బాసర ఘటనపై విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. సంబంధిత శాఖ అధికారులతో మంత్రి ఈ రోజు హైదరాబాద్ లో సమీక్ష నిర్వహించారు. ఈ వ్యవహారానికి సంబంధించి వీసిపై చర్యలు...
We will look: పెగాసస్ అంశంపై నేడు ప్రాథమికంగా చర్చించామని వచ్చే సమావేశంలో లోతుగా చర్చిస్తామని హౌస్ కమిటీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి వెల్లడించారు. గత ప్రభుత్వ హయాంలో వెలుగు చూసిన...
భారత్లో కొవిడ్ కేసులు భారీగా పెరిగాయి. మంగళవారం ఉదయం నుంచి బుధవారం ఉదయం వరకు 8,822 మంది వైరస్ బారిన పడ్డారు. మరో 15 మంది ప్రాణాలు కోల్పోయారు. మంగళవారం 5,718 మంది...
ఆంధ్ర ప్రదేశ్ మంత్రి మండలి ఈనెల 22న సమావేశం కానుంది. రాష్ట్ర ముఖ్య మంత్రి వై.ఎస్.జగన్మోహన్ రెడ్డి అద్యక్షతన 22న బుధవారం ఉదయం 11 గంటలకు భేటీ అవుతుందని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన...
Agnipath Recruitment : భారత రక్షణ శాఖ సంచలన నిర్ణయం తీసుకుంది. త్రివిధ దళాల్లో రిక్రూట్మెంట్ ప్రక్రియలో మార్పుల కోసం ప్రత్యేక పథకాన్ని తీసుకువచ్చింది. దేశంలో అగ్నిపథ్ రిక్రూట్మెంట్ స్కీమ్ను రక్షణ మంత్రి...
దేశంలో వ్యవసాయ స్వరూపం మారాలని, యాంత్రీకరణ, సాంకేతికత సంపూర్ణంగా అమలు చెయ్యాలని వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి అన్నారు. వ్యవసాయ, ఉద్యాన రంగాలలో నూతన ఆవిష్కరణలు మరియు సాంకేతికతతో యువతకు ఉపాధి...
I don't Care: దేవుడి దీవెనలు, ప్రజల ఆశీస్సులు ఉన్నంతకాలం ఎవరినైనా ఎదుర్కొంటానని, ఎవరు ఎన్ని ఇబ్బందులు పెట్టినా లెక్క చేయకుండా ప్రజలకు మేలు చేస్తానని రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్...
బిజెపి నేతలు రాణి రుద్రమ, దరువు ఎళ్లన్నలను ఈ రోజు అరెస్ట్ చేసిన హైదరాబాద్ హయత్ నగర్ పోలీస్ లు. తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా బిజెపి ఆధ్వర్యంలో నాగోల్ బండ్లగుడ లో...
Central Govt Jobs : ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నిరుద్యోగులకు తీపి కబురు చెప్పారు. వచ్చే ఏడాదిన్నర కాలంలో కేంద్ర ప్రభుత్వంలోని వివిధ శాఖల పరిధిలో 10 లక్షల మంది ఉద్యోగుల నియామకానికి అనుకూలంగా...
దేశ విభజన అనంతరం పాకిస్తాన్లో హిందువుల జనాభా క్రమంగా తగ్గిపోతున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం 22 లక్షల మంది హిందువులు ఉన్నట్టు తాజా గణాంకాలు వెల్లడించాయి. పాకిస్తాన్లో మొత్తం నమోదిత జనాభా 18...