Wednesday, September 25, 2024
Homeతెలంగాణ

బండి సంజయ్ అరెస్ట్

ఢిల్లీలో లిక్కర్ స్కామ్ కు వ్యతిరేకంగా బీజేపీ, తెరాస ల మధ్య ఆరోపణలు ప్రత్యారోపణలు దాడులకు దారితీశాయి. ఎమ్మెల్సీ కవిత నివాసం ముందు ఆందోళనల సమయంలో బీజేపీ కార్యకర్తలపై దాడులకు నిరసనగా బండి...

ఢిల్లీ టిపిసిసి సమావేశంలో..మునుగోడుపై ఫోకస్

త్వరలో మునుగోడు ఉప ఎన్నికల అభ్యర్థిని ప్రకటిస్తామని టీపీసీసీ అధ్యక్షులు రేవంత్ రెడ్డి ప్రకటించారు. అభ్యర్థి అంశంపై జిల్లా నాయకత్వంతో మాట్లాడి ఒక నిర్ణయానికి వస్తామన్నారు. తెలంగాణ కాంగ్రెస్ నాయకులు ఢిల్లీలో టెన్...

మేధావుల మౌనం దేశానికి మంచిది కాదు – కెసిఆర్

స్వాతంత్రం వచ్చి 75 ఏండ్లయినా.. దేశం అనుకున్నంతగా పురోగమించలేదని సిఎం కెసిఆర్ ఆవేదన వ్యక్తం చేశారు. విద్వేష శక్తులు కులం, మతం పేరుతో దేశ ప్రజల మనసులను కలుషితం చేస్తున్నాయని విమర్శించారు. వజ్రోత్సవ...

ధనిక రాష్ట్రంలో ఆత్మహత్యలు – ఈటెల

ధనిక రాష్ట్రమైన తెలంగాణలో టీచర్లు, విద్యా వాలంటీర్లు, గెస్ట్ లెక్చరర్స్, కాంట్రాక్ట్ లెక్చరర్లు జీతాలు రాక అత్యాహత్యలు చేసుకుంటున్నారని బిజెపి ఎమ్మెల్యే ఈటెల రాజేందర్ ఆవేదన వ్యక్తం చేశారు.  చేసిన పనులకు డబ్బులు...

కెసిఆర్ పై మా పోరాటం ఆగదు – సిపిఐ

మునుగోడులో బిజెపిని టిఆర్ఎస్ ఓడించగలుగుతుందని సిపిఐ మద్దతు ఇస్తోందని ఆ పార్టీ జాతీయ కార్యదర్శి సురవరం సుధాకర్ రెడ్డి స్పష్టం చేశారు. పెద్ద శత్రువును కొట్టేందుకు చిన్న శత్రువును మునుగోడులో బలపరుస్తునమన్నారు. మునుగోడులో తెరాస...

గొప్పవ్యక్తి రాజా వెంకట్రామరెడ్డి – మంత్రి శ్రీనివాస్ గౌడ్

కుల, మతాలకు అతీతంగా జాతి కోసం పాటుపడిన గొప్ప వ్యక్తి రాజా బహదూర్ వెంకట్రామా రెడ్డి అని మంత్రి శ్రీనివాస్ గౌడ్ అన్నారు. చదువుకుంటేనే బాగుపడతామని చెప్పిన మహనీయుడన్నారు. కొత్వాల్‌ రాజా బహదూర్...

ఢిల్లీ లిక్కర్ స్కాంతో సంబంధం లేదు – కవిత

ఢిల్లీలోని లిక్కర్ స్కాంకు తనకు ఎటువంటి సంబంధం లేదని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత స్పష్టం చేశారు. దేశవ్యాప్తంగా ఉన్న ప్రతికపక్ష పార్టీల మీద అధికారిక బీజేపీ కక్షపూరిత రాజకీయాలు చేయడం ప్రజాస్వామ్యంలో మంచి...

అమిత్ షా వ్యాఖ్యలపై మండిపడ్డ కేటీఆర్

ముఖ్యమంత్రి కెసిఆర్ రైతు వ్యతిరేకి అన్న కేంద్రమంత్రి  అమిత్ షా  వ్యాఖ్యలపై ఐటి శాఖమంత్రి కేటిఆర్ తీవ్రస్థాయిలో మండిపడ్డారు. కేంద్ర మంత్రి అమిత్ షా కెసిఆర్ ని రైతు వ్యతిరేకి అనడం ఈ శతాబ్దపు...

వజ్రోత్సవాల ముగింపు వేడుకలు – ట్రాఫిక్ ఆంక్షలు

రాష్ట్ర వ్యాప్తంగా ఈనెల 8 వ తేదీనుండి నిర్వహించిన "స్వతంత్ర భారత వజ్రోత్సవాల" ముగింపు వేడుకలు ఈ రోజు (సోమవారం) ఎల్.బి. స్టేడియంలో అత్యంత వైభవోపేతంగా జరుగనున్నాయి. ఈ సందర్బంగా దేశ స్వాతంత్ర్య పోరాటంలో...

కాళేశ్వరం ప్రాజెక్ట్‌లో అవినీతి – అమిత్ షా

టీఆర్ఎస్‌ ప్రభుత్వంపై కేంద్రమంత్రి అమిత్ షా మండిపడ్డారు. కేసీఆర్‌ సర్కార్‌ను పడగొట్టేందుకు కోమరెడ్డి రాజగోపాల్‌రెడ్డి బీజేపీలో చేరారని చెప్పారు. కేసీఆర్‌ సర్కార్‌ను పడగొట్టేందుకు ఇది ఆరంభమన్నారు. రాజగోపాల్‌రెడ్డిని గెలిపిస్తే..పొగ మాదిరిగా కేసీఆర్ ప్రభుత్వం...

Most Read