Saturday, September 5, 2026
HomeTrending News

చైనా కంపెనీలపై దాడులు

మయన్మార్ లో సైనిక ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఆందోళనలు ఉదృతం అవుతున్నాయి. మాండలే ప్రాంతంలోని నతోగ్యి పట్టణంలో చైనా కు చెందిన ఆయిల్ కంపెనీ గ్యాస్ పైప్ లైన్ ను సైనిక వ్యతిరేక వర్గాలు...

త్వరలో ఉద్దవ్ థాకరే -కెసిఆర్ భేటి

Uddhav Thackeray Kcr Meeting :  తెలంగాణ ముఖ్య‌మంత్రి క‌ల్వ‌కుంట్ల చంద్ర‌శేఖ‌ర్ రావు మ‌హారాష్ట్ర ప‌ర్య‌ట‌న ఖ‌రారు అయింది. ఈ నెల 20వ తేదీన మ‌హారాష్ట్ర సీఎం ఉద్ధ‌వ్ థాక్రేతో సీఎం కేసీఆర్ భేటీ...

రాజసింగ్ వ్యాఖ్యలపై కేటిఆర్ విమర్శ

Mla Rajasingh  : ఉత్తరప్రదేశ్‌ ఎన్నికలపై బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ చేసిన వ్యాఖ్యలపై మంత్రి కేటీఆర్ ఘాటుగా స్పందించారు. బీజేపీ పార్టీవి దిగజారుడు రాజకీయాలని అన్నారు. యూపీలో ఓటు వేయకపోతే జేసీబీ, బుల్డోజర్లతో...

టిటిడి విరాళాల స్వీక‌ర‌ణ ప్రారంభం

TTD-Seva: తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో నడుస్తోన్న చిన్న పిల్లల సూప‌ర్ స్పెషాలిటీ ఆసుప‌త్రి కోసం విరాళాలు సేకరణకు  నేటి నుంచి ఉదయాస్తమాన సేవా టికెట్లను అందుబాటులో ఉంచింది. నేడు, ఫిబ్రవ‌రి 16న బుధ‌వారం...

మేడారం జాతరకు పోటెత్తిన జనం

Medaram Jatara : తెలంగాణ కుంభమేళాగా ఆసియాలో అతిపెద్ద గిరిజన జాతరగా పేరొందిన మేడారం మహా జాతర.. నేటి నుంచి నాలుగు రోజుల పాటు వైభవంగా జరగనుంది. మేడారంలో వనదేవతల ఆగమనానికి సర్వం...

‘ఆకాశంలో  ఒక తార’ గా మారిన బప్పిలహరి

Bappi Lahari: సుప్రసిద్ధ సంగీత దర్శకుడు బప్పిలహరి కన్నుమూశారు. అయన వయసు 69 సంవత్సరాలు.  పశ్చిమ బెంగాల్ లోని జల్పాయ్ గురి లో 1952 నవంబర్ 27 న జన్మించారు.  భారతీయ సినీ...

సిఎంకు నందమూరి అభిమానుల కృతజ్ఞతలు

Thanks to CM: నందమూరి కుటుంబ సభ్యులు, నందమూరి కుటుంబ సన్నిహితులు, నిమ్మకూరు గ్రామస్తులు తాడేపల్లిలోని క్యాంప్‌ కార్యాలయంలో ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ మోహన్ రెడ్డిని కలుసుకున్నారు. విజయవాడ కేంద్రంగా ఏర్పాటు చేస్తున్న...

మూడు కంపెనీహతో ఏపీ ఎంవోయులు

AP-MoUs: దుబాయ్ ఇన్వెస్ మెంట్ రోడ్ షోలో భాగంగా ఏపీ ప్రభుత్వం 3 కీలక ఒప్పందాలు కుదుర్చుకుందని పరిశ్రమల శాఖ మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి వెల్లడించారు. రెండు జీ2బీ, ఒక బీ2బీ...

గుడ్ న్యూస్ ఉంటుందని చెప్పారు

Ali met CM:  తన విషయంలో త్వరలో గుడ్ న్యూస్ ఉంటుందని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి చెప్పారని సినీ నటులు అలీ వెల్లడించారు. నేడు కుటుంబ సమేతంగా తాడేపల్లిలోని నివాసంలో...

మోడీ నుంచి కెసిఆర్ కు సుపారి – రేవంత్ రెడ్డి

Koamatireddy :  ప్రధానమంత్రి నరేంద్ర మోడీ కోవర్టుగా ముఖ్యమంత్రి కెసిఆర్ వ్యవహరిస్తున్నారని పిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ఘాటుగా విమర్శించారు. మోడికి మేలు చేసేందుకే జాతీయ కూటమి అంటూ కొత్త నాటకాలు మొదలు...

Most Read