Friday, February 28, 2025
HomeTrending News

టిబెట్లో చైనా అరాచకం

టిబెట్ లో యువతను మిలిటరీ శిక్షణలో చేరాలని చైనా ఒత్తిడి చేయటం వివాదాస్పదంగా మారింది. స్కూల్ విద్యార్థులతో పాటు టిబెటన్ యువత కమ్యూనిస్ట్ ఆర్మీలో చేరాలని కొద్ది రోజులుగా చైనా పాలకులు ఒత్తిడి...

నేడు ఇంద్రవెళ్లి లో దళిత, గిరిజన దండోరా

హైదరాబాద్ గాంధీ భవన్ లో క్విట్ ఇండియా సందర్బంగా టీపీసీసీ అధ్యక్షులు రేవంత్ రెడ్డి పతాకవిష్కరణ చేశారు. ఆ తర్వాత హైదరాబాద్ నుంచి భారీ వాహన శ్రేణి తో ఇంద్రవెళ్లి కి పయనమైన...

స్టేట్ కాదు, రియల్ ఎస్టేట్ కోసమే : కన్నబాబు

చంద్రబాబు తన బినామీల సొంత సంపద సృష్టికి విఘాతం కలుగుతుందనే బాధతోనే అమరావతి ఉద్యమం పేరుతో ఉత్సవాలు జరుపుతున్నారని వ్యవసాయ శాఖ మంత్రి కురసాల కన్నబాబు ధ్వజమెత్తారు. చంద్రబాబు పోరాటం స్టేట్ ప్రయోజనాల...

గిఫ్ట్ ఎ స్మైల్ ప్రారంభం

తెలంగాణ రాష్ట్ర సమితి వర్కింగ్ ప్రెసిడెంట్, రాష్ట్ర ఐటీ పరిశ్రమలు చేనేత, పురపాలక, పట్టణాభివృద్ధి శాఖల మంత్రి కేటీఆర్ పుట్టిన రోజు సందర్భంగా గిఫ్ట్ ఏ స్మైల్ కార్యక్రమం ప్రకటించారు. ఇందులో భాగంగా...

ఉచిత వ్యాక్సిన్ కు రూ.35 వేల కోట్లు: నిర్మలా

దేశంలో వ్యాక్సినేషన్ ప్రక్రియను మరింత వేగవంతం చేస్తామని కేంద్ర ఆర్ధికశాఖా మంత్రి నిర్మలా సీతారామన్ వెల్లడించారు. రెండు రోజుల రాష్ట్ర పర్యటనకు వచ్చిన కేంద్ర మంత్రి నేడు విశాఖపట్నం జిల్లా చినవాల్తేర్ లోని...

కేరళతో దక్షిణాదికి థర్డ్ వేవ్ ముప్పు  

కేరళలో అన్ని రకాల దుకాణాలు, మాల్స్ వినియోగదారుల కోసం తెరిచేందుకు ప్రభుత్వం అనుమతిచ్చింది. కోవిడ్ నిబంధనలు పాటిస్తూ ఈ నెల 11 వ తేది నుంచి మాల్స్, దుకాణాలు ఓపెన్ చేయాలని ఉత్తర్వులు...

బిజెపిది ఆత్రం మాత్రమే: సజ్జల

టిడిపి, బిజెపి నేతలు ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నారని రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణా రెడ్డి మండిపడ్డారు. ప్రభుత్వంపై విమర్శలు చేయడంలో బిజెపి, టిడిపి, జన సేన పార్టీలు ఒకేలా వ్యవహరిస్తున్నాయని అన్నారు....

టోక్యో ఒలింపిక్స్ లో ఇండియాకు స్వర్ణం

టోక్యో ఒలింపిక్స్ లో ఇండియా స్వర్ణ పతకం గెల్చుకుంది. జావెలిన్ త్రో లో ఇండియా ఆటగాడు నీరజ్ చోప్రా స్వర్ణ పతకం గెల్చుకుని అథ్లెటిక్స్ లో వందేళ్ళ తర్వాత స్వర్ణ పతకం అందించి...

బజరంగ్ పునియాకు కాంస్యం

టోక్యో ఒలింపిక్స్ 57 కిలోల రెజ్లింగ్ లో భారత రెజ్లర్ భజరంగ్ పునియా కాంస్య పతకం సాధించాడు. ఈరోజు జరిగిన పోరులో కజకిస్తాన్ కు చెందిన నియాజ్ బెకోవ్ డాలెట్ పై 8-0...

దళితబంధుతో దళితుల్లో వెలుగులు

2001లో సింహగర్జన చేసి కేసీఆర్ తెలంగాణ ఉద్యమాన్ని మెదలుపెట్టింది కరీంనగర్ నుండే అన్నారు మంత్రి గంగుల. విజయవంతమైన తెలంగాణ పోరాటం, రైతుబందు మాదిరే దళిత బంధు  సైతం విజయవంతం కావాలనే ఉద్దేశంతోనే కరీంనగర్...

Most Read