Friday, September 20, 2024
Homeతెలంగాణ

జహీరాబాద్ లో మైనారిటీలు, దళితుల ఓట్లే కీలకం

కర్ణాటక, మహారాష్ట్ర సరిహద్దుల్లోని జహిరాబాద్ లోక్ సభ నియోజకవర్గంలో పాగా వేసేందుకు ప్రధాన పార్టీలు అస్త్రశస్త్రాలు సిద్దం చేశాయి. మూడు ప్రధాన పార్టీలు అభ్యర్థులను ప్రకటించాయి. కాంగ్రెస్ నుంచి సురేష్ షేట్కర్, బీఆర్ఎస్...

మహబూబాబాద్ లో ఎవరు గెలిచినా రికార్డే

మహబూబాబాద్ నియోజకవర్గానికి ప్రధాన పార్టీలు అభ్యర్థులను ప్రకటించాయి. ST రిజర్వుడ్ స్థానమైన ఇక్కడి నుంచి బిజెపి నుంచి మాజీ ఎంపి ఆజ్మీరా సీతారాం నాయక్, కాంగ్రెస్ నుంచి కేంద్ర మాజీ మంత్రి బలరాం...

కట్టిన ఇల్లు. పెట్టిన పొయ్యే కదా.. కెసిఆర్ ఎద్దేవా

అన్నదాతకు అండగా నిలిచేందుకు బీఆర్‌ఎస్‌ అధినేత కేసీఆర్‌ పొలంబాట పట్టారు. రైతుకు బాసటగా నిలిచేందుకు, అన్నదాతలు ఎదుర్కొంటున్న సమస్యలు తెలుసుకునేందుకు జనగామ, సూర్యాపేట, నల్లగొండ జిల్లాల్లో ఆదివారం పర్యటించారు. ఇందులో భాగంగా జనగామ...

కాంగ్రెస్ లోకి కడియం.. కావ్యకు వరంగల్ ఎంపి టికెట్

పంట పొలాల పరిశీలనకు కెసిఆర్ జనగామ వెళుతుంటే... స్టేషన్‌ ఘన్‌పూర్‌ ఎమ్మెల్యే కడియం శ్రీహరి, ఆయన కుమార్తె కడియం కావ్య ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్‌ పార్టీలో చేరారు. హైదరాబాద్‌లో సీఎం...

కవిత జైలుకు.. నేతల వలసలు.. కెసిఆర్ మౌనం…

రాజకీయంగా ఉన్నత స్థానానికి ఎదగాలంటే తన మన భేదం లేకుండా అడుగులు వేస్తేనే లక్ష్యం చేరుకుంటామని...రాజనీతి తత్వవేత్త మాఖియావెల్లి ఆధునిక రాజకీయాలను విశ్లేషించారు. కెసిఆర్ ఇదే అనుసరించారని చర్చ జరగుతోంది. ఒకప్పుడు మాఖియావెల్లి...

వరంగల్ బరి నుంచి తప్పుకున్న కడియం కావ్య

లోక్ సభ ఎన్నికల ముగింట్లో బీఆర్ఎస్ కు బిగ్ షాక్ తగిలింది. వరంగల్ ఎంపి అభ్యర్థి కడియం కావ్య సంచలన నిర్ణయం తీసుకున్నారు.ఎంపి అభ్యర్థిగా తాను పోటీ నుంచి తప్పుకుంటున్నట్టు గురువారం ప్రకటించారు....

కాంగ్రెస్ గూటికి కే కేశవరావు

బీఆర్ఎస్ పార్టీని వీడుతున్నట్టు ఆ పార్టీ సీనియర్ నేత కే కేశవరావు ప్రకటించారు. పార్టీ మారేందుకు నిర్ణయం తీసుకున్న బీఆర్‌ఎస్‌ పార్లమెంటరీ పార్టీనేత కే. కేశవరావు. గురువారం ఎర్రవల్లిలో కేసీఆర్‌ను కలిసి.. తన...

మరో నలుగురు కాంగ్రెస్ అభ్యర్థుల ప్రకటన

లోక్‌సభ ఎన్నికల్లో పోటీచేసే 14 మంది అభ్యర్థులతో కూడిన జాబితాను కాంగ్రెస్‌ పార్టీ బుధవారం రాత్రి విడుదల చేసింది.  తెలంగాణ, ఉత్తరప్రదేశ్‌లో నాలుగు, ఝార్ఖండ్‌, మధ్యప్రదేశ్‌లో చెరో మూడు స్థానాలకు కలిపి మొత్తంగా...

సికింద్రాబాద్ లో సికిందర్ ఎవరు?

రాష్ట్రంలో ఇప్పుడు అందరి దృష్టిని ఆకర్షిస్తోంది సికింద్రాబాద్ లోక్ సభ నియోజకవర్గం. ఇక్కడి నుంచి గెలిచిన బండారు దత్తాత్రేయ గతంలో కేంద్రమంత్రిగా బాధ్యతలు నిర్వహించారు. లష్కర్ లో గెలిచాక రాజకీయంగా ఉన్నత స్థాయికి...

పార్టీ ఉనికి కోసమే బీఆర్ఎస్ పోటీ..?

పార్లమెంటు ఎన్నికల్లో పోటీచేసే మొత్తం 17 స్థానాలకు బిఆర్ఎస్ పార్టీ అభ్యర్థులను ప్రకటించింది. హైదరాబాద్ అభ్యర్థి ప్రకటనతో అభ్యర్థుల ఎంపిక ప్రక్రియ పూర్తయ్యింది. ఈ మేరకు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ అభ్యర్థుల ఎంపికలో...

Most Read