తెలంగాణ ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. కరోనా టీకాకు రేషన్ పంపిణీకి లింకు పెడుతూ ఆదేశాలు జారీ చేసింది. రాష్ట్రంలో కరోనా వ్యాక్సిన్ రెండో డోసు తీసుకోని వారికి రేషన్, పెన్షన్ బంద్ చేయనున్నట్లు...
ఈ వార్త చదవడానికి, ఈ వీడియో చూడడానికి మనసుకు కష్టంగా ఉంటుంది. హైదరాబాద్ మెట్రో రైల్లో ఒక తల్లి తన పసికందును ఒళ్లో పెట్టుకుని ఒద్దికగా, భద్రంగా బోగీలో నేలమీద కూర్చుని ఉంది....
తెలంగాణ ఉద్యమం ప్రపంచానికే దిక్సూచిగా నిలిచిందని తెరాస అధినేత కెసిఆర్ అన్నారు. తెలంగాణ ఉద్యమం మొదలు పెట్టినప్పుడు సాహాసంతో ముందుకు సాగి విజయం సాధించామని దళిత బంధు ను కూడా నూటికి నూరు...
ఈరోజు టి ఆర్ ఎస్ కే కాదు యావత్ తెలంగాణ ప్రజలకు పండగ రోజు. తెలంగాణ కోసమే పుట్టి అనుకున్న లక్ష్యాన్ని సాధించి ఏడున్నర ఏళ్లుగా అద్భుతమైన పాలన అందిస్తున్న తెలంగాణ రాష్ట్ర...
జమ్మూ, కాశ్మీర్ సహా తెలుగు రాష్ట్రాలలో కూడా అసెంబ్లీ సీట్లను పెంచాలని రాష్ట్ర ప్రణాళికా సంఘం వైస్ చైర్మన్ బోయినపల్లి వినోద్ కుమార్ కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు. కేంద్ర హోం శాఖ మంత్రి...
పోడు భూముల సమస్యను పరిష్కరిస్తూనే, అటవీ భూములను రక్షిస్తూ వాటిని దట్టమైన అడవులుగా పునరుజ్జీవింప చేయాలని ముఖ్యమంత్రి కె. చంద్ర శేఖర రావు అధికారులను ఆదేశించారు. అడవి మీద ఆధారపడి బతికే అమాయకులైన...
ఖమ్మం జిల్లా అడిషనల్ కలెక్టర్ స్నేహలత ప్రభుత్వ ఆస్పత్రిలో ఆడబిడ్డకు జన్మనిచ్చారు. నిన్న పురిటి నొప్పులతో సాధారణ మహిళగా ఆస్పత్రికి వచ్చి టెస్టులు చేయించుకున్నారు. అనంతరం వైద్యులు ఆపరేషన్ చేసి , డెలివరీ...
తెలంగాణలో దుర్మార్గం చెల్లదని, ఈరోజు మీరు నన్ను సింగాపూర్ లో అడ్డుకోవచ్చు కానీ, మేము తలుచుకుంటే ఎక్కడా అడుగుపెట్టలేరని ఈటెల రాజేందర్ విమర్శించారు. నా మీటింగ్ కు రావొద్దని బెదిరిస్తున్నారు.. తెలంగాణ నీ...
పూర్తిస్థాయిలో వాటా సొమ్ము చెల్లించిన లబ్దిదారులకు ఈ నెల 24 వ తేదీ నుండి గొర్రెల యూనిట్లను పంపిణీ చేయనున్నట్లు పశుసంవర్ధక, మత్స్య, పాడి పరిశ్రమల అభివృద్ధి, సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి తలసాని...
యాసంగిలో మినుములు సాగు చేయాలని రాష్ట్ర రైతాంగానికి రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి విజ్ఞప్తి చేశారు. ఈ యాసంగిలో మినుములు విరివిగా సాగు చేయండని, పూర్తి స్థాయిలో మార్క్...