉందా? అని బీజేపీ...

రహదారుల భూసేకరణ వేగవంతం చేయాలి – కిషన్ రెడ్డి డిమాండ్

తెలంగాణలో నిర్మించనున్న జాతీయ రహదారులకు అవసరమైన భూసేకరణ ప్రక్రియను రాష్ట్ర ప్రభుత్వం వెంటనే పూర్తి చేయాలని కేంద్రమంత్రి కిషన్ రెడ్డి కోరారు. కేంద్ర ప్రభుత్వం “భారతమాల పరియోజన” కార్యక్రమం క్రింద జాతీయ రహదారుల...

కంటోన్మెంట్ లో ఓటర్ల తొలగింపు అక్రమం – కేటీఆర్

కంటోన్మెంట్ పరిధిలో తొలగించిన 35వేల ఓటర్ల పేర్లను తిరిగి జాబితాలో చేర్చాలని ఈ విషయంలో కేంద్ర ప్రభుత్వం సానుకూలంగా నిర్ణయం తీసుకోవాలని తెలంగాణ రాష్ట్ర మున్సిపల్ శాఖ మంత్రి బిఆర్ఎస్ పార్టీ వర్కింగ్...

సోషల్ మీడియాలో జాగ్రత్త : కమిషనర్ డి ఎస్ చౌహాన్

సైబర్ నేరాల పట్ల అప్రమత్తంగా ఉండాలని, సోషల్ మీడియాలో అపరిచితుల వ్యక్తులతో జాగ్రత్తగా వ్యవహరించాలని రాచకొండ కమిషనర్ డి.ఎస్ చౌహాన్ ఐపీఎస్ యువతకు సూచించారు. నేటి ఆధునిక సాంకేతిక యుగంలో వివిధ రకాల...

మ‌హారాష్ట్ర అసెంబ్లీలో తెలంగాణ మోడ‌ల్‌ ప్రస్తావన

మ‌హారాష్ట్ర‌లో తెలంగాణ మోడ‌ల్‌ ను అమ‌లు చేయాల‌ని ఆ రాష్ట్ర అసెంబ్లీలో సీనియ‌ర్ ఎమ్మెల్యే ప్ర‌కాశ్ దాదా సోలంకి డిమాండ్ చేశారు. మ‌హారాష్ట్ర‌ అసెంబ్లీ స‌మావేశాల సంద‌ర్భంగా ప్ర‌కాశ్ దాదా మాట్లాడుతూ.. రాష్ట్రం సర్...

BRS నేతలపై మహిళ కమీషన్ కు వైఎస్ షర్మిల పిర్యాదు

ఢిల్లీలో ఈ రోజు జాతీయ మహిళ కమీషన్ చైర్ పర్సన్ రేఖ శర్మను కలిసిన YSRTP అధ్యక్షురాలు వైఎస్ షర్మిల... BRS నేతలపై మహిళ కమీషన్ కు పిర్యాదు చేశారు. అసభ్యకరంగా దూషించిన వీడియోలను...

ప్రశ్నాపత్రాల కేసు సిట్ కు అప్పగించడంపై బీజేపీ అభ్యంతరం

టీఎస్పీఎస్సీ ఎదుట ఆందోళన చేసిన బీజేవైఎం కార్యకర్తలపై నాన్ బెయిలెబుల్ కేసులు పెట్టి అరెస్ట్ చేయడాన్ని బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు, ఎంపీ బండి సంజయ్ కుమార్ తీవ్ర తీవ్రంగా ఖండించారు. నిరుద్యోగుల జీవితాలతో...

26న మహారాష్ట్రలో బిఆర్ఎస్ బహిరంగ సభ

మహారాష్ట్రలోని కాందార్ లోహలో ఈ నెల 26 న బిఆర్ఎస్ పార్టీ భారీ బహిరంగ సభను నిర్వహించాలని బిఆర్ఎస్ అధినేత, సీఎం కేసీఆర్ నిర్ణయించారు. ఈ సందర్భంగా మహారాష్ట్ర నుంచి పెద్ద ఎత్తున...

టీఏస్ పీఎస్సీ వ్యవహారంపై గవర్నర్ సీరియస్

తెలంగాణ స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ నిర్వహించే ఉద్యోగ నియామక పరీక్షలకు సంబంధించిన ప్రశ్నాపత్రాలు లీక్ ఆరోపణలు రావడం పై సీరియస్ గా స్పందించిన గవర్నర్ డాక్టర్ తమిళిసై సౌందరరాజన్. టీఏస్ పీఎస్సీ సెక్రెటరీ...

ఆన్ లైన్ లో బాస‌ర‌ అమ్మవారి ఆలయ సేవలు

బాస‌ర, మార్చి 14: ఆన్ లైన్ లో బాసర సరస్వతీ అమ్మవారి ఆలయ, ఇ- హుండీ సేవలను దేవాదాయ శాఖ మంత్రి ఇంద్ర‌క‌ర‌ణ్ రెడ్డి ప్రారంభించారు. ఈ సంద‌ర్భంగా మంత్రి మాట్లాడుతూ... రాష్ట్రంలోని...

Most Read