తెలంగాణ రాష్ట్ర ఉపాధ్యాయ అర్హత పరీక్ష (TS TET) దరఖాస్తులకు బుధవారంతో గడువు ముగియనుంది. సెప్టెంబరు 15వ తేదీన నిర్వహించ తలపెట్టిన ఈ పరీక్ష కోసం ఈనెల 2వ తేదీ నుంచి దరఖాస్తుల...
కేంద్ర ప్రభుత్వం - తమిళనాడు మధ్య విభేదాలు ముదురుతున్నాయి. ఇప్పటివరకు పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమత బెనర్జీ మాత్రమె కేంద్రంతో తలపడుతున్నారు. తాజాగా తమిళనాడు సిఎం స్టాలిన్ కూడా కేంద్రాన్ని నిలదీసేందుకు వెనుకాడటం...
మధ్యప్రదేశ్ లో నిర్వహించిన స్వాతంత్ర దినోత్సవ వేడుకల్లో అపశృతి చోటుచేసుకుంది. ఆ రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి ప్రభురామ్ చౌదరి మంగళవారం రైసేన్ లో జెండా ఎగురవేసిన కొన్ని క్షణాల్లోనే వేదికపై కుప్పకూలిపోయారు....
ఢిల్లీ ఎర్రకోట వేదికగా 77వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. వరుసగా10వ సారి ఎర్రకోటపై ప్రధాని నరేంద్ర మోదీ జెండా ఎగురవేశారు. ఎర్రకోటలో వేడుకలు తిలకించేందుకు దేశంలోని వివిధ రంగాల నుంచి...
రష్యాలో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. ఓ పెట్రోల్ స్టేషన్ లో పేలుడు సంభవించింది. ఈ ఘటనలో 12 మంది ప్రాణాలు కోల్పోయారు. సుమారు డజన్ల సంఖ్యలో గాయపడ్డారు. డాగేస్తాన్ రాజధాని మఖచ్కల...
గోల్కొండ కోటలో స్వాతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. ముఖ్యమంత్రి కెసిఆర్ ఉదయం సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్ లోని అమర జవానుల స్మృతి చిహ్నం వద్ద ఘన నివాళులు అర్పించారు. ముఖ్యమంత్రి కె చంద్ర...
విజయవాడ స్వరాజ్ మైదానంలో ఏర్పాటు చేస్తోన్న డా. బి.ఆర్. అంబేద్కర్ విగ్రహాన్ని భారత రాజ్యంగ ఆవిర్భావ దినోత్సవం అయిన నవంబర్ 26న ఆవిష్కరిస్తామని రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి వెల్లడించారు....
స్వతంత్ర పోరాటంలో స్త్రీ శక్తి పాత్ర ఎంతగానో ఉందని, దేశ విభజన సమయంలో నారీ శక్తి ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొన్నారని జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ అన్నారు. ఓ వైపున నెహ్రూ జాతీయ...
ప్రపంచంలో యువత అధికంగా ఉన్న దేశంగా, జనాభా పరంగా ప్రపంచంలోనే మొదటి స్థానం అద్భుత విజయాలతో దూసుకు వెళుతోందని, ఇదే స్పూర్తితో ముందుకు సాగాలని, ఈ పయనంలో ప్రజలంతా భాగస్వాములు కావాలని తెలుగుదేశం...