Wednesday, September 25, 2024
Homeతెలంగాణ

TRS ఎంపీల సస్పెన్షన్‌ సిగ్గుచేటు: మంత్రి కేటీఆర్‌

రాష్ట్రంలో కురుస్తున్న భారీ వర్షాల నేపద్యంలో హైదరాబాద్ నగరంతో పాటు రాష్ట్రంలో ఉన్న పలు పట్టణాల పరిస్థితుల పైన పురపాలక శాఖ మంత్రి కే తారక రామారావు ఈ రోజు సమీక్ష నిర్వహించారు. ప్రగతి...

ప్రభుత్వ నిర్లక్ష్యంతోనే విద్యార్థి మృతి – వైఎస్ షర్మిల

విద్యార్థులకు కలుషిత ఆహారం పెట్టి, మరో చావుకు సిఎం కెసిఆర్ కారణమయ్యాడని YSR తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల ఆరోపించారు. ప్రభుత్వ నిర్లక్ష్యానికి బాసర IIIT విద్యార్ధి జీర్ణకోశ వ్యాధితో చనిపోయాడన్నారు....

క్యాసినో వ్యవహారంలో ఈడీ దాడులు

హైదరాబాద్ లో ఈ రోజు ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) దాడులు జరుగుతున్నాయి. క్యాసినో వ్యవహారంలో ఈడీ అధికారులు దాడులు చేస్తున్నారు. చికోటి ప్రవీణ్, మాధవరెడ్డి ఇళ్లలో సోదాలు చేస్తున్నారు. గతంలో...

ఉన్నత చదువులకు డీసీసీబీ రుణాలు

రైతులతో పాటు విద్యార్థులకు ‘సహకారం’ అందించటంలో భాగంగా స్వదేశంలో, విదేశాల్లో ఉన్నత చదువులకు డీసీసీబీ చేయూత ఇస్తుందని వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డి వెల్లడించారు. దేశ, విదేశీ ఉన్నత చదువుల కోసం విద్యార్థులకు విద్యా...

తెరాసలో బానిసలే నేతలు – ఈటెల ఆరోపణ

కెసిఆర్ ను ఓడగొట్టక పోతే నా జీవితానికి సార్ధకత లేనట్టేనని బిజెపి ఎమ్మెల్యే ఈటెల రాజేందర్ అన్నారు. కెసిఆర్ దృష్టిలో బానిసలు లీడర్ లు... ఆత్మాభిమానం ఉన్న వాళ్ళు కాదన్నారు. హైదరబాద్ బిజెపి...

మూసీ పరివాహకంలో మొదటి ప్రమాద హెచ్చరిక

భాగ్యనగరంలో జంట జలాశయాల గేట్లు ఎత్తివేయడంతో మూసీ(Musi)కి భారీగా వరద నీరు వచ్చి చేరుతోంది. దీంతో అధికారులు మూసీ పరివాహక ప్రాంతాల్లో మొదటి ప్రమాద హెచ్చరికను జారీ చేశారు. చాదర్ ఘాట్, మూసారాంబాగ్...

బిజెపి కక్షసాధింపు రాజకీయాలు – భట్టి విమర్శ

దేశంలో ప్రతిపక్షాలు లేకుండా చేయాలని అనుకుంటున్న బీజేపీ గురించి దేశప్రజలు ఆలోచించాలని సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్క విజ్ఞప్తి చేశారు. ప్రజలు తీవ్రమైన దుఃఖంలో ఉన్నారన్నారు. ఈడి విచారణ పేరుతో సోనియా గాంధిపై...

జంట జలాశయాలకు పోటెత్తిన వరద

వికారాబాద్ , చేవెళ్ల ప్రాంతాల్లో భారీగా వర్షం కురుస్తుండటంతో హైదరాబాద్ నగర జంట జలాశయాలకు వరద పోటెత్తింది. ఉస్మాన్ సాగర్‌(Osmansagar)కు 2400 క్యూసెక్కులు ఇన్‌ఫ్లో వచ్చి చేరుతోంది. అలాగే అవుట్ ఫ్లో 2442...

ఈటెల విశ్వాస ఘాత‌కుడు..బాల్క సుమ‌న్ ధ్వ‌జం

హుజురాబాద్ బీజేపీ ఎమ్మెల్యే ఈటెల రాజేంద‌ర్ విశ్వాస ఘాత‌కుడు అని ప్ర‌భుత్వ విప్ బాల్క సుమ‌న్ ధ్వ‌జ‌మెత్తారు. ఆయ‌న తిన్నింటి వాసాల‌ను లెక్క‌బెట్టార‌ని మండిప‌డ్డారు. 2004కు ముందు ఈటెల అడ్ర‌స్ ఎక్క‌డ‌..? ఈటెల‌ను...

ఢిల్లీ పయనమైన కెసిఆర్

తెలంగాణ సీఎం కెసిఆర్ ఈ రోజు సాయంత్రం (సోమవారం) హస్తినకు పయనమయ్యారు. రెండు  మూడు రోజుల పాటు సీఎం కేసీఆర్ ఢిల్లీలోనే ఉంటారు. బేగంపేట నుంచి ప్రత్యేక విమానంలో కేసీఆర్ ఢిల్లీకి వెళ్లారు....

Most Read