ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు హైదరాబాద్ గోల్కొండ కోటలో జరిగిన స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్లో పాల్గొన్నారు. ముందుగా జాతీయ జెండా ఎగురవేసిన సిఎం ఆ తర్వాత వివిధ రంగాలకు చెందినా అత్యత్తమ అధికారులకు పతకాలు...
తెలుగు రాష్ట్రాల్లో విద్యార్థుల ఆత్మహత్యల కట్టడికి శాస్త్రీయ చర్యలు తీసుకోకపోవడం పై ఆగ్రహం వ్యక్తం చేసిన జాతీయ మానవ హక్కుల కమిషన్. ఏపీ, తెలంగాణలో విద్యార్థుల ఆత్మహత్యలపై నివేదిక ఇవ్వాలని గత ఏడాది...
కరోనా మూడోదశ ప్రజల ప్రవర్తనపైనే ఆధారపడి ఉంటుందన్నారు ఎయిమ్స్ డైరెక్టర్ రణదీప్ గులేరియా. రెండోదశ ఇంకా ముగియలేదని.. ప్రజలు కరోనా నిబంధనలను పాటించాలని సూచించారు. కరోనా రెండో దశ వ్యాప్తి ఇంకా ముగిసిపోలేదని,...
హైదరాబాద్, గోల్కొండ కోటలో 75వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల ఏర్పాట్లు పూర్తి అయ్యాయి.
తెలంగాణ సాంస్కృతిక శాఖ తరపున 1500 కంటే ఎక్కువ మంది కళాకారులు వేడుకల్లో ప్రదర్శన ఇస్తున్నారు. భారతనాట్యం, కూచిపూడి, కథక్,...
రాష్ట్రస్ధాయి స్వాతంత్ర్య వేడుకలకు విజయవాడలోని ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో రాష్ట్రప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేసింది. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆదివారం జాతీయ జెండాను ఎగురవేయనున్నారు. అనంతరం సాయుధ దళాల నుండి గౌరవ వందనం...
దళిత బంధు కార్యక్రమం ఎల్లుండి సీఎం హుజురాబాద్ లో ప్రారంభిస్తారని, పైలట్ ప్రాజెక్టు కింద హుజురాబాద్ ను దళితబంధు కోసం ఎంపిక చేశారని ఆర్థిక మంత్రి హరీశ్ రావు వెల్లడించారు. బీజేపీ నాయకులు...
సీఎం కెసీఆర్ ఆదేశానుసారం వృద్ధాప్య పెన్షన్ల కు 65 ఏండ్ల నుంచి 57 ఏండ్ల కు తగ్గించిన వయోపరిమితిని అనుసరించి నియమనిబంధనల ప్రకారం వెంటనే అర్హులను ఎంపిక చేసే ప్రక్రియను తెలంగాణ ప్రభుత్వం...
భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కీలక ప్రకటన చేశారు. ఆగస్టు 14న విభజన భయానక జ్ఞాపక దినంగా పాటించాలని పిలుపునిచ్చారు. పాకిస్తాన్ ఇండియా విభజన సందర్బంగా ప్రజల బాధలను, కష్టాలను ఎప్పటికీ మర్చిపోలేమని...
విజయవాడలో మంచినీటి సరఫరా, మురుగునీరు, వరద నీరు పారుదల, పారిశుద్ధ్య కార్యక్రమాలు, చెత్త సేకరణ వంటి పనులు సమర్థవంతంగా నిర్వహించేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టందని బొత్స వెల్లడించారు. అందులో భాగంగా ఈ రోజు...
స్వాతంత్ర దినోత్సవ వేడుకల ముంగిట ఢిల్లీ పోలీసులు భారీ కుట్రను ఛేదించారు. ఢిల్లీలో ఉగ్రదాడులకు సన్నాహాలు జరుగుతున్నాయని నిఘా వర్గాలు అందించిన సమాచారంతో పోలీసులు అప్రమత్తమయ్యారు. నలుగురు వ్యక్తులను అరెస్ట్ చేసి వారి...