Thursday, May 1, 2025
HomeTrending News

విశాఖలో నలుగురు విద్యార్ధినుల మిస్సింగ్

విశాఖపట్నం లోని క్వీన్ మేరీ హై స్కూల్ లో 10వ తరగతి చదువుతున్న నలుగురు విద్యార్థినిలు అదృశ్యమయ్యారు.  వన్ టౌన్ పోలీసు స్టేషన్ లో విద్యార్హినుల తల్లిదండ్రులు ఫిర్యాదు చేశారు.  నిన్న సాయంత్రం...

ఢిల్లీని కమ్మేసిన కాలుష్యం

గాలి కాలుష్యం ఢిల్లీని కమ్మేస్తున్నది. వాహనాల రద్దీ, పంజాబ్‌‌లో పంట వ్యర్థాలను  కాలుస్తుండటంతో రోజురోజుకూ గాలి నాణ్యత పడిపోతున్నది. ఈ రోజు ఉదయం (గురువారం) ‘వెరీ పూర్’ కేటగిరీలో ఎయిర్ క్వాలిటీ ఉన్నది....

చిన్నారులతో రాహుల్ గాంధి క్రికెట్

కాంగ్రెస్ నాయకుడు, ఎంపీ రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్ర తెలంగాణలో ఉత్సాహంగా కొనసాగుతోంది.  హైదరాబాద్ శివారులో నిన్న రాత్రి బస చేసిన గణేష్‌ గడ్డ నుంచి 57వ రోజు రాహుల్‌ భారత్‌...

మునుగోడులో పోలింగ్ ప్రారంభం

మునుగోడు ఉప ఎన్నిక చివరి ఘట్టానికి చేరుకున్నది. అభ్యర్థుల భవితవ్యం తేల్చే పోలింగ్ ఈ రోజు ఉదయం 7 నుంచి ప్రారంభమైంది. ఉదయం 9.30 గంటల వరకు 11 శాతం పోలింగ్ నమోదైంది....

దేశవ్యాప్తంగా ఉప ఎన్నికల పోలింగ్ ప్రారంభం

దేశవ్యాప్తంగా ఆరు రాష్ట్రాల్లో ఏడు అసెంబ్లీ నియోజకవర్గాల ఉప ఎన్నికలకు ఈ రోజు (గురువారం) ఉదయం పోలింగ్‌ ప్రారంభమైంది. ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు పోలింగ్‌ కొనసాగనున్నది....

హైదరాబాద్ రోడ్లపై త్వరలో… డబుల్ డెక్కర్ బస్సులు

హైదరాబాద్‌లోని ఆర్‌టీసీ ప్రయాణికులకు శుభవార్త. త్వరలో ఐకానిక్ డబుల్ డెక్కర్ బస్సులు హైదరాబాద్ రోడ్లపై చక్కర్లు కొట్టనున్నాయి. ఈసారి ఎలక్ట్రిక్ రూపంలో డబుల్ డెక్కర్ బస్సులు ప్రయాణికులకు సేవలు అందించనున్నాయి. హైదరాబాద్ అంటే చార్మినార్,...

అయ్యన్న అరెస్టుపై బాబు ఆగ్రహం

మాజీ మంత్రి చింతకాయల అయ్యన్నపాత్రుడు అరెస్టును టిడిపి అధ్యక్షుడు చంద్రబాబునాయుడు తీవ్రంగా ఖండించారు.  విషయం తెలిసిన వెంటనే ఆయన అయ్యన్న భార్య పద్మావతికి ఫోన్ చేసి మాట్లాడారు.పార్టీ అన్ని విధాలుగా అండగా ఉంటుందని...

అయ్యన్న పాత్రుడి అరెస్ట్

తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత, మాజీ మంత్రి చింతకాయల అయ్యన్నపాత్రుడిని ఏపీ సిఐడి పోలీసులు అరెస్ట్ చేశారు. ఆయనపై నాన్ బెయిలబుల్ కేసు నమోదు చేసిన పోలీసులు గత అర్ధరాత్రి దాటిన తరువాత...

ధరణికి రెండేళ్ళు… 26 లక్షలకు పైగా లావాదేవీలు

దేశంలోనే తొలిసారిగా తెలంగాణలో ప్రారంభించిన ధరణి పోర్టల్‌ లో రిజిస్ట్రేషన్లు ప్రారంభమై బుధవారానికి (నవంబర్ 2వ తేదీ)కి విజయవంతంగా రెండు సంవత్సరాలు పూర్తి చేసుకుంది. ధరణి అనేది రెవెన్యూ పరిపాలనలో సురక్షితమైన, అవాంతరాలు...

తెలంగాణలో అగ్గి పెట్టేందుకు బిజెపి కుట్ర – కేటిఆర్

హింస‌కే పాల్ప‌డుతామ‌నే సిద్ధాంతం మీది.. దాన్ని తిప్పికొట్టే శ‌క్తి, స‌త్తా మాకు ఉంది అని కేటీఆర్ స్ప‌ష్టం చేశారు. కానీ మ‌ధ్య‌లో నలిగిపోయేది సామాన్యులన్నారు. భౌతికాదాడులు సరికాదు. హింస దేనికి ప‌రిష్కారం కాదన్నారు. ...

Most Read