Saturday, September 12, 2026
HomeTrending News

చరణ్ జిత్ ప్రమాణ స్వీకారం

పంజాబ్ 28వ ముఖ్యమంత్రిగా చరణ్ జిత్ సింగ్ చన్ని ఈ రోజు ప్రమాణ స్వీకారం చేయనున్నారు. చండీగడ్ రాజ్ భవన్ లో ఉదయం 11 గంటలకు జరిగే కార్యక్రమంలో ప్రమాణ స్వీకారం చేయనున్నారు....

విపక్షాల ఉద్యమ కార్యాచరణ

జాతీయ స్థాయిలో బీజేపీ యేతర పక్షాలు, రాష్ట్ర స్థాయిలో టిఆర్ఎస్ యేతర పక్షాలతో ఉద్యమ కార్యాచరణ రూపొందించామని టిపీసీసీ అధ్యక్షులు రేవంత్ రెడ్డి ప్రకటించారు. భూమి సమస్యలు, భూ సేకరణ సమస్యలు,  ధరణి...

మా పాలనపై ప్రజాస్పందన: సజ్జల

పరిపాలన ఎలా ఉంటే ప్రజలు అక్కున చేర్చుకుంటారన్నది నేటి ఫలితాల ద్వారా వెల్లడిందని రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు, వైఎస్సార్సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణా రెడ్డి అభిప్రాయపడ్డారు. రెండేళ్లుగా సిఎం జగన్...

నవోదయ విద్యాలయ నోటిఫికేషన్

జవహర్ నవోదయ విద్యాలయలో 2022 - 23 విద్యా సంవత్సరంలో 6 వ తరగతి ప్రవేశం కొరకు జరిగే ప్రవేశ పరీక్ష కోసం ఈ నెల 20వ తేదీ నుండి 2021 నవంబర్...

రాత్రికి రాత్రే రాష్ట్ర సంపద పెరిగిందా…

రాష్ట్ర సంపద రాత్రికి రాత్రే పెరిగిందా..  జీడీపీ పెరిగితే  నిరుద్యోగుల సంఖ్య ఎందుకు  పెరిగిందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్  కేసీఆర్ ను సూటిగా ప్రశ్నించారు. ఆదివారం మెదక్ జిల్లా కార్యకర్తల...

లాల్ సింగ్ చద్ధా – గ్రీన్ ఇండియా ఛాలెంజ్

కోట్ల హృదయాలను కదిలించిన “గ్రీన్ ఇండియా ఛాలెంజ్” నిర్విఘ్నంగా ముందుకు సాగుతుంది. ప్రతీ రోజు పుడమిపై వేల చేతులు మూడు మొక్కలు నాటుతూ మురిసిపోతున్నాయి. సామాన్యుల నుంచి మహామహులను కదిలించిన “గ్రీన్ ఇండియా...

కేటిఆర్ కు వరల్డ్ ఎకనామిక్ ఫోరం ఆహ్వానం

వరల్డ్ ఎకనామిక్ ఫోరం సమావేశానికి మరోసారి మంత్రి కే. తారకరామారావు కి ఆహ్వానం లభించింది. వచ్చే సంవత్సరం జనవరి 17 నుంచి 21వ తేదీ వరకు దావోస్ లో ఈ సమావేశం జరగనుంది. ...

ఓటమి భయంతోనే పారిపోయారు: పెద్దిరెడ్డి

తెలుగుదేశం పార్టీకి, చంద్రబాబునాయుడికి వయసు మీరిందని, లోకేష్ కు రాజకీయాలు తెలియవని రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధిశాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి వ్యాఖ్యానించారు. జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల ఫలితాలపై పెద్దిరెడ్డి స్పందించారు. వైఎస్సార్సీపీ రాష్ట్రవ్యాప్తంగా...

మేం వదిలేసిన ఎన్నికలు: సోమిరెడ్డి

రాష్ట్రంలో ఇప్పటికిప్పుడు అసెంబ్లీ ఎన్నికలు జరిగితే అధికార వైసీపీకి కనీసం పాతిక సీట్లు కూడా రావని తెలుగుదేశం పోలిట్ బ్యూరో సభ్యుడు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి స్పష్టం చేశారు. తిరుపతి లోక్ సభ...

జగన్ పాలనకు బ్రహ్మరథం: అనిల్

పల్లె నుంచి నగరం వరకు అన్ని ఎన్నికల్లోనూ జననేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి నాయకత్వానికి ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారని రాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రి పి. అనిల్ కుమార్ యాదవ్ అన్నారు....

Most Read