టీఎస్ ఆర్టీసీ ఛైర్మన్ గా బాధ్యతలు స్వీకరించిన నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్ కు ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత శుభాకాంక్షలు తెలిపారు. బస్ భవన్ లో సోమవారం ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్...
జాతీయ స్థాయిలో బీజేపీ యేతర పక్షాలు, రాష్ట్ర స్థాయిలో టిఆర్ఎస్ యేతర పక్షాలతో ఉద్యమ కార్యాచరణ రూపొందించామని టిపీసీసీ అధ్యక్షులు రేవంత్ రెడ్డి ప్రకటించారు. భూమి సమస్యలు, భూ సేకరణ సమస్యలు, ధరణి...
రాష్ట్ర సంపద రాత్రికి రాత్రే పెరిగిందా.. జీడీపీ పెరిగితే నిరుద్యోగుల సంఖ్య ఎందుకు పెరిగిందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్ కేసీఆర్ ను సూటిగా ప్రశ్నించారు. ఆదివారం మెదక్ జిల్లా కార్యకర్తల...
కోట్ల హృదయాలను కదిలించిన “గ్రీన్ ఇండియా ఛాలెంజ్” నిర్విఘ్నంగా ముందుకు సాగుతుంది. ప్రతీ రోజు పుడమిపై వేల చేతులు మూడు మొక్కలు నాటుతూ మురిసిపోతున్నాయి. సామాన్యుల నుంచి మహామహులను కదిలించిన “గ్రీన్ ఇండియా...
వరల్డ్ ఎకనామిక్ ఫోరం సమావేశానికి మరోసారి మంత్రి కే. తారకరామారావు కి ఆహ్వానం లభించింది. వచ్చే సంవత్సరం జనవరి 17 నుంచి 21వ తేదీ వరకు దావోస్ లో ఈ సమావేశం జరగనుంది. ...
భగవత్ రామానుజాచార్యుల సహస్రాబ్ది ఉత్సవాలకు అతిరథ మహారథులను ఆహ్వానించడం కోసం శ్రీ శ్రీ శ్రీ త్రిదండి రామానుజ చిన్నజీయర్ స్వామి ఢిల్లీలో పర్యటిస్తున్నారు. ఈ పర్యటనలో భాగంగా శనివారం ఆయన ప్రధానమంత్రి నరేంద్రమోదీని...
కేంద్ర ప్రభుత్వం నిధుల విషయంలో తెలంగాణకు అన్యాయం చేస్తుందని పదేపదే ఆరోపణలు చేస్తున్న టీఆర్ఎస్ కు బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు, ఎంపీ బండి సంజయ్ కమార్ సవాల్ విసిరారు. ‘‘ నేను కేసీఆర్...
తెలంగాణ లో MIM కి ఎవ్వరూ భయపడటం లేదని, కేవలం బీజేపీ భయపడుతోందని తెరాస కార్య నిర్వాహక అధ్యక్షుడు కే తారక రామారావు ఎద్దేవా చేశారు. బీజేపీ ఆదిలాబాద్ కి ట్రైబెల్ యూనివర్సిటీ...
సెప్టెంబర్ 17 ని బీజేపీ పార్టీ ఒక ఆట వస్తువులాగా అడుకుంటున్నదని శాసన మండలి మాజీ ఛైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి ఆరోపించారు. తెలంగాణ సాయుధ పోరాట ఘట్టంలో బీజేపీ పార్టీకి ఎలాంటి...