దేశమంతా ఖలిస్తాని వేర్పాటువాదుల అంశంపై దృష్టి సారించగా కేరళలో ఇస్లామిక్ అతివాదులు దారుణ చర్యకు పాల్పడ్డారు. కేరళలోని కొల్లాం ప్రాంతంలో ఆదివారం రాత్రి ఓ ఆర్మీ జవానుపై గుర్తు తెలియని వ్యక్తులు దాడి...
వచ్చే ఎన్నికల్లో 175 సీట్లకు 175 సీట్లు గెలవాలనే లక్ష్యంతో పని చేయాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి మరోసారి పార్టీ నేతలకు సూచించారు. 175కి 175 సీట్లు గెలవడం అసాధ్యం ఏమీ కాదని,...
యువగళం పాదయాత్రను అడ్డుకోవడానికి తప్పుడు కేసులతో ఇబ్బందులు పెడుతున్నారని తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ విమర్శించారు. ఈనెల 29నుంచి తన యాత్రను పునః ప్రారంభిస్తామని నిన్న చెప్పగానే ఈరోజు...
ప్రజల్లోకి వెళ్లి వారితో మమేకం కావటం కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధి నైజం. ఎన్నికల సంవత్సరం కావటంతో రాహుల్ ఏ రాష్ట్ర పర్యటనకు వెళ్ళినా పనిలో పనిగా సామాన్యులను కలిసి వారి కష్ట...
సామాజిక న్యాయం చేయాలంటే కుల గణన తప్పనిసరిగా చేయాల్సిందేనని రాష్ట్ర బిసి సంక్షేమ శాఖ మంత్రి చెల్లుబోయిన వేణుగోపాల కృష్ణ స్పష్టం చేశారు. దేశంలో ఎంతమంది ఉన్నారనేది తెలుసుకోవడం తప్పనిసరి అని, ఇప్పటి...
రాష్ట్రంలో ఎన్నికల కోలాహలం మొదలైనా ఇంకా ఊపు రాలేదు. రాజకీయ పార్టీలు ఎవరి కార్యక్రమాలతో వారు ప్రజల్లోకి వెళుతున్నా...కొంత నిస్తేజం ఆవరించినట్టుగా ఉంది. బిజెపి, బీ ఆర్ ఎస్ లతో పోల్చితే కాంగ్రెస్...
స్కిల్ డెవలప్మెంట్ కేసులో తనపై నమోదు చేసిన రిమాండ్ ను కొట్టి వేయాలని కోరుతూ చంద్రబాబు దాఖలు చేసిన స్క్వాష్ పిటిషన్ పై విచారణను భారత సర్వోన్నత న్యాయస్థానం రేపు విచారించనుంది. ఈ...
పాకిస్థాన్ లో మాజీ ప్రధానమంత్రి ఇమ్రాన్ ఖాన్ అరెస్టు తర్వాత రాజకీయాలు వేగంగా మారుతున్నాయి. ఇప్పటివరకు పాకిస్థాన్ పీపుల్స్ పార్టీ(పిపిపి) - పాకిస్థాన్ ముస్లిం లీగ్(నవాజ్ షరీఫ్)(PML-N) రెండు పార్టీలు కలిసి ఇమ్రాన్...
రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి నేడు పార్టీ నేతలతో సమావేశం కానున్నారు. గడప గడపకు మన ప్రభుత్వం, జగనన్న సురక్ష, జగనన్నకు చెబుదాం, జగనన్న తోడు లాంటి కార్యక్రమాలపై సమీక్ష...
రెండ్రోజుల విరామం తరువాత నేడు సమావేశమైన ఆంధ్ర ప్రదేశ్ అసెంబ్లీ పలు బిల్లులకు ఆమోదం తెలిపింది. స్పీకర్ తమ్మినేని సీతారాం తొలుత ప్రశ్నోత్తరాలు చేపట్టారు. తెలుగుదేశం సభ్యులు ఈ సమావేశాలను బహిష్కరించాలని నిర్ణయం...