Saturday, June 20, 2026
Homeతెలంగాణ

గోదావరి వరదలో కూలీలు.. కవరేజీకి వెళ్ళిన రిపోర్టర్ మృతి

జగిత్యాల నియోజకవర్గం బోర్నపల్లి గ్రామానికి చెందిన 9 మంది వ్యవసాయ కూలీలు బోర్నపల్లి శివారు కుర్రు ప్రాంతంలో గోదావరి నది మధ్యలో చిక్కుకుపోయారు. నిన్న సంఘటన స్థలాన్ని పరిశీలించి,సహాయక చర్యల పర్యవేక్షించిన జగిత్యాల...

విస్తారంగా వర్షాలు.. పలుచోట్ల బొగ్గు ఉత్పత్తికి ఆటంకం

రాష్ట్రవ్యాప్తంగా విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. దీంతో వాగులు, వంకలు పొంగి ప్రవహిస్తున్నాయి. చెరువులు, ప్రాజెక్టులు నిండుకుండలా మారాయి. ప్రాజెక్టుల్లోకి  ఇన్‌ఫ్లో కొనసాగుతున్నది. ఆదిలాబాద్‌ జిల్లాలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. జిల్లా కేంద్రంలో ఉట్నూర్...

బోనాలకు ఘనంగా ఏర్పాట్లు : మంత్రి తలసాని

బోనాల పండుగకు ముందే దేవాలయాలకు ప్రభుత్వం ఆర్థిక సహాయం అందిస్తుందని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. మాసాబ్ ట్యాంక్ లోని తన కార్యాలయం నుంచి నగరానికి చెందిన మంత్రులు మహమూద్ అలీ,...

భద్రాచలం వద్ద నిలకడగా గోదావరి

ఎడతెరపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాల నేపథ్యంలో ప్రమాద స్థాయికి చేరుకున్న గొదావరి ఉదృతి మంగళవారం కొంత మేర తగ్గింది. నిన్న సాయంత్రం మూడవ ప్రమాద హెచ్చరిక జారీ చేసిన అధికారులు ప్రస్తుతం దానిని...

కోయపోచగూడెంలో అడవి ఆక్రమించే యత్నం

గ్రామంలో ఇళ్లు, భూములు ఉన్నాకూడా, ఆటవీ భూమిని ఆక్రమించాలనే దురుద్దేశ్యంతో కోయపోచగూడలో కొందరు రాద్దాంతం చేస్తున్నారని మంచిర్యాల జిల్లా అటవీ అధికారి శివానీ డోగ్రా తెలిపారు. కోయపోచగూడకు ఆనుకుని ఉన్నదంతా కవ్వాల్ టైగర్...

భద్రాచలం వద్ద మూడో ప్రమాద హెచ్చరిక జారీ

రాష్ట్రంలో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. ఎగువ ప్రాంతాలతో పాటు నదీ పరీవాహక ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తుండడంతో నదులకు వరద పోటెత్తుతున్నది. ఇప్పటికే గోదావరి నది ఉధృతంగా ప్రవహిస్తున్నది. శ్రీరాంసాగర్‌ ప్రాజెక్టుకు ఇన్‌ఫ్లో...

క్రూ లింక్ తరలింపు నిలిపివేయాలి – వినయ భాస్కర్

క్రూ లింక్ తరలింపును నిలిపివేసి, కాజీపేట వ్యాగన్ మ్యానిఫ్యాక్చరింగ్ ఫ్యాక్టరీ పనులు వెంటనే ప్రారంభించాలని ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే దాస్యం వినయ్ భాస్కర్ డిమాండ్ చేశారు. శాంతియుతంగా నిరసనగా తెలుపుతున్న తెరాస కార్యకర్తలపై...

వ‌ర్షాలు, వ‌ర‌ద‌ల‌పై సీఎం కేసీఆర్ స‌మీక్ష‌

రాష్ట్రంలో వ‌ర్షాలు, వ‌ర‌ద‌ల ప‌రిస్థితిపై సీఎం కేసీఆర్ అధికారుల‌తో ప్ర‌గ‌తి భ‌వ‌న్‌లో ఈ రోజు స‌మీక్ష నిర్వ‌హించారు. వ‌ర్షాలు, వ‌ర‌ద‌ల నేప‌థ్యంలో తీసుకోవాల్సిన‌ రక్ష‌ణ చ‌ర్య‌ల‌పై మంత్రులు, ప్ర‌జాప్ర‌తినిధులకు సీఎం ఆదేశాలు జారీ...

ప‌రిశ్ర‌మ‌ల స్థాప‌న‌ను ప్రోత్స‌హిస్తున్నాం : మంత్రి కేటీఆర్

సంగారెడ్డి జిల్లా ప‌టాన్ చెరు మండల పరిధిలోని పాశమైలారం పారిశ్రామికవాడలో అల్‌ప్లా ఇండియా పరిశ్రమలో వరల్డ్‌క్లాస్‌ మౌల్డ్‌ యూనిట్‌ను, డ్యూయల్‌ ఎడ్యుకేషన్‌ సెంటర్‌ను ఐటీ, పరిశ్రమలశాఖ మంత్రి కేటీఆర్ ఇవాళ ప్రారంభించారు. ఈ...

కోయపోచగూడలో జాయింట్ చెక్ పోస్టు

పదే పదే అటవీ ఆక్రమణ ప్రయత్నాలు జరుగుతున్న మంచిర్యాల జిల్లా కోయపోచగూడ ప్రాంతంలో జాయింట్ చెక్ పోస్టును అధికారులు ఏర్పాటుచేశారు. పోలీసు, అటవీ, రెవెన్యూ యంత్రాంగం పర్యవేక్షణలో ఈ చెక్ పోస్టు ఉంటుంది....

Most Read