నెల్లూరు జిల్లా కందుకూరులో బుధవారం రాత్రి జరిగిన ఓ బహిరంగ సభలో చోటు చేసుకున్న తొక్కిసలాటలో ఇద్దరు మహిళలతో సహా 8 మంది మృతి చెందడంతో పాటు పలువురు గాయపడిన ఘటనపై ఆంధ్రప్రదేశ్...
చైనాలో కరోన కేసులు అంతకంతకు పెరుగుతున్న నేపథ్యంలో ప్రపంచ దేశాలు అప్రమత్తం అవుతున్నాయి. చైనా నుంచి వచ్చే ప్రయాణికులు... చైనా మీదుగా వచ్చే ప్రయాణికులపై ఆంక్షలు విధిస్తున్నాయి. స్వదేశీ, విదేశీయులపై చైనా ఆంక్షలను సడలించగా.....
చంద్రబాబు విచిత్ర ధోరణి, విపరీత ప్రవర్తన, ప్రచార యావ వల్లే నిన్నటి కందుకూరు ఘటన జరిగిందని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి విమర్శించారు. అధికార దాహం కోసం 8...
ప్రభుత్వ వైఫల్యం వల్లే కందుకూరు ఘటన జరిగిందని ఎమ్మెల్యే డా. డోలా బాల వీరాంజనేయ స్వామి ఆరోపించారు. జడ్ ప్లస్ కేటగిరీలో ఉన్న చంద్రబాబు పర్యటనకు వస్తుంటే పోలీసు యంత్రాంగం కనీస భద్రతా...
పదవ తరగతి పరీక్షలను ఏప్రిల్ 3 వ తేది నుంచి నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించిందని రాష్ట్ర విద్యా శాఖ మంత్రి పి. సబితా ఇంద్రారెడ్డి వెల్లడించారు. పరీక్ష తేదీల పూర్తి వివరాలను విడుదల...
తెలంగాణలోని నేతన్నల సంక్షేమం, అభివృద్ధి కోసం రానున్న కేంద్ర బడ్జెట్లో రాష్ట్ర టెక్స్ టైల్ రంగానికి తగినన్ని నిధులు కేటాయించాలని కేంద్ర ప్రభుత్వాన్ని తెలంగాణ టెక్స్ టైల్ శాఖ మంత్రి కే.తారక రామారావు...
35 వ హైదరాబాద్ బుక్ ఫెయిర్ కార్యక్రమంలో బుక్ వాక్ నిర్వహించారు.లోయర్ ట్యాంక్ బండ్ కట్ట మైసమ్మ గుడి నుండి బుక్ ఫెయిర్ వరకు జరిగింది. ఈ కార్యక్రమంలో అవంతి కాలేజ్ విద్యార్దులు,పాఠశాల...
చంద్రబాబు నెల్లూరు జిల్లా పర్యటనలో అపశ్రుతి చోటు చేసుకుంది. ‘ఇదేం ఖర్మ మన రాష్ట్రానికి’ పర్యటనలో భాగంగా కందుకూరులో జరిగిన రోడ్ షో లో బాబు పాల్గొన్నారు. ఈ సందర్భంగా జరిగిన తొక్కిసలాటలో...
పవన్ కళ్యాణ్ తాను అధికారంలోకి వస్తానని చెప్పకుండా సిఎం జగన్ ను తిరిగి అధికారంలోకి రానివ్వనని చెప్పడం విచిత్రంగా ఉందని రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి అంబటి రాంబాబు అన్నారు. చంద్రబాబును అధికారంలోకి...
కాపులకు రిజర్వేషన్స్ కల్పించాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వానిదేనని బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు స్పష్టం చేశారు. గతంలో ముస్లిం రిజర్వేషన్స్ ఎలా ఇచ్చారో వివరణ ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఈ అంశంపై...