జహీరాబాద్ ఎంపీ బిబి పాటిల్ పైన కాంగ్రెస్ జహీరాబాద్ ఎంపీ అభ్యర్థి మదన్ మోహన్ వేసిన కేసును పునపరిశీపన చేసి ఆరు నేలలలో వేగవంతం గా పూర్తి చేయాలని హైకోర్టును ఆదేశించిన సుప్రీంకోర్టు....
విశాఖకు రైల్వే జోన్ వచ్చి తీరుతుందని వైఎస్సార్సీపీ పార్లమెంటరీ పార్టీ నేత వి. విజయసాయి రెడ్డి స్పష్టం చేశారు. ఈ విషయమై నేడు రెండు దినపత్రికల్లో వచ్చిన వార్తలను అయన తీవ్రంగా ఖండించారు....
విశాఖ రైల్వే జోన్ కు ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం అప్రూవల్ ఇచ్చిందని, కేంద్ర ప్రభుత్వం డీపీఆర్ ఇప్పటికే తయారు చేసిందని భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు స్పష్టం చేశారు....
తెలంగాణ స్టేట్ హ్యాండ్లూమ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ గా మాజీ ఎమ్మెల్యే చింత ప్రభాకర్ ఈ రోజు బాధ్యతలు స్వీకరించారు. హైదరాబాద్ నారాయణ గూడ టెస్కో కార్యాలయంలో జరిగిన ఈ కార్యక్రమంలో మంత్రులు...
Popular Front Journey : పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా సంస్థ 2006లో ఏర్పాటయింది. మొదట కేరళలో ప్రారంభమై.. ప్రధాన కార్యాలయం ఢిల్లీలో ఉంది. ఆ తర్వాత దేశమంతటా విస్తరించింది. దీని ప్రధాన కార్యాలయం...
పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియాపై (PFI) కేంద్ర ప్రభుత్వం కొరడా ఝులిపించింది. ఉగ్రవాద కార్యకలాపాలకు నిధులు సమకూర్చుతున్నదని ఆరోపణలు ఎదుర్కొంటున్న పీఎఫ్ఐపై ఐదేండ్లపాటు నిషేధం విధించింది. పీఎఫ్ఐతోపాటు దాని అనుబంధ సంస్థలను కూడా...
సూపర్ స్టార్ కృష్ణ భార్య, మహేష్ బాబు తల్లి ఇందిరా దేవి ఈరోజు ఉదయం 4 గంటలకు కన్నుమూశారు. గత కొన్ని రోజులుగా ఆమె అనారోగ్యంతో బాధపడుతూ గచ్చిబౌలి లోని AIG హాస్పిటల్...
తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాలు ధ్వజారోహణంతో నేడు అంగరంగ వైభవంగా ప్రారంభమయ్యాయి. ఉత్సవాల తొలిరోజునే రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి శ్రీ వెంకటేశ్వర స్వామి వారికి రాష్ట్ర ప్రభుత్వం తరఫున పట్టు...
రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి నేడు తిరుపతిలో పర్యటించారు. రేణిగుంట విమానాశ్రయం నుంచి నేరుగా తిరుపతి గ్రామ దేవత తాతయ్యగుంట గంగమ్మ అమ్మవారి ఆలయానికి చేరుకున్నారు. అక్కడ ఆలయ ధర్మకర్తలు,...
ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఆరోగ్యశ్రీ వైద్య సేవలు 34 శాతం నుండి 53 శాతానికి పెరిగాయని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి హరీశ్ రావు వెల్లడించారు. 2020-21 సంవత్సరంలో 34 శాతం అంటే 88,467...