Tuesday, March 18, 2025
HomeTrending News

ఒంటి పూట బడి..అర్దం మార్చేసిన లిటిల్ ఫ్లవర్ స్కూల్

తెలంగాణలో సూర్యుడు నిప్పులు కురిపిస్తున్నాడు. ప‌గ‌టి ఉష్ణోగ్రతలు పెరిగిపోతున్నాయి. ఎండల తీవ్రత ఎక్కువవుతుండటంతో తెలంగాణ ప్రభుత్వం పాఠ‌శాల విద్యార్థుల ఆరోగ్య దృష్ట్యా కీలక నిర్ణయం తీసుకుని ఒంటి పూట బ‌డులు నడపాలని నిర్ణయించింది.....

నేటి నుంచే చిన్నారులకు కరోనా వ్యాక్సిన్

వ్యాక్సినేషన్ పంపిణీ విషయంలో కేంద్ర ప్రభుత్వం మరో అడుగు ముందడుగు వేసింది. దేశ వ్యాప్తంగా నేటి నుంచి 12 నుంచి 14 చిన్నారులకు కరోనా వ్యాక్సిన్ పంపిణీ చేయానుంది.తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాద్...

పీసీసీ అధ్యక్షుల రాజీనామాకు ఆదేశం

5 States Congress Pcc Presidents Resign : కాంగ్రెస్ పార్టీలో ప్రక్షాళన మొదలైంది. పార్టీ వరుస ఓటములతో నాయకత్వ మార్పు కోసం కొందరు డిమాండ్ చేసిన నేపథ్యంలో రెండు రోజుల క్రితం అత్యవసరంగా...

నేడు జగనన్న విద్యా దీవెన

Vidya Deevena:  విద్యార్ధుల పూర్తి ఫీజు రీయింబర్స్‌మెంట్‌  మూడో త్రైమాసికం నిధులను రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి నేడు విడుదల చేయనున్నారు. మొత్తం ఫీజును నాలుగు వాయిదాలలో ప్రతి త్రైమాసికం...

పవన్ ఆత్మ విమర్శ చేసుకోవాలి: బొత్స

Explain Policies: ఎవరిపైనైనా విమర్శలు చేసే ముందు పవన్‌ కల్యాణ్‌ తనను తాను ఆత్మవిమర్శ చేసుకోవాలని రాష్ట్ర పురపాలక పట్టణాభివృద్ధి శాఖా మంత్రి బొత్స సత్యనారాయణ హితవు పలికారు. నిన్నటి సభలో విమర్శల...

త్వరలో 111 జీవో ఎత్తివేత

111 G O Lift Soon : వీలైనంత తర్వరలో జీవో 111 ఎత్తివేస్తామని సీఎం కేసీఆర్‌ అసెంబ్లీ వేదికగా ప్రకటించారు. మంగళవారం ద్రవ్య వినియమ బిల్లుపై చర్చ సందర్భంగా పలువురు సభ్యులు అడిగిన...

కయ్యానికి కాలు దువ్వుతోన్న చైనా

  Nine Dash Line Islands :  రష్యా ఉక్రెయిన్ దేశాల మధ్య యుద్ధం విరమణకు  ప్రపంచ దేశాలు ప్రయత్నాలు చేస్తుంటే చైనా సరిహద్దు దేశాలతో కయ్యానికి కాలు దువ్వుతోంది. ఓ వైపు దేశంలో కరోనా...

అప్పులపై రంది అవసరం లేదు : కేసీఆర్‌

రాష్ట్రం అప్పులపై రంది పెట్టుకోవాల్సిన అవసరం లేదని రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు అన్నారు. మంగళవారం శాస‌న‌స‌భ‌లో ద్రవ్య వినిమ‌య బిల్లుపై చ‌ర్చ అనంత‌రం కేసీఆర్ స‌మాధానం ఇచ్చారు. ఈ సంద‌ర్భంగా కేసీఆర్...

ప్లీనరీ తర్వాతే మంత్రివర్గ ప్రక్షాళన: జగన్

After Plenary: జూలై 8న దివంగత నేత  వైఎస్ ఆర్ జయంతి రోజున పార్టీ ప్లీనరీ జరుగుతుందని, ఆ తర్వాతే మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణ   విస్తరణ ఉంటుందని రాష్ట్ర ముఖ్యమంత్రి, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ...

ఫీల్డ్‌ అసిస్టెంట్లు, సెర్ఫ్‌ ఉద్యోగులకు తీపి కబురు

రాష్ట్రంలోని ఫీల్డ్‌ అసిస్టెంట్లు, సెర్ఫ్‌ ఉద్యోగులకు ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు శుభవార్త చెప్పారు. మంగళవారం శాస‌న‌స‌భ‌లో ద్రవ్య వినిమ‌య బిల్లుపై చ‌ర్చ అనంత‌రం కేసీఆర్ స‌మాధానం ఇచ్చారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.....

Most Read