Saturday, March 1, 2025
HomeTrending News

West Asia: రాచపుండులా పశ్చిమాసియా సంక్షోభం

పశ్చిమాసియా సంక్షోభం ప్రపంచ మానవాళికి చుట్టుకునేలా ఉంది. అంతర్జాతీయంగా అమెరికా, యూరోప్ అగ్ర దేశాలు ఇజ్రాయల్ వెన్నంటి ఉండగా...ముస్లిం దేశాల్లో అధిక భాగం పాలస్తీనాకు మద్దతుగా నిలిచాయి. ఉక్రెయిన్ తో యుద్దంలో మునిగి...

Sajjala: వారు పొలిటికల్ డాక్టర్లా?: సజ్జల అనుమానం

చంద్రబాబు కోర్టుకు సమర్పించిన వైద్య నివేదికలు దారుణంగా ఉన్నాయని, దానిలో పేర్కొన్న వ్యాధులు చూసిన తరువాత ఎవరైనా ఆయనపై సానుభూతి చూపాలని ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణా రెడ్డి వ్యాఖ్యానించారు. దీర్ఘకాలం ముఖ్యమంత్రిగా...

Nandamuri Balakrishna: పాలన చేతగాకే మూడు రాజధానులు

తెలుగుదేశం-జనసేన పొత్తు ఏపీ రాజకీయాల్లో నవశకానికి నాంది పలుకుతుందని సినీ హీరో, ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ స్పష్టం చేశారు. ఇరుపార్టీల కార్యకర్తలు సమన్వయంతో ముందుకు వెళుతూ ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలను క్షేత్ర...

BC-A : తెలంగాణ కాంగ్రెస్ కు కొత్త గండం

పోలింగ్ దగ్గర పడటంతో ఓటరును ప్రసన్నం చేసుకునేందుకు ప్రధాన పార్టీలు నానా తిప్పలు పడుతున్నాయి. మెజారిటి నియోజకవర్గాల్లో బీఆర్ఎస్ -కాంగ్రెస్ ల మధ్య హోరాహోరీ పోరు నెలకొంది. అయితే కాంగ్రెస్ పార్టీకి కొత్త...

YSRCP Bus Yatra: నరసన్నపేట కాదు-జగనన్న అభిమాన కోట: పుష్ప శ్రీవాణి

నాగవళి, వంశధార నదులు కలసి పోటెత్తుతున్నట్లుగా సామాజిక సాధికార బస్సుయాత్రకు ప్రజలు తరలివచ్చారని మాజీ ఉప ముఖ్యమంత్రి పుష్పశ్రీ వాణి సంతోషం వ్యక్తం చేశారు. జనసందోహాన్ని చూస్తుంటే ఇది నరసన్నపేట కాదు జగనన్న...

Virat kohli: కోహ్లీ రికార్డుల మోత – ఇండియా భారీ స్కోరు

కింగ్ విరాట్ కోహ్లీ సరికొత్త చరిత్ర సృష్టించాడు. ముంబై వాంఖేడే స్టేడియంలో నేడు జరిగిన వరల్డ్ కప్ క్రికెట్ సెమి ఫైనల్ మ్యాచ్ లో న్యూజిలాండ్ పై సెంచరీ చేసి... వన్డే క్రికెట్...

YS Jagan: బాబును నమ్మగలమా?

తన బినామీల భూముల విలువలు పెరగాలన్న దుర్భుద్దితోనే చంద్రబాబు అమరావతి రాజధాని అనే భ్రమ కల్పించారని, మూడు ప్రాంతాలకూ సమన్యాయం చేయాలన్న ఆలోచన ఎప్పుడూ చేయలేదని రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్...

Velama: వెలమల కంచుకోటల్లో బీటలు

ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో రాజకీయ సమీకరణాలు మారుతున్నాయి. వెలమల ఖిల్లాగా పేరున్న కరీంనగర్ జిల్లాలో క్రమంగా వారి ఆధిపత్యానికి గండి పడుతోంది. బలహీన వర్గాల ప్రాబల్యం పెరుగుతోంది. ఉమ్మడి రాష్ట్రంలో ఓ వెలుగు వెలిగిన...

Lokesh: పులివెందులలో పునాదులు కదులుతున్నాయి

సిఎం జగన్ కు కళ్ల ముందు తన దారుణ ఓటమి కనిపిస్తోందని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ అన్నారు. జగన్ ప్రజా విశ్వాసం కోల్పోయాడని...చివరికి సొంత నియోజకవర్గం పులివెందులలో కూడా...

TTD: కాంట్రాక్టు ఉద్యోగుల రెగ్యులరైజ్ కు బోర్డు నిర్ణయం

తిరుమల తిరుపతి దేవస్థానం (టిటిడి) పరిధిలో పనిచేసే కాంట్రాక్టు ఉద్యోగులకు బోర్డు శుభవార్త అందించింది. కాంట్రాక్టు ఉద్యోగుల సర్వీసును రెగులరైజ్ చేయాలని పాలకమండలి నిర్ణయించినట్లు టీటీడీ ఛైర్మన్‌ భూమన కరుణాకర్‌రెడ్డి వెల్లడించారు. 114...

Most Read