మావోయిస్టు అగ్రనేత అక్కిరాజు హరగోపాల్ అలియాస్ రామకృష్ణ అంత్యక్రియల ఫొటోలు విడుదల చేసిన మావోయిస్టు పార్టీ. తెలంగాణ సరిహద్దు ప్రాంతంలో ఆర్కే అంత్యక్రియలు నిర్వహించిన మావోయిస్టు పార్టీ. ఛత్తీస్ ఘడ్ లోని పామేడు-కొండపల్లి...
రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సోమవారం ఉదయం విజయవాడ పటమట శ్రీ దత్తనగర్ లోని అవధూత దత్త పీఠాధిపతి శ్రీ శ్రీ శ్రీ గణపతి సచ్చిదానంద స్వామిజీ ఆశ్రమాన్ని సందర్శించనున్నారు. మరకత...
దసరా పండుగ తర్వాత లోడ్ రిలీఫ్ పేరిట గంటలకొద్దీ కరెంటు కోతలు ఉంటాయంటూ సామాజిక మాధ్యమాల్లో కొందరు ఉద్దేశ పూర్వకంగా చేస్తున్న దుష్ప్రచారాన్ని రాష్ట్ర ఇంధన శాఖ అధికారులు ఖండించారు. దీనిపై నేడు...
రాష్ట్రాన్ని అంధకారాంధ్రప్రదేశ్ గా మార్చేశారని తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ విమర్శించారు. ‘ఫ్యానుకి ఓటేస్తే ఇంట్లో ఉన్న ఫ్యాన్ ఆగిపోయింది’ అంటూ అయన వ్యాఖ్యానించారు. ఒక పక్క విద్యుత్...
తెలంగాణ రాష్ట్రం ఏర్పడి 7 సంవత్సరాలు అయినప్ప టికీ నిరుద్యోగులకు ఉద్యోగాలు కలగానే మిగిలాయని, ప్రభుత్వం ఉద్యోగాల భర్తీ చేయటం లేదని కాంగ్రెస్ సీనియర్ నేత, ఎమ్మెల్సీ టి జీవన్ రెడ్డి విమర్శించారు....
చత్తీస్ ఘడ్ రాజధాని రాయపూర్ రైల్వే స్టేషన్లో ఈ ఉదయం జరిగిన పేలుడులో ఆరుగురు సి.ఆర్.పి.ఎఫ్ జవాన్లు గాయపడ్డారు. ఝార్సుగూడా నుంచి జమ్మూ తావి వెళ్తున్న రైలులో పెద్ద సంఖ్యలో సెంట్రల్ సెక్యూరిటీ ...
చైనా, పాకిస్తాన్ మధ్య భేదాభిప్రాయాలు పెరుగుతున్నాయి. పాకిస్తాన్లో చైనా చేపట్టిన ప్రాజెక్టుల పట్ల ప్రజలు తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. పాక్ ప్రభుత్వం చైనాతో స్నేహంగా ఉంటున్నా సామాన్య ప్రజలు మాత్రం వ్యతిరేకిస్తున్నారు. దసు...
దసరా పండుగ సీజన్ సందర్భంగా తెలంగాణలో మద్యం అమ్మకాలు రికార్డు స్థాయిలో జరుగుతున్నాయి. యూత్ ఎక్కువగా వాడే బీర్ల సేల్స్ గత ఏడాది తో పోలిస్తే అమాంతం పెరిగాయి. లిక్కర్ సేల్స్ లోనూ...
భవానీ భక్తుల తాకిడి ఎక్కువగా ఉండటంతో నేడు, రేపు (శని, ఆదివారాలు) ఇంద్రకీలాద్రిపై వీఐపీ, ప్రోటోకాల్ దర్శనాలను రద్దు చేస్తున్నట్లు జిల్లా కలెక్టర్ జే. నివాస్ వెల్లడించారు. ఈ రెండ్రోజులు సాధారణ దర్శనాలను...
విజయ దశమి సందర్భంగా ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు ప్రగతి భవన్ లోని నల్ల పోచమ్మ అమ్మవారి దేవాలయంలో కుటుంబ సమేతంగా అమ్మవారికి పూజలు నిర్వహించారు. సాంప్రదాయ బద్దంగా వాహన పూజ, ఆయుధ...