తైవాన్ను భారీ భూకంపం అతలాకుతలం చేసింది. ఆదివారం సంభవించిన భూకంపం వల్ల భారీ ఆస్తి నష్టం జరిగినట్లు అధికారులు తెలిపారు. ఈసారి వచ్చిన భూకంపం వల్ల ప్రాణ నష్టం ఎక్కువగా జరగలేదని వెల్లడించారు....
వచ్చే ఎన్నికల్లో జనసేన మొత్తం 175 సీట్లకు పోటీ చేస్తుందో లేదో చెప్పాలని మాజీ మంత్రి పేర్ని నాని డిమాండ్ చేశారు. పవన్ రాజకీయాల వల్ల ఎవరికీ లాభం లేదని, అయన పతిత్తు...
తెలుగుదేశం పార్టీని తర్వాతి తరానికి (నెక్స్ట్ జనరేషన్) చేరువ చేసేందుకే నారా లోకేష్ పాదయాత్ర చేపడుతున్నారని టిడిపి ఎమ్మెల్యే పయ్యావుల కేశవ్ వెల్లడించారు. టిడిపి ప్రజల కోసం పనిచేసే పార్టీ అని... ప్రజల...
అక్టోబర్ 5వ తేదీ నుంచి ప్రారంభం కావాల్సిన రాష్ట్ర వ్యాప్త పర్యటనను వాయిదా వేస్తున్నట్లు జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ ప్రకటించారు. మరింత సంనద్ధతతో యాత్ర చేపడతామన్నారు. జనసేన బలం రోజురోజుకూ ప్రజల్లో...
సిఎం జగన్ మూడు రాజధానుల నిర్ణయంపై సోము మరోసారి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎక్కడ రాజధాని... వాల్తేరు క్లబ్ లోనా అని ప్రశ్నించారు. తెలుగుదేశం, వైఎస్సార్సీపీ రెండు పార్టీలూ డ్రామాలు చేస్తున్నాయని మండిపడ్డారు. ...
రాష్ట్ర రాజధాని అంశంపై నిర్ణయం తీసుకునే అధికారం రాష్ట్ర శాసనసభకు లేదని హైకోర్టు పేర్కొన్నoదువల్లనే, రాజ్యాంగ పరంగా శాసనసభకు ఉన్న హక్కులను సాధించుకోవడం కోసం సుప్రీంకోర్టులో స్పెషల్ లీవ్ పిటిషన్ దాఖలు చేశామని...
ఆంధ్ర ప్రదేశ్ సమగ్రాభివృద్ధికి, సమానాభివృద్ధికి పరిపాలనా వికేంద్రీకరణే శరణ్యమని రాష్ట్ర పశుసంవర్ధక శాఖ మంత్రి డా. సీదిరి అప్పలరాజు అన్నారు. మూడు రాజధానులకు మద్దతుగా పలాసలో నిర్వహించిన ర్యాలీలో మంత్రి పాల్గొని ప్రసంగించారు....
కోర్టులపై జగన్ ప్రభుత్వానికి నమ్మకం లేదని, కోర్టు ధిక్కారమే ఆయుధంగా పాలన సాగుతోందని టిడిపి నేత, రాజ్య సభ సభ్యుడు కనకమేడల రవీంద్ర కుమార్ విమర్శించారు. అమరావతి రాజధానిపై ఏపీ హైకోర్టు ఇచ్చిన...
రాజకీయ ఎత్తుగడలో భాగంగానే వైఎస్ జగన్ ప్రభుత్వం మూడు రాజధానుల అంశంపై సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేసిందని బిజెపి రాజ్యసభ సభ్యుడు జీవీఎల్ నరసింహా రావు వ్యాఖ్యానించారు. మూడు రాజధానులు అనేది ఓ...
రాష్ట్రంలోని ఆదివాసీ బిడ్డలకు తెలంగాణ ప్రభుత్వం ఎల్లవేళలా అండగా ఉంటుందని ముఖ్యమంత్రి కేసీఆర్ స్పష్టం చేశారు. హైదరాబాద్ బంజారాహిల్స్ రోడ్డు నంబర్ -10లో నూతనంగా నిర్మించిన కుమ్రం భీం ఆదివాసీ భవనాన్ని ఈ...