Sunday, March 2, 2025
HomeTrending News

CM Jagan: కరువు సీమ ప్రాజెక్టులపై ప్రత్యేక శ్రద్ధ

పక్కనే శ్రీశైలం ఉన్నా పత్తికొండ, డోన్ మెట్ట ప్రాంతాలకు సాగునీరు అందని దుస్థితి నెలకొందని, డోన్‌లో అయితే ఒక్క ఎకరా కూడా ఇరిగేషన్ లో లేదని రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్...

POK: తిరుగుబాటు దిశలో ఆక్రమిత కాశ్మీర్

పాక్ ఆక్రమిత కాశ్మీర్ లో పాకిస్థాన్ ప్రభుత్వంపై వ్యతిరేకత తీవ్రం అవుతోంది. నిరుద్యోగం..అరకొర నిధులు...అభివృద్ధి లేమి కాశ్మీర్ లో స్పష్టంగా కనిపిస్తోంది. ఎన్నికల పేరుతో కీలు బొమ్మ ప్రభుత్వాలు ఏర్పాటు చేయటం ఆక్రమిత...

Laara Vijay Antony : హీరో విజయ్ ఆంటోని ఇంట తీవ్ర విషాదం

నేటి (మంగళవారం) తెల్లవారుజామున మూడు గంటలకు తన గదిలోని సీలింగ్ ఫ్యాన్‌కు ఉరి వేసుకుని బలవన్మరణానికి పాల్పడింది. అయితే ఆమె ఆత్మహత్యకు చదువుల ఒత్తిడే కారణమని భావిస్తున్నారు. విజయ్ ఆంటోని ఫాతిమా దంపతులకు మీరా...

Bhumana: వైఎస్ కుటుంబం-భూమన: మూడు తరాలు.. మూడు సంఘటనలు

వైఎస్ కుటుంబంలోని మూడు తరాలతో తనకున్న సంబంధాన్ని, వారితో కలిసి పనిచేసిన  సందర్భాలను, సంఘటనలను టిటిడి చైర్మన్, తిరుపతి ఎమ్మెల్యే భూమన కరుణాకర్ రెడ్డి నేడు గుర్తు చేసుకున్నారు. శ్రీవారి బ్రహ్మోత్సవాల్లో పట్టువస్త్రాలు...

Lord Ganesh: కాణిపాకం బ్రహ్మోత్సవాలు ప్రారంభం

చిత్తూరు జిల్లా కాణిపాకంలో కొలువైన స్వయంభు శ్రీ వరసిద్ది వినాయక స్వామి వారి బ్రహ్మోత్సవాలు నేడు వైభవంగా  ప్రారంభమయ్యాయి. 21 రోజులపాటు జరిగే ఈ ఉత్సవాలు అక్టోబర్ 8న తెప్పోత్సవంతో ముగుస్తాయి. నేడు మొదటి...

Parliament: రాష్ట్ర విభజనపై ప్రధాని సమతూకం

తెలంగాణ అంశాన్ని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ మరోసారి ప్రస్తావించారు. ఈసారి కొంచెం సమతూకం పాటిస్తూ రాష్ట్ర విభజన అంశాన్ని స్పృశించారు. ఎన్నికల వేళ ఆంధ్రప్రదేశ్, తెలంగాణలలో ఎక్కడ పార్టీకి నష్టం జరగకుండా జాగ్రత్త...

Daggubati: అరెస్టు తీరును మాత్రమే ఖండించాం: పురందేశ్వరి

అవినీతిని తాము సమర్ధించడం లేదని, కేవలం చంద్రబాబును అరెస్టు చేసిన తీరును మాత్రమే ఖండిస్తున్నామని బిజెపి రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుబాటి పురంధేశ్వరి స్పష్టం చేశారు. ఈనెల 9వ తేదీ నుంచి రాష్ట్రంలో జరుగుతున్న...

బిజెపి నిర్ణయంపైనే అందరి చూపు!

What Next?: రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీతో కలిసి ఎన్నికల్లో పోటీచేస్తామని ఎన్డీయే భాగస్వామిగా ఉన్న  జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ప్రకటించిన నేపథ్యంలో భారతీయ జనతా పార్టీ  ఎలాంటి నిర్ణయం...

Nara Brahmani: అభివృద్ధి చేయడమే నేరమా?

రాజకీయ దురుద్దేశంతోనే తెదేపా అధినేత చంద్రబాబును జైలుకు పంపారని నారా  హ్మణి ఆరోపించారు. చంద్రబాబు అరెస్టుకు నిరసనగా తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరంలో నిర్వహించిన కొవ్వొత్తుల ర్యాలీలో భువనేశ్వరితో పాటు బ్రాహ్మణి పాల్గొన్నారు.  ఈ...

Media: తప్పుడు వార్తలు..ప్రచారం… మీడియా పోకడ

వాస్తవంతో సంభందం లేదు ! ఉమ్మెత్త కాయకు, రంగు పూసి మారేడు కాయో, మామిడి కాయో చేసి ఎలా ప్రెజెంట్ చేసాం ? , జనాల్ని ఎంత గట్టిగా నమ్మించాం అనేది ముఖ్యం! .. ప్రజలు...

Most Read