Tuesday, March 4, 2025
HomeTrending News

RK మృతి ఉద్యమానికి తీరని లోటు

సీపీఐ (మావోయిస్టు) సెంట్రల్ కమిటీ, పొలిట్ బ్యూరో సభ్యుడు కామ్రేడ్ హక్కిరాజు హరగోపాల్ ఎలియాస్ రామకృష్ణ అమరత్వం పొందారని  మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ  అధికారికంగా ప్రకటించింది. ఆ పార్టీ విడుదల చేసిన  ప్రకటన...

97 కోట్ల టీకా డోసుల పంపిణీ

దేశంలో కరోనా కేసులు తగ్గాయి. ముందురోజు 19 వేలకు చేరువైన కొత్త కేసులు.. తాజాగా 16 వేలకు పడిపోయాయి. రోజువారీ కేసులు అదుపులో ఉండటంతో క్రియాశీల కేసులు క్రమేపీ తగ్గుతున్నాయి. అయితే మరణాల్లో...

గతంలో ఎన్ టి ఆర్ ఇప్పుడు కెసిఆర్…

తెలంగాణలోని నిరు పేద ప్రజల ఆత్మగౌరవానికి ప్రతీకగా డబల్ బెడ్ రూమ్ ఇండ్లు నిర్మించాలని సీఎం కేసీఆర్ లక్ష్యమని రాష్ట్ర పంచాయతీ రాజ్, గ్రామీణాభివృద్ధి, గ్రామీణ మంచినీటి సరఫరా శాఖల మంత్రి ఎర్రబెల్లి...

శ్రీ రాజరాజేశ్వరి దేవిగా అమ్మవారు

దసరా శరన్నవరాత్రి మహోత్సవాల చివరి రోజున ఇంద్రకీలాద్రిపై  కొలువైన శ్రీ కనకదుర్గమ్మ అమ్మవారు నేడు శుద్ధ దశమి శుక్రవారం రోజున శ్రీ రాజరాజేశ్వరి దేవి అవతారంలో దర్శనమిస్తున్నారు. విజయ దశమికి  అమ్మవారి అల౦కారాలలో చివరి...

సిఎం జగన్ విజయదశమి శుభాకాంక్షలు

రాష్ట్ర ప్రజలందరికీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి దసరా శుభాకాంక్షలు తెలిపారు.  విజయదశిమిని పురస్కరించుకుని తెలుగు రాష్ట్రాల ప్రజలకు, ప్రపంచ వ్యాప్తంగా ఉన్న తెలుగు వారికి ముఖ్యమంత్రి దసరా శుభాకాంక్షలు తెలిపారు. చెడుపై మంచి,...

మావోయిస్ట్ అగ్రనేత ఆర్కే కన్నుమూత

చత్తీస్గఢ్ లోని  సుక్మా, బీజాపూర్, జిల్లాల సరిహద్దు మాడ్ అటవీ ప్రాంతంలో మావోయిస్ట్ అగ్రనేత సెంట్రల్ కమిటీ మెంబర్ అక్కిరాజు హరగోపాల్ అలియాస్ రామకృష్ణ అలియాస్ ఆర్. కే అనారోగ్యంతో మృతి చెందినట్టు...

బొగ్గు కొనుగోలుకు నిధుల కొరత లేదు: సిఎం

థర్మల్‌ విద్యుదుత్పత్తి కేంద్రాలను పూర్తిస్థాయి సామర్థ్యంతో నడిపించడానికి అవసరమైన చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అధికారులను ఆదేశించారు. రాష్ట్రంలో కరెంటు పరిస్థితులపై తాడేపల్లి క్యాంపు కార్యాలయంలో అధికారులతో సీఎం...

పర్యాటకులకు అమెరికా అనుమతి

కరోనా వైరస్‌ కారణంగా అంతర్జాతీయ ప్రయాణికులపై విధించిన ఆంక్షలను అమెరికా దశలవారీగా సడలిస్తోంది. ఇటీవల వాయుమార్గాన్ని తెరిచిన అగ్రరాజ్యం.. దాదాపు 19నెలల తర్వాత సరిహద్దులను తెరవనుంది. ఇప్పటివరకు అత్యవసరమైతే తప్ప విదేశీ ప్రయాణికులను...

త్వరలో డయాలసిస్ సేవలు – తలసాని

హైదరాబాద్ అమీర్ పేటలోని హాస్పిటల్ లో డయాలసిస్ సేవలను త్వరలో ప్రారంభించనున్నట్లు పశుసంవర్ధక, మత్స్య, పాడి పరిశ్రమల అభివృద్ధి, సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ తెలిపారు. గురువారం అమీర్ పేట...

రికార్డులు వెంటనే అప్ డేట్ కావాలి: సిఎం

భూముల క్రయ విక్రయాలు జరిగినప్పుడే రికార్డులు కూడా అప్‌డేట్‌ కావాలని, దీనికోసం ప్రత్యేక విధానాన్ని రూపొందించాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సూచించారు.  పట్టాదారు పుస్తకానికి సంబంధించి అమ్మిన, కొనుగోలు చేసిన వ్యక్తుల...

Most Read