తెలంగాణ రాష్ట్రం ఏర్పడి ఎనిమిదేండ్లు పూర్తిచేసుకుని తొమ్మిదవ ఆవిర్భావ దినోత్సవాన్ని జరుపుకుంటున్న శుభ సందర్భంలో తెలంగాణ ప్రజలకు ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు శుభాకాంక్షలు తెలిపారు. త్యాగాలతో సాధించుకున్న తెలంగాణను అదే స్పూర్తితో నిర్మించుకున్నామని, నేడు...
గుజరాత్, హిమాచల్ ప్రదేశ్ లో శాసనసభ ఎన్నికలు ఉండగా బిజెపి నాయకత్వం హైదరాబాద్ లో జాతీయ కార్యవర్గ సమావేశాలు ఏర్పాటు చేయటం చర్చనీయాంశంగా మారింది. తెలంగాణలో వచ్చే ఏడాది ఎన్నికలు ఉన్న దృష్ట్యా...
వినియోగదారులకు సౌకర్యంగా ఉండేందుకు విజయ డెయిరీ ఉత్పత్తులను తక్కువ ధరలలో చిన్న ప్యాక్ లలో అందుబాటులోకి తీసుకొస్తున్నట్లు రాష్ట్ర పశుసంవర్ధక, మత్స్య,పాడి పరిశ్రమల అభివృద్ధి శాఖల మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ తెలిపారు....
అధునాతన వ్యవసాయ విధానాలను ఎంచుకోవడంలో రైతులు ముందు వరుసలో ఉండాలని రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి జగదీశ్ రెడ్డి సూచించారు. రైతులకు అన్ని విధాలా అండగా ఉండేలా వ్యవసాయ అధికారులు సంసిద్ధంగా ఉండాలని...
గ్రేటర్ హైదరాబాద్ లో ఈ నెల 3 నుంచి 15 రోజులు పట్టణ ప్రగతి కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్లు మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ తెలిపారు. జీహెచ్ఎంసీ కార్యాలయంలో పట్టణ ప్రగతి పై సమీక్ష...
ఉదయ్ పూర్ డిక్లరేషన్ పై రెండురోజులపాటు తెలంగాణ చింతన్ శిబిర్ లో చర్చిస్తామని సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్క ఈ రోజు హైదరాబాద్ లో వెల్లడించారు. తెలంగాణ రాజకీయ పరిస్థితులకు అనుగుణంగా మరికొన్ని...
Telangana Police Ideal : రాష్ట్రం వస్తే నక్సలైట్ రాజ్యం అవుతుందన్న తెలంగాణ.. నేడు శాంతిభద్రతల నిర్వహణలో దేశానికి ఆదర్శంగా నిలిచింది. నేర నియంత్రణ, టెక్నాలజీ వినియోగం, సంఘవిద్రోహ శక్తుల కట్టడి, మహిళల...
రాత్రి విమానంలో తిరిగితే ఎన్ని రాష్ట్రాల్లో కరెంట్ ఉందొ! లేదో సంజయ్ కి తెలుస్తుందని మంత్రి పువ్వాడ అజయ్ ఎద్దేవా చేశారు. జితాలకు- అప్పులకు సంబంధం లేదని, కొత్త అప్పులు అడిగేది మరిన్ని...
సివిల్స్ 2021లో ర్యాంకులు సాధించిన వారిని మంత్రి కేటీఆర్ అభినందించారు. ఇవాళ తన ట్విట్టర్లో ఆయన స్పందిస్తూ.. సివిల్స్ ఫలితాలతో సంక్పలం, పట్టుదలకు చెందిన కొన్ని అద్భుతమైన కథలు వెలుగులోకి వచ్చినట్లు మంత్రి...
24 గంటల ఉచిత విద్యుత్ పేరుతో ముఖ్యమంత్రి కేసీఆర్ విచ్చలవిడిగా అవినీతికి పాల్పడుతూ రాష్ట్రాన్ని పూర్తిగా దివాళా తీయించారని బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు, ఎంపీ బండి సంజయ్ కుమార్ మండిపడ్డారు. కేసీఆర్ ఫాంహౌజ్...