Wednesday, September 25, 2024
Homeతెలంగాణ

బండి పాదయాత్రకు అనుమతి – బహిరంగసభపై ఉత్కంఠ

తెలంగాణ బీజేపీ చీఫ్ బండి సంజయ్ తలపెట్టిన ప్రజా సంగ్రామ యాత్రకు లైన్ క్లియర్ అయ్యింది. బండి సంజయ్ పాదయాత్రకు హైకోర్టు అనుమతి ఇచ్చింది. సంజయ్ చేస్తున్న పాదయాత్ర ఆపాలని పోలీసులు ఇచ్చిన...

రాజసింగ్ వెనుక కేసీఅర్ – వైఎస్ షర్మిల ఆరోపణ

తెలంగాణలో జరుగుతున్న రాజకీయాలు చూస్తుంటే చాలా భాద కలుగుతుందని YSR తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల ఆవేదన వ్యక్తం చేశారు. ప్రజల మధ్య చిచ్చు పెట్టి..ఆ చిచ్చులో చలి కాచుకుంటున్నరని విమర్శించారు....

సిటీ కళాశాల శత జయంతి వేడుకలు

భారత దేశంలోనే ప్రతిష్టాత్మక విద్యాసంస్థ, ప్రభుత్వ సిటీ కళాశాల అని, ఈ కళాశాల అంతర్జాతీయ స్థాయి ప్రముఖులను, విద్యావేత్తలను, క్రీడాకారులను, సామాజిక వేత్తలను అందించిందని వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డి అన్నారు....

తెలంగాణలో మరో 33 బీసీ గురుకులాలు

తమది విద్యను అందించే విధానమని, ప్రతిపక్షాలది విద్వేషం అందించే తీరని ఇందుకు దేశ చరిత్రలోనే తొలిసారిగా ఏక కాలంలో 15 బీసీ డిగ్రీ కాలేజీలను మంజూరు చేయడమే నిదర్శనమని బీసీ సంక్షేమ శాఖ...

మతం మంటలు లేపితే సహించేది లేదు – KCR

పనికి మాలిన వాళ్ళు నీచ రాజకీయాల కోసం మతం మంటలు పెడుతుంటే చూస్తూ ఊరుకోమని ముఖ్యమంత్రి కెసిఆర్ హెచ్చరించారు. మోడీ ఎందుకు ఆగం ఆగం అవుతున్నావన్నారు. రంగారెడ్డి జిల్లా కలెక్టరేట్ ప్రారంభించిన సిఎం కెసిఆర్...

చర్లపల్లి జైలుకు ఎమ్మెల్యే రాజాసింగ్

గోషామహల్ ఎమ్మెల్యే రాజా సీంగ్  ను కొద్దిసేపటి క్రితం అరెస్టు చేసిన హైదరాబాద్ పోలీసులు  ఆయన మీద పీడీ యాక్ట్ నమోదు చేశారు. తరుచు రెచ్చగొట్టే ప్రసంగాలు చేస్తున్నారనే ఆరోపణలతో మంగళహాట్ పోలీస్...

యాదగిరిగుట్ట ఆలయం అద్భుతం – గద్దర్

కుల, మతాలకు అతీతంగా యాదగిరిగుట్ట ఆలయాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రజలపై ఉందని ప్రజా గాయకుడు గద్దర్ అన్నారు. యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీ నరసింహస్వామిని ఈ రోజు గద్దర్ దర్శించుకున్నారు. అనంతరం ఆయన మీడియాతో...

గవర్నర్ తమిళి సై కు మరోసారి అవమానం

హనుకొండ జిల్లాలో పర్యటిస్తున్న గవర్నర్ తమిళి సై కు మరోసారి అవమానం జరిగింది. కాకతీయ యూనివర్సిటీలో 22వ స్నాతకోత్సవానికి ఛాన్సలర్ హోదాలో తమిళిసై పాల్గొన్నారు. అయితే ఈసారి కూడా గవర్నర్ పర్యటనలో  అధికారులు...

పాత కేసుల్లో రాజాసింగ్ కు పోలీసుల నోటీసులు

బీజేపీ ఎమ్మెల్యే రాజా సింగ్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు తెలంగాణ రాష్ట్ర రాజకీయాలను కుదిపేయడమే కాకుండా.. హైదరాబాద్‌ పాతబస్తీలో అల్లర్లకు కారణమయ్యాయి. ఈ నేపథ్యంలో తాజాగా బీజేపీ ఎమ్మెల్యే రాజా సింగ్ కు...

ఎనిమిదేండ్లలో అనేక అభివృద్ధి పనులు : మంత్రి నిరంజన్‌ రెడ్డి

భవిష్యత్‌లో అందరి సహకారంతో వనపర్తి నియోజకవర్గంలోని అన్ని గ్రామాలలో పల్లె నిద్రలు చేస్తామని వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్‌ రెడ్డి అన్నారు. వనపర్తి వజ్ర సంకల్పంలో భాగంగా సామూహిక పల్లెనిద్రలో ఆముదంబండ తండా,...

Most Read