Wednesday, March 5, 2025
HomeTrending News

నేడు తిరుమలకు సిఎం జగన్

రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి నేడు తిరుమలకు రానున్నారు. శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాల్లో భాగంగా నేడు ఐదవ రోజున స్వామివారికి రాష్ట్ర ప్రభుత్వం తరఫున పట్టువస్త్రాలు సమర్పించనున్నారు. ఈ మధ్యాహ్నం...

అన్నపూర్ణగా, మహాలక్ష్మిగా….

ఇంద్రకీలాద్రిపై  కొలువైన శ్రీ కనకదుర్గమ్మ అమ్మవారు నేడు (అక్టోబర్ 11, సోమవారం)  రెండు రూపాల్లో భక్తులకు ఆశీస్సులు అందిస్తూ కనువిందు చేయనున్నారు.  శుద్ధ పంచమి, షష్టి తిథులు ఒకేరోజు వచ్చినందున  మధ్యాహ్నం 12...

పండ్ల మార్కెట్ తరలింపుపై మల్లగుల్లాలు

గడ్డిఅన్నారం పండ్ల మార్కెట్ స్థానంలో ఆసుపత్రి నిర్మాణానికి ప్రభుత్వ నిర్ణయం తీసుకుంది. దీనిపై వ్యాపారులు కోర్టును ఆశ్రయించటంతో వివాదం కొనసాగుతోంది.తాత్కాలికంగా బాటసింగారం కు మార్కెట్ తరలింపు విషయంలో పునరాలోచన చేయాలని శాసనసభలో ప్రభుత్వానికి...

కొత్తపల్లి ఘటనపై కేసీఆర్ దిగ్భ్రాంతి

జోగులాంబ గద్వాల జిల్లా ఐజ మండలం కొత్తపల్లిలో గోడ కూలిన ఘటనపై మంత్రి నిరంజన్ రెడ్డికి ఫోన్ చేసి దుర్ఘటనపై ఆరాతీసిన ముఖ్యమంత్రి కేసీఆర్. మృతులు ఒక్కొక్కరికీ రూ.5 లక్షల చొప్పున ఎక్స్...

పంజాబ్ – సింద్ రాష్ట్రాల గొడవలు

పాకిస్తాన్ సాదికాబాద్ నగరంలో గుర్తు తెలియని వ్యక్తులు జరిపిన కాల్పుల్లో తొమ్మిది మంది చనిపోయారు. దోపిడీ, దొంగతనాలకు వచ్చిన దుండగులు ఆదివారం ఈ దారుణానికి ఒడిగట్టినట్టు సమా టీవీ పేర్కొంది. దోపిడీ దొంగలను...

కశ్మీర్ లో వేర్పాటువాదుల కదలికలు

ఆఫ్ఘనిస్తాన్లో తాలిబాన్ లు అధికారం చేపట్టాక జమ్మూ కాశ్మీర్లో ఉగ్రవాదుల చొరబాట్లు పెరిగాయని భారత నిఘా వర్గాలు అనుమానిస్తున్నాయి. జైష్ ఎ మహమ్మద్ , లష్కర్ ఎ తోయిబా గ్రూపులు కశ్మీర్ లోయలో...

‘మా’ ఎన్నికల్లో కురిసిన ‘మంచు’

అత్యంత ఉత్కంఠగా జరిగిన మూవీ ఆర్టిస్ట్ అసోసియేష‌న్ (మా) ఎన్నికల్లో మంచు విష్టు అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు. ప్రకాష్ రాజ్ పై దాదాపు 400 పైచిలుకు ఓట్లతో విజయం సాధించారు. ఆఫీసు బేరర్లలో ప్రధాన...

ఆ ఇద్దరికీ విశ్వసనీయత లేదు: కొడాలి

చంద్రబాబుకు తన మీద తనకే నమ్మకం లేదని, కొడుకు లోకేష్ మీద అసలు లేదని, అందుకే ఇప్పుడు దత్త పుత్రుడు పవన్ కళ్యాణ్ ను దువ్వుతున్నారని రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి...

కుప్పంలో చంద్రబాబు పర్యటన

మాజీ ముఖ్యమంత్రి, తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు తన సొంత నియోజకవర్గం కుప్పంలో పర్యటించనున్నారు. ఈనెల 12 నుంచి 14 వరకూ మూడు రోజులపాటు అయన పర్యటన కొనసాగనుంది. 12న...

శ్రీ లలితా త్రిపురసుందరి దేవిగా దుర్గమ్మ

దేవీ నవరాత్రులలో భాగంగా విజయవాడ ఇంద్రకీలాద్రిపై  కొలువైన శ్రీ కనకదుర్గమ్మ నేడు (అక్టోబర్ 10, ఆదివారం) నాలుగో రోజున శ్రీ లలితా త్రిపుర సుందరి దేవి అలంకారంలో భక్తులకు దర్శనమిస్తున్నారు. త్రిపుర అనగా ముల్లోకములు. సుందరి అనగా...

Most Read