Sunday, September 13, 2026
HomeTrending News

కన్నుల పండువగా జగన్నాథ రథయాత్ర

పూరీ జగన్నాథుని రథయాత్ర అంగరంగ వైభవంగా ప్రారంభమైంది. సోదరి సుభద్ర, అన్న భలభద్రుడితో పూరీ పుర విధుల్లో అందరివాడై రథంపై జగన్నాథుడు ఊరేగారు. జై జగన్నాథ నామ స్మరణతో పూరీ పులకించింది. సాక్షాత్తు...

తెలంగాణ ప్రతినిధిగా మందా జగన్నాథం

ఢిల్లీలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధిగా, క్యాబినేట్ మంత్రి హోదా ను కల్పిస్తూ,మాజీ పార్లమెంటు సభ్యులు డా. మందా జగన్నాథంను ముఖ్యమంత్రి చంద్రశేఖర్ రావు నియమించారు. సీఎం నిర్ణయం మేరకు రాష్ట్ర...

విద్యా కానుక: 5న ఆదోనికి సిఎం జగన్

CM tour: రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఈ నెల 5న కర్నూలు జిల్లా ఆదోనిలో పర్యటించనున్నారు. జగనన్న విద్యా కానుక  కార్యక్రమంలో అయన పాల్గొంటారు. వాస్తవానికి రాష్ట్రంలో ప్రభుత్వ...

పోలీసుల తీరు గర్హనీయం: బాబు ఆగ్రహం

We Won't leave: ఈ ప్రభుత్వంలో కొందరు పోలీసుకు సైకోల్లా ప్రవర్తిస్తున్నారని, మళ్ళీ తాను సిఎం కావడం ఖాయమని... ఆ వెంటనే చట్ట వ్యతిరేకంగా ప్రవర్తించిన పోలీసులపై చర్యలు తీసుకుంటామని ప్రతిపక్షనేత చంద్రబాబునాయుడు...

అల్లూరి స్పూర్తితో జగనన్న పాలన: మంత్రి రోజా

Tributes to Alluri: మన్యంవీరుడు అల్లూరి సీతారామరాజు చైతన్య స్పూర్తితో రాష్ట్ర అభివృద్ధికి సిఎం జగన్ కృషి చేస్తున్నారని రాష్ట్ర పర్యాటక సాంస్కృతిక వ్యవహారాల యువజన సర్వీసుల క్రీడా శాఖా మంత్రి ఆర్.కె.రోజా అన్నారు....

ప్రధాని మోడికి మంత్రి కేటిఆర్ బహిరంగ లేఖ

Aao Dhekho Seekho : బిజెపి జాతీయ కార్యవర్గ సమావేశాలకు ఆ పార్టీ అగ్రనేతలు వస్తున్నా నేపథ్యంలో ప్రధానమంత్రి నరేంద్ర మోడికి మంత్రి కేటిఆర్ బహిరంగ లేఖ రాశారు. ఆవో-దేఖో-సీకో (Aao-Dhekho-Seekho) అంటూ ప్రధానమంత్రి...

ఫ్లెక్సీలతో తెరాస తప్పుడు ప్రచారం – కిషన్ రెడ్డి

బీజేపీ కార్యవర్గ సమావేశాలకు 18 మంది ముఖ్యమంత్రులు, ఉప ముఖ్యమంత్రులు, జాతీయ నాయకులు హాజరు కానున్నారని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి వెల్లడించారు. పండుగ వాతావరణంలో సభలు నిర్వహిస్తున్నామన్నారు. బిజెపి బహిరంగసభకు రాష్ట్ర ప్రభుత్వం...

బాబు ఇంకా భ్రమల్లోనే ఉన్నారు: సజ్జల

Babu in Trans: చంద్రబాబు ఇంకా భ్రమల్లోనే బతుకుతున్నారని,  వాటి నుంచి ఇంకా బైట పడలేకపోతున్నారని రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణా రెడ్డి విమర్శించారు.  ప్రజలను మరోసారి వంచించడానికి బాబు ప్రయత్నిస్తున్నారని,...

బోనాల కోసం 70 కోట్లతో అభివృద్ధి పనులు

హైదరాబాద్ ఓల్డ్ సిటీ బోనాల కోసం 70 కోట్ల తో వివిధ అభివృద్ధి పనులు చేపట్టినట్లు పశుసంవర్ధక, మత్స్య, పాడి పరిశ్రమల అభివృద్ధి, సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ వెల్లడించారు....

వెదురు పెంపకాన్ని ప్రోత్సహించండి: సిఎస్

bamboo Crop: రాష్ట్రంలో అటవీ ప్రాంతం తోపాటు, ఆర్ఓఎఫ్ఆర్ భూములు, ప్రైవేటు భూములు, వివిధ గుట్టపైన వెదురును పెంచేందుకు పెద్ద ఎత్తున రైతులను ప్రోత్సహించాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి డా.సమీర్ శర్మ అధికారులను...

Most Read