Saturday, March 1, 2025
HomeTrending News

AP Politics: పీఠం కోసం పొత్తులు… జిత్తులమారి ఎత్తులు

తెలంగాణలో ఎన్నికల కోలాహలం తారాస్థాయికి చేరుకోగా ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు కొత్త సమీకరణాల దిశగా సాగుతున్నట్టు కనిపిస్తోంది. ప్రభుత్వ ఏర్పాటే టార్గెట్ గా పొత్తుల కోసం జిత్తుల మారి ఎత్తులు వేస్తున్నారని రాజకీయ వర్గాల...

Cast Politics -1: తెలంగాణ కుల రాజకీయాలు

తెలంగాణ ఎన్నికలు క్రమంగా రెండు, మూడు కులాల గేం షోగా మారుతున్నట్టుగా కనిపిస్తోంది. బీఆర్ఎస్ కు మద్దతుగా వెలమ వర్గం ఉంటే... కాంగ్రెస్ వైపు రెడ్డి కులస్తులు ఏకం అవుతున్నట్టుగా పరిస్థితులు నెలకొన్నాయి....

YSRCP: జైత్రయాత్రలా సాగుతోన్న సామాజిక బస్సు యాత్ర

స్వాతంత్య్రం వచ్చిన నాటి నుంచి 2019 వరకు అనేక మంది నాయకుల ఉపన్యాసాల్లోనే సామాజిక సాధికారత మాట విన్నామని, జగనన్న ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన నాటి నుంచి నేటి వరకు సామాజిక సాధికారత...

Telangana: అందరి దృష్టి కామారెడ్డి, గజ్వేల్ పైనే…

తెలంగాణలో 2023 ఎన్నికలు ఓ ప్రత్యేకత సంతరించుకున్నాయి. ముఖ్యమంత్రి కెసిఆర్ రెండు నియోజకవర్గాల్లో పోటీ చేస్తున్నారు. ఆ మాటకొస్తే గతంలో కూడా ముఖ్యమంత్రులు రెండు నియోజకవర్గాల్లో పోటీ చేశారు. ఈ దఫా సిఎం...

AP Politics: వైసీపీలో జోష్ నింపిన సాధికార యాత్ర

తెలుగు రాష్ట్రాల్లో ప్రస్తుతం అందరి దృష్టీ తెలంగాణా ఎన్నికలపైనే ఉంది. ఆంధ్రప్రదేశ్ లో కూడా ఎక్కడ నలుగురు కలిసినా మన పక్క రాష్ట్రంలో ఎలాంటి ఫలితం రానుందనే దానిపైనే చర్చోపచర్చలు సాగుతున్నాయి. అక్కడ...

YSRCP Bus Yatra: జగన్ అంటే నిజం, బాబు అంటే అబద్ధం

పేద పిల్లలు ఇంగ్లీషు మీడియంలో చదువుతూ మాట్లాడుతుంటే పట్టరాని సంతోషంగా ఉందని శాసనమండలి చైర్మన్ కొయ్యే మోషేన్ రాజు సంతోషం వ్యక్తం చేశారు. నవరత్నాల ద్వారా వందకు 80 శాతం మంది బీసీ,...

BRS: కారు ప్రయాణం సాఫీగా సాగుతుందా!

రాష్ట్రంలో ఎన్నికల వేడి పెరిగింది. ఈ రోజు(నవంబర్) వరకు పరిణామాలను విశ్లేషిస్తే కారు స్పీడు తగ్గించేందుకు ఓటర్లు సిద్దం అయ్యారని అంటున్నారు. సూడవోతే తెలంగాణ మార్పు దిశగా కదులుతోంది అన్నట్టుగా ఉంది. కొందరికే...

Chelluboyina: వారి సేవలు సవాలుతో కూడినవి: మంత్రి కితాబు

ఆయన రాష్ట్ర మంత్రి. ఆయన్ను చూస్తే అధికార దర్పం ఏమాత్రం కనిపించదు, సామాన్యుడిలా అందరిలోనూ కలిసిపోతుంటారు. ప్రతి ఒక్కరినీ చిరునవ్వుతో పలకరిస్తూ ఉండే ఆయనకు తెలుగు భాష, సాహిత్యం అంటే అమితమైన మమకారం....

Karimnagar: కరీంనగర్ లో త్రిముఖ పోటీ

కరీంనగర్ శాసనసభ ఎన్నికలు అందరిని ఆకర్షిస్తున్నాయి. మూడు ప్రధాన పార్టీల అభ్యర్థులు మున్నూరు కాపు సామాజికవర్గానికి చెందిన వారు కావటం గమనార్హం. బీఆర్ఎస్ నుంచి మంత్రి గంగుల కమలాకర్, బిజెపి నుంచి బండి...

YSRCP: కారు చీకట్లో కాంతి రేఖ జగన్: స్పీకర్ తమ్మినేని

సామాజిక న్యాయాన్ని దేశానికి చాటిన నేత మన ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి అని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి కె. నారాయణస్వామి కొనియాడారు. నాలుగున్నర నెలల పాలనలో తమ ప్రభుత్వం ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ...

Most Read