Wednesday, September 25, 2024
Homeతెలంగాణ

మోదీకి థాంక్స్ చెప్పిన మంత్రి కేటీఆర్‌

సీఎం కేసీఆర్‌కు కూడా ఈడీ విచారణ తప్పదన్న బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ వ్యాఖ్యలకు మంత్రి కేటీఆర్‌ స్ట్రాంగ్‌ కౌంటర్‌ ఇచ్చారు. బండి సంజయ్‌ని ఈడీ చీఫ్‌గా నియమించిన ప్రధానికి కృతజ్ఞతలంటూ...

తెలంగాణలో విలీనానికి ఐదు గ్రామాల తీర్మానం

తమ గ్రామాలను తెలంగాణలో కలపాలని భద్రాచలం సమీపంలోని ఎటపాక, కన్నాయిగూడెం, పిచుకలపాడు, పురుషోత్తపట్నం, గుండాల గ్రామ పంచాయతీలు తీర్మానించాయి. ప్రస్తుతం ఆయా గ్రామాలు ఆంధ్రప్రదేశ్‌లో ఉన్న విషయం తెలిసిందే. రాష్ట్ర విభజన సమయంలో...

మరో మణిహారం పోలీస్ కమాండ్ కంట్రోల్

రోడ్లు భవనాలు, గృహ నిర్మాణ మరియు శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి గురువారం పోలీస్ కమాండ్ కంట్రోల్ సెంటర్ నిర్మాణ పనులను డిజిపి మహేందర్ రెడ్డి,నగర సిపి సి.వి...

నాగార్జున సాగర్ ప్రాజెక్ట్‌కు కొనసాగుతున్న వరద

కృష్ణ నది ఎగువ నుంచి వస్తున్న వరదతో నిండుగా ప్రవహిస్తోంది. ప్రస్తుతం జూరాల ప్రాజెక్టు నిండు కుండలా మారింది. వరద నీటి ప్రవాహానికి శ్రీశైలం ప్రాజెక్టులో ఇప్పటికే విద్యుత్ ఉత్పత్తి ప్రారభామైంది. మరోవైపు ఎగువ...

కేంద్రం వైఖరిని నిరసిస్తూ కాంగ్రెస్ ధర్నా

కేంద్ర ప్రభుత్వం రాజకీయ కక్ష ధోరణి అవలంబిస్తూ.. ఈడీ విచారణ పేరుతో ఏఐసీసీ అధ్యక్షురాలు సోనియా గాంధీ పట్ల కుట్రపూరితంగా వ్యవహరిస్తోందని తెలంగాణ కాంగ్రెస్ నిరసనకు దిగింది. కేంద్రంలోని బిజెపి ప్రభుత్వ వైఖరికి...

తెలంగాణపై కేంద్రం వివక్ష – గుత్తా సుఖేందర్ రెడ్డి

కేంద్ర ప్రభుత్వం అప్రజాస్వామిక విధానాలతో దేశంలో అరచకాన్ని సృష్టిస్తున్నదని తెలంగాణ శాసన మండలి ఛైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి ఆందోళన వ్యక్తం చేశారు. కేంద్ర సర్కార్ ఫెడరల్ వ్యవస్థ కి తూట్లు పొడుస్తున్నదన్నారు....

తెలంగాణలో వరద నష్టం 1400 కోట్లు

రాష్ట్రంలో భారీ వర్షాలతో ప్రకృతి విపత్తు మూలంగా సంభవించిన వరద నష్టాల పై ప్రాధమిక అంచనాలను రాష్ట్ర ప్రభుత్వం తయారు చేసి కేంద్రానికి నివేదించింది. పలు శాఖల్లో సుమారు రూ.1400 (పద్నాలుగు వందలు)...

తెలంగాణలో కన్స్ట్రక్షన్ యూనివర్సిటీకి సన్నాహాలు

రాష్ట్రంలో కన్స్ట్రక్షన్ యూనివర్సిటీ (నిర్మాణ రంగ యూనివర్సిటీ) ఏర్పాటుకు ప్రయత్నాలు జరుగుతున్నాయని మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి వెల్లడించారు. అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలతో ఏర్పాటు చేసేందుకు ప్రయత్నం జరుగుతున్నదన్నారు.  బుధవారం మంత్రుల నివాస సముదాయంలో...

ఉపాధి క‌ల్ప‌న అతి పెద్ద‌ స‌వాల్ : మంత్రి కేటీఆర్

నిరుద్యోగం అన్ని ప్ర‌భుత్వాల‌కు స‌వాల్‌గా మారిందని, అవ‌కాశాల‌ను అందిపుచ్చుకున్న‌ప్పుడే అంద‌రికీ ఉపాధి క‌ల్ప‌న సాధ్య‌మ‌వుతుంద‌ని రాష్ట్ర ఐటీ, ప‌రిశ్ర‌మ‌ల శాఖ‌ మంత్రి కేటీఆర్ స్ప‌ష్టం చేశారు. ద‌ళిత బంధును పుట్నాలు, బ‌ఠాణీల మాదిరిగా...

భద్రాచలం ముంపు పాపం బీజేపీ దే: తెరాస

తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగా అవతరించాక... తొలి రోజుల్లోనే బిజెపి తెలంగాణ వ్యతిరేక కుట్రలు చేసిందని తెరాస ఆరోపిస్తోంది. జూన్ 2, 2014 తెలంగాణ అవతరణ దినోత్సవానికి ముందే, మోడీ ప్రభుత్వం తొట్ట తొలి కేబినెట్...

Most Read