ఈటల రాజేందర్ మాటలు హద్దులు దాటుతున్నాయని, గెల్లు శ్రీనివాస్ యాదవ్ ను బానిస అనడం భావ్యం కాదని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ మండిపడ్డారు. ఇలాంటి మాటలు ఈటల అహంకారానికి నిదర్శనమన్నారు. అసెంబ్లీ...
దేశంలో కరోనా కేసుల ఉద్ధృతి కొనసాగుతోంది. నిన్నటితో పోలిస్తే ఇవాళ కొవిడ్ బారిన పడిన వారి సంఖ్యలో కాస్త పెరుగుదల నమోదైంది. గడిచిన 24 గంటల్లో 41,195 కరోనా కేసులు నమోదయ్యాయి. నిన్న...
కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా నేడు గురువారం ఆంధ్రప్రదేశ్లో పర్యటించనున్నారు. ఉదయం 9 గంటలకు ఢిల్లీలో బయలుదేరి 11.15 గంటలకు హైదరాబాద్ చేరుకుంటారు. అనంతరం ప్రత్యేక హెలికాప్టర్లో 12.25 గంటలకు సున్నిపెంటకు...
గ్రామం యూనిట్గా వ్యాక్సినేషన్ ఇవ్వాలని, దీనివల్ల క్రమబద్ధంగా, ప్రాధాన్యతపరంగా ఈ ప్రక్రియ పూర్తి చేయడానికి అవకాశం ఉంటుందని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అభిప్రాయపడ్డారు. వ్యాక్సిన్లు వృథాకాకుండా మరింత సమర్థవంతంగా అరికట్టవచ్చని,...
అంతర్జాతీయ హాకీ క్రీడాకారిణి ఇ. రజనీకి ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి 25 లక్షల రూపాయల నగదు బహుమతి ప్రకటించారు. ఆమె కుటుంబంలో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వాలని అధికారులను ఆదేశించారు....
హుజూరాబాద్ ఎన్నికల్లో ఓటేస్తే ప్రజలకు ఏం చేస్తారో ఈటెల చెప్పాలని రాష్ట్ర ఆర్ధిక శాఖ మంత్రి టి. హరీష్ రావు సవాల్ చేశారు. మంత్రిగా చేయలేని పనులు ప్రతిపక్ష ఎమ్మెల్యేగా ఎలా చేస్తారని...
వైఎస్సార్ లైఫ్టైం ఎచీవ్మెంట్, ఎచీవ్మెంట్ అవార్డుల ప్రదానోత్సవం కార్యక్రమం వాయిదా పడింది. ఈనెల 13న నిర్వహించాల్సిన ఈ కార్యక్రమాన్ని అక్టోబరు లేదా నవంబరు నెలల్లో నిర్వహించనున్నట్టు ప్రభుత్వం తెలిపింది. అవార్డు గ్రహీతల్లో పెద్ద...
సిఎం కేసియార్ బిసి వర్గాలను, యువతరాన్ని ప్రోత్రహిస్తున్నారని రాష్ట్ర పశు సంవర్ధక, మత్స్య శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. యువతకు రాజకీయంగా అవకాశాలు రావాలని అందరూ మాటలు మాత్రమే చెబుతుంటారని,...
తిరుమల తిరుపతి దేవస్థానం(టిటిడి) బోర్డు ఛైర్మన్ గా వైవి సుబ్బారెడ్డి బుధవారం ఉదయం శ్రీవారి ఆలయంలో పదవీ ప్రమాణ స్వీకారం చేశారు. ఆలయంలో బంగారు వాకిలి వద్ద ఈవో డాక్టర్ కెఎస్ జవహర్...
హుజురాబాద్ ఉప ఎన్నికల్లో అధికార తెలంగాణా రాష్ట్ర సమితి (టిఆర్ఎస్) అభ్యర్ధిగా గెల్లు శ్రీనివాస్ పేరు ఖరారైంది. శ్రీనివాస్ అబర్దిత్వాన్ని ఖరారు చేస్తూ ముఖ్యమంత్రి కేసిఆర్ నిర్ణయం తీసుకున్నారు. ఈ విషయాన్ని పార్టీ...