సమాజంలో జరుగుతోన్న మంచి చెడులను విశ్లేషించడంలో కులం, మతం, ప్రాంతం, బంధుత్వం అనే అడ్డంకులు వస్తున్నాయని తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు ఆవేదన వ్యక్తం చేశారు. వీటిపై కూడా చర్చించాల్సిన అవసరం వచ్చింది...
ఉత్తరాఖండ్ రాష్ట్రాన్ని భారీ వర్షాలు ముంచెత్తుతున్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా గత కొన్ని రోజులుగా కురుస్తున్న ఎడతెరిపి లేని వర్షాలకు వరదలు సంభవించాయి. పలు నదులు పొంగి ప్రవహిస్తున్నాయి. దీంతో వరద నీటిలో ఇళ్లు...
వైఎస్సార్టీపీ అధ్యక్షురాలు YS షర్మిల పోలీసులకు ఈ రోజు వినూత్న రీతిలో నిరసన తెలిపారు. ఆమె నివాసం లోటస్ పాండ్ దగ్గర ఈ ఘటన చోటు చేసుకుంది. వైఎస్ షర్మిల ఇవాళ సీఎం...
ఆక్రమిత కాశ్మీర్ లో ప్రజలకు మౌలిక సదుపాయాలు కల్పించలేని పాకిస్థాన్ పాలకులు జమ్మూ కాశ్మీర్ లో అలజడి సృష్టించేందుకు నిత్యం కుయుక్తులు పన్నుతోంది. రాబోయే ఎన్నికల్లో గెలిచేందుకు..ఆక్రమిత కాశ్మీర్, గిల్గిత్ బాల్టిస్తాన్ ప్రాంతాల్లో...
హైదరాబాదులో ప్రజా రవాణాలో మరో మైలురాయి చేరనున్నది. ఆర్ టీ సి క్రాస్ రోడ్స్ నుంచి ఇందిరా పార్క్ వరకు సుమారు 450 కోట్ల రూపాయలతో నిర్మించిన పొడవైన స్టీల్ బ్రిడ్జి ఈనెల...
జర్మనీలోని ఫ్రాంక్ఫర్ట్ నగరాన్ని భారీ వర్షం ముంచెత్తింది. ఉరుములు మెరుపులతో కూడిన వర్షం కుండపోతగా కురవడంతో నగరంలోని వీధులన్నీ జలమయమయ్యాయి. ఆకస్మిక వరదలతో రోడ్లు నదులను తలపిస్తున్నాయి. ఇక దేశంలో ప్రధాన అంతర్జాతీయ...
ఎడెక్స్ కంపెనీతో నేడు కుదుర్చుకున్న ఒప్పందం రాష్ట్ర ఉన్నత విద్య లో గేమ్ ఛేంజర్గా నిలుస్తుందని రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఆశాభావం వ్యక్తం చేశారు. ఉన్నత విద్య అభ్యసిస్తున్న...
బీజేపీ మధ్యప్రదేశ్, చత్తీస్ఘడ్ అసెంబ్లీ ఎన్నికలకు అభ్యర్థులను ప్రకటించింది. ఆ రెండు రాష్ట్రాల్లో త్వరలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఎన్నికల సంఘం ఆ ఎన్నికలకు చెందిన తేదీలను ఇంకా ప్రకటించకముందే.. బీజేపీ తన...
సీనియర్ జర్నలిస్ట్, ఎడిటర్, సిహెచ్ ఎం వీ కృష్ణారావు మరణం పట్ల ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు సంతాపం ప్రకటించారు. అభ్యుదయ భావాలు కలిగిన కృష్ణారావు సీనియర్ జర్నలిస్టుగా చేసిన సేవలను సిఎం స్మరించుకున్నారు....
ఎన్నికల ఏడాది కార్యకర్తల్లో ఉత్సాహం నింపేందుకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి మరోసారి పదవుల భర్తీపై దృష్టి సారించారు. రేపు పార్టీ ముఖ్య నేతలతో జగన్ భేటీ కానున్నారు. దాదాపు 100...