Tuesday, March 4, 2025
HomeTrending News

YSR Kapu Nestam: సిఎం జగన్ నిడదవోలు పర్యటన వాయిదా

భారీ వర్షాల నేపథ్యంలో ఈ నెల 22 న రాష్ట్ర ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్ రెడ్డి నిడదవోలు పర్యటన  30వ తేదీకి వాయిదా పడినట్లు తూర్పు గోదావరి జిల్లా కలెక్టర్ డా...

YSRCP: పవన్ ప్రశ్నించాల్సింది మమ్మల్ని కాదు: సజ్జల

మరో తొమ్మిది నెలల్లో ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో చంద్రబాబు రోడ్లపై తిరుగుతున్నారని,  బాబుకు తోడు అసలు పుత్రుడు, దత్త పుత్రుడు  మూడు వైపులా తిరుగుతున్నారని, ఇలాంటి పగటి వేషగాళ్ళ మాయలో పడొద్దని రాష్ట్ర...

Heavy Rains: గోదావరి తీర ప్రాంతాలకు భారీ వర్ష సూచన

గోదావరి పరివాహక ప్రాంతాల్లో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ప్రభుత్వం సూచించింది. అత్యవసరమైతే గాని ఇళ్ళ నుంచి బయటకు రాకూడదని అధికారులు సూచిస్తున్నారు. రాగల రెండు రోజులు పలు జిల్లాల్లో భారీ వర్షాలు పడే అవకాశం...

Jana Sena: పొత్తుల అంశంపై త్వరలోనే తుది నిర్ణయం: పవన్

వైసీపీ ప్రభుత్వం క్రిమినాలిటీని  వ్యవస్థీకృతం చేసిందని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ వ్యాఖ్యానించారు. భవిష్యత్తులో కొత్త ప్రభుత్వం రాగానే రాష్ట్రంలో ఇప్పుడు జరుగుతున్న దోపీలకు కారకులైన  వైసీపీ నేతలను, వారికి కొమ్ముకాస్తున్న అధికారులను...

TPCC: కాంగ్రెస్ కార్యకర్తలే నా సైన్యం… నా సెక్యూరిటీ – రేవంత్ రెడ్డి

న్యాయస్థానం చెప్పినా ప్రభుత్వం సెక్యూరిటీ ఇవ్వడం లేదని పిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి మండిపడ్డారు. ఎంపీగా ఉన్నాను, జాతీయపార్టీ రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్న నాకు సెక్యూరిటీ తొలగిస్తారా అని ప్రశ్నించారు. సర్దార్ సర్వాయి పాపన్న...

Maoist: మావోయిస్ట్ అగ్రనేత మళ్ల రాజిరెడ్డి మృతి?

మావోయిస్ట్ కేంద్రకమిటీ సభ్యుడు మళ్ల రాజిరెడ్డి అనారోగ్యంతో మృతి చెందారని వార్త సోషల్ మీడియాలో వస్తున్నది. మావోయిస్టు అగ్రనేత మల్లా రాజిరెడ్డి అలియాస్ సంగ్రామ్ అలియాస్ సాయన్న అలియాస్ మీసాలన్న అలియాస్ అలోక్...

Panchayathraj: కొత్త చట్టంతో పల్లెల వికాసం – మంత్రి వేముల

నూతన పంచాయతీరాజ్ చట్టం అమలుతో తెలంగాణ పల్లెలన్నీ వికాసాన్ని సంతరించుకుంటున్నాయని రాష్ట్ర రోడ్లు-భవనాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి అన్నారు. నిజామాబాద్ జిల్లా బాల్కొండ నియోజకవర్గంలోని 60 మంది జూనియర్ పంచాయతీ...

Journalist: బిహార్ లో జ‌ర్న‌లిస్టుపై కాల్పులు

బిహార్‌లో దారుణం జ‌రిగింది. అరారియా జిల్లాలో ఈ రోజు (శుక్ర‌వారం) ఉద‌యం కొంద‌రు గుర్తుతెలియ‌ని వ్య‌క్తులు జ‌ర్న‌లిస్టును కాల్చిచంపారు. మృతుడిని దైనిక్ జాగ‌ర‌ణ్‌లో ప‌నిచేసే బిమ‌ల్ యాద‌వ్‌గా గుర్తించారు. రాణీగంజ్‌లోని ఆయ‌న నివాసానికి...

Hytt Place: టూరిజంలో పెట్టుబడులకు ప్రోత్సాహం: సిఎం

వరల్డ్‌ టూరిజం మ్యాప్‌లో  ఆంధ్ర ప్రదేశ్ ను నిలిపేందుకు చర్యలు తీసుకుంటున్నామని, దీనికోసం బెస్ట్ టూరిజం పాలసీని తీసుకు వచ్చామని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి వెల్లడించారు.  రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు...

BRS: గులాబి దళంలో ఎన్నికల కోలాహలం

తెలంగాణలో ఎన్నికలు సమీపిస్తున్న వేళ బీఆర్ఎస్ పార్టీలో కోలాహలం మొదలైంది. కేసీఆర్ చాపకింద నీరులా ప్రచార పర్వాన్ని ముమ్మరం చేశారు. బీఆర్‌ఎస్ కీలక నేతలు కేటీఆర్, హరీశ్ రావు, కవితలు నియోజకవర్గాలను చుట్టేస్తున్నారు....

Most Read