Wednesday, September 25, 2024
Homeతెలంగాణ

భారత్ రాష్ట్రీయ సమితి..19న నిర్ణయం

Bharat Rashtriya Samithi : కొత్త జాతీయ రాజకీయ పార్టీ ఏర్పాటుకు కెసిఆర్ శ్రీకారం చుట్టనున్నట్లు సమాచారం. భారత్ రాష్ట్రీయ సమితి(BRS) పేరు వైపు ఆయన మొగ్గు చూపుతున్నట్లు, త్వరలోనే ఈ పేరు రిజిస్టర్...

మంచిర్యాల జిల్లాలో అటవీ భూముల వివాదం

మంచిర్యాల జిల్లా దండేపల్లి మండలంలో కోయపోచగూడ అనే గ్రామం ఉంది. ఈ గ్రామం కవ్వాల్ పులల అభయారణ్యం సరిహద్దుకు ఆనుకుని ఉంది. దట్టమైన ఈ అటవీ ప్రాంతంలో అంతకు ముందు ఎలాంటి ఆక్రమణలు,...

మహిళా దర్బార్ మంచిదే – కాంగ్రెస్

Mahila Darbar : జూబ్లీ హిల్స్ పబ్ ఘటనపై రాష్ట్ర గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ ను కలిశారు మహిళా కాంగ్రెస్ నేతలు. కేంద్ర మాజీ మంత్రి రేణుకా చౌదరి, మాజీ మంత్రి గీతారెడ్డి,...

కేసీఆర్ పాలనలో రౌడీ రాజ్యం – బండి సంజయ్

ప్రధానమంత్రి నరేంద్రమోదీ 8 ఏళ్ల పాలనపై.... రాష్ట్రంలో కేసీఆర్ 8 ఏళ్ల పాలనపై బహిరంగ చర్చకు బీజేపీ సిద్ధంగా ఉందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు, ఎంపీ బండి సంజయ్ కుమార్ సవాల్ విసిరారు....

ప్రజల పక్షమే ఉంటాను – తమిళి సై

తనను ఆపే శక్తి ఎవరికీ  లేదని గవర్నర్  తమిళి సై  అన్నారు. మహిళా దర్బార్ కార్యక్రమానికి భారీ స్పందన వచ్చిందన్నారు. తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందర రాజన్ మహిళా దర్భార్ ను ఈ...

రాష్ట్రపతి ఎన్నికలపై తెరాస వ్యూహం?

ముఖ్యమంత్రి కెసిఆర్ ఈ రోజు మధ్యాహ్నం ఎర్రవెల్లి ఫాం హౌస్ నుంచి ప్రగతి భవన్ రానున్నారు. ఇవాళ ప్రగతి భవన్ లో సాయంత్రం 5.30 గంటల లు సిఎం కేసిఆర్ అధ్వర్యంలో ముఖ్యమైన సమావేశం...

పోలీసుల నిర్ణ‌యాన్ని స్వాగ‌తించిన కేటీఆర్

హైద‌రాబాద్ జూబ్లీహిల్స్‌లో బాలిక‌పై అత్యాచార ఘ‌ట‌న‌పై హైద‌రాబాద్ పోలీసులు తీసుకున్న సంచ‌ల‌న నిర్ణ‌యాన్ని రాష్ట్ర ఐటీ, ప‌రిశ్ర‌మ‌ల శాఖ మంత్రి కేటీఆర్ స్వాగ‌తించారు. ఈ విష‌యంలో పోలీసుల‌కు పూర్తిగా మ‌ద్ద‌తు ఉంటుంద‌ని తెలిపారు....

రైతాంగ సమస్యలపై బిజెపి బహిరంగ లేఖ

తెలంగాణ రైతాంగ సమస్యలపై ముఖ్యమంత్రి కేసీఆర్‌కు బండి సంజయ్ 3 పేజీల బహిరంగ లేఖ, ఫామ్‌హౌస్‌ ముఖ్యమంత్రిగా కేసీఆర్‌ను బహిరంగలేఖలో అభివర్ణించిన బండి సంజయ్‌, 8 ఏళ్ల కేసీఆర్‌ పాలనంతా రైతుల కంట...

మహిళా దర్బార్ రాజ్యాంగ విరుద్దం- సిపిఐ

తెలంగాణ గవర్నర్ లక్ష్మణరేఖను దాటుతున్నారని సిపిఐ జాతీయ నాయకుడు నారాయణ విమర్శించారు. మహిళల దర్బార్ దేనికి పెడుతున్నారని, సహజంగా యెవరయినా ప్రతినిది వర్గం వస్తే కలవచ్చు, వారిచ్హే వినతిపత్రాన్ని స్వీకరించి ప్రభుత్వానికి పంపవచ్చన్నారు....

జూబ్లిహిల్స్ కేసు CBI కి అప్పగించాలి – బిజెపి

తెలంగాణలో శాంతి భద్రతలు పూర్తిగా క్షీణించాయని బీజేపీ రాష్ట్ర వ్యవహారాల ఇంఛార్జ్ తరుణ్ చుగ్ మండిపడ్డారు. అత్యాచారాలు, హత్యలు నిరోధించడంలో... శాంతి భద్రతలను కాపాడటంలో... పరిపాలనా నిర్వహణలో ముఖ్యమంత్రి కేసీఆర్ పూర్తిగా విఫలమయ్యారని...

Most Read